Saturday, June 8, 2024
Home Search

గత ఎన్నికల్లో - search results

If you're not happy with the results, please do another search
Sunitha Laxma Reddy Appointed as Womens Commission Chairperson

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతాలక్ష్మారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు చైర్‌పర్సన్‌తోపాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ ఆదివారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
RCP Singh new JD(U) president

జెడి(యు) అధ్యక్షుడిగా ఆర్‌సి సింగ్ నియామకం

విశ్వాసపాత్రుడికి పార్టీ పగ్గాలు అప్పగించిన నితీశ్ పాట్నా: జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రామచంద్ర ప్రసాద్ సింగ్ ఎంపికయ్యారు. ఆదివారం పార్టీ కార్యవర్గమంతా కలిసి ఆర్‌సి సింగ్‌ను ఏకగ్రీవంగా...
PM Modi Slams Rahul Gandhi on Teaching Democracy

నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు: ప్రధాని మోడీ చురకలు

నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు రాహుల్ గాంధీపై పరోక్షంగా ప్రధాని చురకలు ప్రజాస్వామ్యం ఎంత బలమైందో కశ్మీర్ చూపించింది అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేశారంటూ ప్రశంసలు జమ్మూ, కశ్మీర్‌లో ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించిన మోడీ న్యూఢిల్లీ: ఢిల్లీ...
adilabad firing incident injured Sayyad Jamir Dead in NIMS

ఆదిలాబాద్ కాల్పుల్లో గాయపడ్డ సయ్యద్ జమీర్ మృతి

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...

బిజెపి కార్యకర్తల బాహాబాహీ

* జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో సంఘటన * పోలీసులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు హైదరాబాద్: మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి వేడుకల్లో బిజేపి కార్యకర్తల్లో నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. పార్టీలోని ఇరు వర్గాలకు చెందిన పార్టీ...

కశ్మీర్‌లో బిజెపికి చుక్కెదురే

  ప్రధాని మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసిన తర్వాత ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి (డిడిసి) మండళ్ల తొలి ఎన్నికల ఫలితాలు కేంద్ర...
Vajpayee's Hypocritical Attitudes

వాజ్‌పేయి కపట వైఖరులు

  నెహ్రూ తనను ప్రథమ సేవకునిగా ప్రకటించుకున్నారు. మోడీ తాను ప్రధాన సేవకున్నన్నారు. వాజపేయి సంఘ్ ప్రధానిగా పని చేశారు. ప్రధానిని కాకు న్నా ఆజన్మ సంఘీయున్నని ప్రకటించారు. ఆయన ప్రధానిగా తక్కువ సంఘ్...
In Jammu and Kashmir DDC, Gupkar alliance 110 and BJP 75 seats win

జమ్మూకాశ్మీర్ డిడిసిలో గుప్కార్ కూటమికి 110, బిజెపికి 75

  శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండలి(డిడిసి)కి జరిగిన ఎన్నికల్లో గుప్కార్ కూటమి(పిఎజిడి) అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. డిడిసిలో మొత్తం 280 స్థానాలుండగా, 278 ఫలితాలు వెల్లడయ్యాయి. గుప్కార్ 110,బిజెపి 75, స్వతంత్రులు 50,...
Israeli government collapsed within seven months

ఏడు నెలల్లోనే కుప్పకూలిన ఇజ్రాయెల్ ప్రభుత్వం

జెరూసలెం: ఏడు నెలల ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వం మంగళవారం కుప్పకూలింది. గడువు లోగా బడ్జెట్ ఆమోదం పొందక పోవడమే ప్రభుత్వం కూలిపోడానికి కారణమైంది. వచ్చే ఏడాది మార్చి 23 న ఇజ్రాయెల్‌లో ఎన్నికలు...

జగన్ పాలన – వెలుగు నీడలు

డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి...

నేపాల్ సంక్షోభం

  నేపాల్ రాజకీయం, మరిగిమరిగి బద్దలైన కుండను తలపిస్తున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ముదిరిన అంతర్గత సంక్షోభం ప్రధాని కె.పి. ఓలిని చేతులు కట్టేసిన స్థితికి నెట్టివేయడంతో ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో...
West bengal political story in Telugu

బెంగాల్ మార్పును కోరుకుంటోందా?

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ రణరంగంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ప్రశ్నార్థకమే. కేంద్ర హోంమంత్రి అపర...
Sonia Gandhi Meeting Ended with Dissident Leaders

సోనియాతో ముగిసిన అసమ్మతి నేతల సమావేశం

న్యూఢిల్లీ: అసమ్మతి నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమావేశం ముగిసింది. దాదాపు ఐదుగంటల పాటు సాగిన ఈ భేటీలో 19 మంది నేతల అభిప్రాయాలను సోనియా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాల పిసిసిల మార్పు,...
EC starts preparations for assembly polls in 2021

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇసి కసరత్తు షురూ

త్వరలో బెంగాల్, తమిళనాడుకు ఇసి అధికారులు న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం(ఇసి) సన్నాహాలు ప్రారంభించింది. త్వరలోనే ఎన్నికల సంఘానికి చెందిన ఇద్దరు...
Muslim voters are not your 'jagir' Says Owaisi

ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ జాగీర్లు కాదు: ఒవైసి

ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్: ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ జాగీర్లు కాదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తనను డబ్బులతో కొనగలిగే వ్యక్తి ఇప్పటివరకు పుట్టలేదన్నారు. పశ్చిమబెంగాల్ ఓటర్లను విడదీయడం...
AIMIM to Contest in TN and Bengal Polls 2021: Owaisi

పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎంఐఎం పోటీ..

పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎంఐఎం పోటీ చర్చలు జరుపుతున్న పార్టీ అధినేత అసదుద్దీన్ ఇప్పటికే బెంగాల్ నేతలతో చర్చలు ఫలప్రదమని అసద్ ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్: ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమన్(ఏఐఎంఐఎం) మెల్లగా ఒక్కో రాష్ట్రంపై కన్నేస్తోంది. ఈ మధ్య...

బిజెపి X తృణమూల్

  దేశమంతటా ఎదురులేని ప్రాబల్యాన్ని గడించుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్‌పై దృష్టి కేంద్రీకరిస్తుందని చాలా కాలంగా అనుకుంటున్నదే. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో అక్కడ...
PM celebrated his birthday every day said Congress

పిసిసిపై ముగిసిన అభిప్రాయ సేకరణ.. అధిష్టానానికి నివేదిక

మన తెలంగాణ/హైదరాబాద్: నూతన టిపిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ నేతృత్వంలో సాగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నంతో ముగిసింది. మూడు రోజుల వ్యవధిలో...
PM Modi wishes Rajinikanth on his 70th birthday

తలైవాకు ప్రధాని మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

చెన్నై: తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో...

ఖేదం, మోదం

  బీహార్ శాసన సభ ఎన్నికల బొటాబొటీ విజయం తర్వాత విషాదానందాలు అనదగిన రెండు విరుద్ధ ఓటు ఫలితాలు భారతీయ జనతా పార్టీకి లభించాయి. అందులో మొదటిది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల శాసన మండలి ఎన్నికలది...

Latest News