Home Search
క్రికెటర్ - search results
If you're not happy with the results, please do another search
టెస్ట్ సిరీస్లో ఆ ఇద్దరు డౌటే!
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు బరిలోకి దిగడం అనుమానంగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. అయితే...
బిసిసిఐకి కాసుల పంట
ఐపిఎల్ ద్వారా రూ. 4వేల కోట్ల ఆదాయం
కోశాధికారి అరుణ్ ధుమల్
న్యూఢిల్లీ: ఇటీవలే యూఎఇ వేదికగా నిర్వహించిన క్యాచ్ రిచ్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ భారత క్రికెట్ బోర్డు...
ఏ స్థానంలోనైన ఆడేందుకు సిద్ధం: రోహిత్ శర్మ
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో ఏ స్థానంలోనైన ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. జట్టు యాజమాన్యం ఏ స్థానంలో ఆడమని కోరితే ఆ స్థానంలో...
కోహ్లి కంటే స్మిత్ బెటర్
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పోల్చితే టెస్టుల్లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్మన్ అనడంలో సందేహం లేదని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కొంతకాలంగా...
హోరాహోరీ ఖాయం
అందరి కళ్లు భారత్ఆసీస్ సిరీస్ పైనే..
మన తెలంగాణ/క్రీడా విభాగం : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ఆస్ట్రేలియా క్రికెట్ సిరీస్కు త్వరలోనే తెరలేవనుంది. ఇరు...
టీమిండియాకు కొత్త జెర్సీ
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు కొత్త జెర్సీని ఖరారు చేసినట్టు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్లో భారత జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోందని బోర్డు...
సిరీస్ ఆరంభానికి ముందే కరోనా కల్లోలం
సిడ్నీ: భారత్ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభానికి ముందే కరోనా మహమ్మరి కల్లోలం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మరో 3 టి20లతో పాటు నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడనున్న విషయం...
కోహ్లి సేనకు తప్పిన ప్రమాదం
హోటల్ సమీపంలో కూలిన విమానం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారత క్రికెట్ జట్టు సిడ్నీలోని ఓ హోటల్లో బస చేస్తోంది. అయితే...
విరాట్ ట్వీట్పై అభిమానులు ఫైర్
ముంబై: దీపావళి సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఓ ట్వీట్పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి దీపావళి పర్వదినం సందర్భంగా ఎవరూ...
సిరీస్ను సాఫీగా నిర్వహిస్తాం
సిడ్నీ : భారత్తో జరిగే సిరీస్ను ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. సుదీర్ఘ కాలం పాటు సాగే సిరీస్ను బయోబబూల్ వాతావరణంలో పకడ్బంధీగా...
స్మిత్ కంటే కోహ్లినే బెస్ట్
సిడ్నీ: ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారని, వీరిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అందరికంటే అత్యుత్తమ ఆటగాడు అనడంలో సందేహం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం...
కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవచ్చు…
ముంబై: రానున్న ఐపిఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు....
గంగూలీ తీరు మార్చుకోవాలి
ముంబై: భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సబబుగా లేదని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ విమర్శించాడు. భారత క్రికెట్కు సంబంధించిన ప్రతి అంశంలోనూ గంగూలీ స్పందించడాన్ని అతను...
రోహిత్ను కెప్టెన్గా నియమించాలి: గంభీర్
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించడమే మేలని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. అలా చేయకపోతే భారత జట్టుకే సిగ్గే చేటని ఘాటు విమర్శలు...
ఆ విషయంలో నిర్లక్ష్యం వద్దు
ముంబై: హెల్మెట్ను వాడే విషయంలో ఏ క్రికెటర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించ కూడదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించాడు. ఇటీవల కాలంలో కొంత మంది ఆటగాళ్లు హెల్మెట్ను వాడకుండా బ్యాటింగ్...
నేడు మహిళల ఫైనల్ సమరం
షార్జా: మహిళల టి20 చాలెంజ్ 2020 టోర్నీలో భాగంగా సోమవారం జరిగే ఫైనల్లో సూపర్ నొవాస్, ట్రయల్ బ్లేజర్స్ జట్లు తలపడనున్నాయి. మూడు జట్ల టోర్నమెంట్లో ఇరు జట్లు ఫైనల్కు చేరుకున్న విషయం...
ఆసీస్తో చివరి రెండు టెస్టులకు కోహ్లీ దూరం!
ముంబయి: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆమె వద్దే ఉండేందుకు...
వార్నర్ సేనపై ప్రశంసల వర్షం
దుబాయి: అసాధారణ ఆటతో ప్లేఆఫ్కు చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి నాకౌట్ రేసుకు చేరుకోవడంతో అభిమానలు ఆనందానికి అవధులు లేకుండా...
బిసిసిఐపై సెహ్వాగ్ ఫైర్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్కు రోహిత్ శర్మను పక్కన బెడుతూ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని...
ఆ నిబంధన తప్పనిసరి చేయాలి: సచిన్ టెండూల్కర్
ముంబై: క్రికెట్లో బ్యాట్స్మన్ హెల్మెట్ వాడాలనే నిబంధనను తప్పనిసరి చేయాల్సిందేనని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐసిసికి సూచించాడు.ఇటీవల కాలంలో యువ క్రికెటర్లు హెల్మెట్ను ఉపయోగించడంలో నిర్లక్షం కనబరుస్తున్నారని సచిన్ ఆందోళన...