Home Search
ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
‘నరేగా’ దుస్థితి!
కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
కఠినశిక్షణలో ఆరితేరారు
మహిళలు చొచ్చుకుపోని రంగమంటూ లేదీ రోజుల్లో. అన్నింట్లో వారు అడుగు పెడుతూ, చక్కని సేవలందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. అగ్నిమాపక రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఎగిసిపడే మంటలు, అగ్నికీలలకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ...
రాజీవ్ రహదారిపై ఆర్టీసి బస్సును ఢీకొట్టిన టిప్పర్
డ్రైవర్ సహా 11 మంది ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసి డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రాణ నష్టం
మన తెలంగాణ/గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన గూడ వద్ద రాజీవ్ రాజీవ్ రహదారిపై బుధవారం...
ద్విచక్రవాహనం-కారు ఢీ: ఒకరి మృతి
ధర్మారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనం - కారు ఢీ ఒకరి మృతి
మనతెలంగాణ/ డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా...
ఐపిఎల్ను వీడని కరోనా భయం
టోర్నీ నిర్వహణపై నీలి నీడలు!
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొత్త సీజన్కు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐపిఎల్ను...
లోయలో పడిన బస్సు: ఐదుగురు మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాలో మంగళవారం ఆర్టిసి బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. హెచ్ఆర్టిసి బస్సు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్...
వంతెన పైనుంచి పడిన లారీ: ఇద్దరు మృతి
రాజాపూర్: మహబూబ్నగర్ జిల్లాలోని రాజాపూర్లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాపూర్లో ఓ లారీ అదుపుతప్పి వంతెన పైనుంచి పడిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సహా...
కరోనాపై కంగారొద్దు
నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం : మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా పై కంగారు చెందవద్దని, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...
కెసిఆర్ మైనారిటీల బాంధవుడు
వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు
ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్లో
రూ. 2వేల కోట్లు కేటాయించారు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది
అందుకే రెండో సారి కూడా కెసిఆర్కు జై కొట్టారు
శాసనసభలో అక్బరుద్దీన్
హైదరాబాద్...
చరిత్ర సృష్టిస్తారా?
అందరికళ్లు భారత్పైనే!
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరిన టీమిండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన విశ్వ విజేతగా నిలువడం అనుకున్నంత తేలిక...
తెలంగాణకు వర్ష సూచన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి...
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సఫలం
కరోనా కట్టడిపై ప్రభుత్వం సక్సెస్
శరవేగంగా నియంత్రణ నిర్ణయాలు
తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్
మంత్రివర్గ ఉపసంఘం... ప్రత్యేక కంట్రోల్ రూమ్
గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్కోఠి ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు
ప్రైవేట్, కార్పోరేట్ టీచింగ్...
చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
మనతెలగాణ/ఇందల్వాయి: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ ఎదురుగా హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్వైపు వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి...
కరోనాపై భారతీయులు ఆందోళన చెందొద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన నలుగురైదుగురు తమకు తామే కోలుకోగలుగుతారని, వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు భయాందోళనలు చెందనక్కర లేదని భారతీయ పరిశోధకురాలు, శాస్త్రవేత్త గగన్దీప్ కాంగ్ గురువారం నిబ్బరం...
భయం వద్దు
కరోనా వ్యాప్తిని కట్టడి చేశాం
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
45 మందిలో నెగిటివ్ వచ్చింది
పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులకూ సోకలేదు
ఇద్దరు శాంపిల్స్లో స్పష్టత లేకపోవడంతో పుణేకు పంపాం
ఐఎఎస్లతో ప్రత్యేక కమిటీలు వేస్తున్నాం, కోఠి డిఎంఇ కార్యాలయంలో...
పుకార్లు నమ్మొద్దు
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించవద్దు
ఐటి కంపెనీలు మూడు నెలలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి : రాష్ట్ర ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్
వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : సైబరాబాద్ పోలీస్...
ఆదర్శగ్రామం శని శింగణాపూర్
శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలుండడం బహు అరుదు. ఒక వేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్కపెట్టుకోగల్గినవే.. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ...
స్త్రీ లేకుండా సమాజం లేదు.. స్మిత సబర్వాల్
ఇబ్రహీంపట్నం: స్త్రీ లేకుండా సమాజం లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం గురునానక్ ఇంజనీరింగ్ విధ్యాసంస్థల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యాక్రమానికి ఆమేతోపాటు రాచకొండ...
26 మందుల ఎగుమతిపై కేంద్రం నిషేధం
నిషేధిత మందుల జాబితాలో పారాసిటమాల్ తదితరాలు
న్యూఢిల్లీ: ప్రపంచానికి జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే దేశాల్లో ప్రధాన దేశమైన భారత్ 26 ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు, ఆ ముడి పదార్థాలతో తయారయ్యే...
స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగులగొట్టుకుంటున్నారు
హైదరాబాద్ : రోజుకో రకమైన ఛాలెంజ్ పుట్టుకు వస్తుండడంతో యువత వాటిని పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో యువత బ్లూవేల్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలా రోజుకొకటి పుట్టుకు వస్తుండడం...