Home Search
చెరువు - search results
If you're not happy with the results, please do another search
జలదిగ్బంధం
రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు
ఏడు జిల్లాల్లో జనజీవనానికి ఆటంకం, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వరద తాకిడి
జలవలయంలో ఓరుగల్లు పట్టణం, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చేరిన నీరు
సిద్ధిపేటలో వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ మృతి...
ఉప్పొంగిన గోదావరి
ప్రాజెక్టులకు జలకళ
భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద
భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ
పర్ణశాల వద్ద నీట మునిగిన సీతమ్మ నారచీరల ప్రాంతం
తాలిపేరు 23...
జలవివాదాలు కాదు, విధానాలు కావాలి
ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
ముసురుకుంది
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు
పొంగిపొర్లుతున్న వాగులు, అలుగు దుంకుతున్న చెరువులు
వరద నీటితో ప్రాజెక్టులకు జలకళ, పలు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బస్సుపై విరిగిపడ్డ భారీ వృక్షం
తడిసి ముద్దయిన హైదరాబాద్
మనతెలంగాణ/హైదరాబాద్:...
‘జల’వనరుల పాలన
19 ప్రాదేశిక ప్రాంతాలు, బాధ్యులుగా చీఫ్ ఇంజినీర్లు
ఆ పరిధిలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, ఐడిసి లిఫ్టులు, బ్యారేజిలు, పంపుహౌజ్లు, కాలువలు, సబ్స్టేషన్లు అన్నీ సిఇ పరిధిలోకే...
నీటిపారుదల రంగంలో విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల...
మరో మూడురోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా...
హైదరాబాద్ లో భారీ వర్షం..
హైదరాబాద్: నగరంలో భారీ వర్షం పడింది. బుధవారం సాయంత్రం నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, పంజాగుట్టాలో భారీ వర్షం కురువగా.. గచ్చిబౌలి, మెహిదీపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో...
మునగాలలో కారు ప్రమాదం: ముగ్గురు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టడంతో చిన్నారితో సహా దంపతులు...
కారును ఢీకొట్టిన లారీ: పెళ్లి కూతురుతో పాటు ముగ్గురు మృతి
అమరావతి: అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుత్తి మండలం జక్కల చెరువు వద్ద పెళ్లికి వెళ్తున్న కారును వేగంగా వచ్చిన...
జూరాల గేట్లు ఎత్తివేత
శ్రీశైలానికి 26,759 క్యూసెక్కుల వరద
కృష్ణ, గోదావరి నదులకు వరద తాకిడి
లక్ష్మీ బ్యారేజీ 17 గేట్లు ఎత్తివేత
జూరాలలో జల విద్యుత్ ఉత్పత్తి
శ్రీరాంసాగర్లో పెరుగుతున్న నీటిమట్టం
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వానలు, చెరువుల్లోకి వరద
మూసీ...
దసరాకల్లా కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు
వంతెన నిర్మాణంతో కరీంనగర్కు పర్యాటక శోభ, త్వరలో మిగిలిన భూసేకరణ, అప్రోచ్ రోడ్ల పనులు పూర్తి : మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: కరీంనగర్ పరిధిలో రూ. 183కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జిని...
సాకారం అవుతున్న సాగునీటి కల
రూ.3,825 కోట్లతో 1200 చెక్డ్యాంల నిర్మాణాలు
రూ. 471 కోట్లతో కాల్వల్లో తూముల నిర్మాణం
సాకారం అవుతున్న సిఎం కెసిఆర్ కన్న కలలు
త్వరలోనే కోటి ఎకరాలకు అందనున్న సాగునీరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ...
పక్కాగా సాగునీటి ప్లాన్
తెలంగాణకు సాగునీటి గోస తీరింది!
భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలతో వ్యవసాయ భూములకు నీరు అందించాలి
తక్షణమే ఒక కార్యచరణ ప్రణాళికను రూపొందించాలి
నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలు ఒకే గొడుగుకిందకు...
కృష్ణమ్మ దుంకింది
కర్ణాటక నుంచి వస్తున్న వరదలు
నారాయణపూర్ డ్యామ్ నీటి విడుదల
నేడు జూరాలకు చేరుకోనున్న వరద
వారంలోగా నిండనున్నజూరాల
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువ సరిహద్దు రాష్ట్రాల్లో విస్తారంగా కరుస్తున్న వర్షాలతో వరదజలాలు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు క్రమేనా చేరుకుంటున్నాయి. జూరాల ప్రాజెక్టు...
సూర్యాపేటలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్పై 3.0గా తీవ్రత
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం జిల్లాలోని మేళ్ల చెరువులో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై...
రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం
30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం
గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం
హెచ్ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్ఎంసిలో
2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం
నర్సాపూర్లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల...
ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోతోంది: హరీష్
హైదరాబాద్: సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, 400 మంది కార్యకర్తలు...
ఆటోను ఢీకొట్టిన ఆర్టిసి బస్సు.. ఒకరు మృతి
సంగారెడ్డిః జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆందోల్ మండలంలోని అన్నసాగర్ చెరువు వద్ద ఆటోను ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు...
వరినాటు, పత్తి తీసే యంత్రాలు తీసుకరావాలి: కెటిఆర్
రాజన్నసిరిసిల్ల: ఎర్రని ఎండల్లో కూడా చెరువులు నిండాయంటే దేశం మొత్తం నివ్వెరపోయి చూస్తుందని మంత్రి కెటిఆర్ కొనియాడారు. రాజన్నసిరిసిల్ల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...