Wednesday, May 8, 2024
Home Search

ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
Bus Accident

బస్సు బోల్తా: ఏడుగురు మృతి

  భువనేశ్వర్: బస్సులో ఏడుగురు మృతి చెందిన సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బెర్హమ్‌పూర్ నుంచి టికిరికి వెళ్తుండగా మూలమలుపు...
Constitution

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
Woman employee dies

పంజాగుట్టలో స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. ఉద్యోగిని మృతి

  హైదరాబాద్: ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. మృతురాలిని నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఎల్ సాయి దీపిక రెడ్డిగా...

ఆ నలుగురికీ సోకలేదు

  కరోనా అనుమానంతో పరీక్షించిన వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు : హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.శంకర్ హైదరాబాద్ : కరోనా వైరస్ రాష్ట్రంలో ఎవరికి సోకలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ...

బాస్కెట్‌బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం

  ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి శోక సంద్రంలో క్రీడాభిమానులు కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు...
plane crash in Afghanistan

అప్ఘనిస్థాన్‌లో విమానం కూలి 83మంది మృతి?

ఘజ్ని: తూర్పు అప్ఘనిస్థాన్ ఘజ్ని ప్రావిన్స్‌లో ఆదివారం రాత్రి ఒంటిగంట దాటిన తరువాత 83 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బోయింగ్ విమానం కుప్పకూలింది. ఘజ్ని ప్రావిన్స్‌లో డెహ్ యాక్ జిల్లాలో సదోఖేల్ ప్రాంతంలో...
Kobe-Bryant

బాస్కెట్‌బాల్ దిగ్గజం.. కోబ్ బ్రయంట్ మృతి…

వాషింగ్టన్: ప్రముఖ అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్(41)కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. బ్రయంట్ తన కూతురు జియానా(13)తో పాటు మరో 9మంది...
Auto Accident

యాదగిరి గుట్టలో ఆటో బోల్తా: ఒకరు మృతి

  యాదాద్రి భువనగిరి: ఆటో బోల్తాపడిన సంఘటన యాదిగిరి గుట్ట మండలంలోని వంగపల్లి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోనేరు చిన్న యాదగిరి అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఐదుగురు గాయపడ్డారు. ప్రయాణికులతో ఆటో...
Earthquake

టర్కీలో భారీ భూకంపం…

ఇలాజిజ్ ప్రావిన్స్‌: టర్కీలో శుక్రవారం అర్థరాత్రి భారీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 18మంది చనిపోగా.. దాదాపు 500మందికి పైగా గాయపడ్డారు. తూర్పు టర్కీలోని ఇలాజిజ్ ప్రావిన్స్‌, సివ్ రిన్ జిల్లాలో...

నార్కట్ పల్లిలో బస్సును ఢీకొట్టిన ట్యాంకర్

    నార్కట్‌పల్లి: తెలంగాణలో గురువారం ఉదయం వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా పది మంది గాయపడ్డారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్-బస్సు- ట్యాంకర్ ఢీకొట్టడంతో ఎనిమిది...

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం

  గద్వాల: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దెయ్యల వాగు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు...

చైనాలో కరోనావైరస్ మృతుల సంఖ్య 9కి చేరిక

  మృతులంతా హుబేయి ప్రావిన్స్ వారే జపాన్, థాయ్‌లాండ్, కొరియా, అమెరికా దేశాలకు విస్తరించిన వైరస్ బీజింగ్ : చైనాలో నోవల్ కరోనా వైరస్ మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ వైరస్ బాధితుల సంఖ్య...
man sets fire on womans house in AP

ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ దాడి.. ఇద్దరు చిన్నారులు మృతి

తూర్పు గోదావరి: ప్రియురాలి ఇంటిపై ఇరవై ఏడేళ్ల ఓ యువకుడు పోట్రోల్ పోసి నిప్పంటించడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా...

మగపిల్లాడికో శిక్షణ

  ఈ మధ్యకాలంలో మంత్రులు, ప్రజాసేవకులమని చెప్పుకొనేవాళ్లు కూడా ఏదైనా కోపంగా చెప్పాలనుకుంటే ‘మేం గాజులు తొడుక్కున్నామా’ అంటారు. నిరసన వ్యక్తం చేయాలనుకుంటే వాళ్లకు గాజులు, పువ్వులు పంపుతూ ఉంటారు. అంటే మాటల్లోనే ఇది...

దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

భువనేశ్వర్: ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా పారమానుపూర్‌ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ రోడ్డుపక్కనున్న నాలుగు షాపుల్లోకి దూసుకెళ్లింది....

హెచ్‌ఐవి బారిన 15 నుంచి 24 సంవత్సరాల యువత

  హైదరాబాద్ : కొత్తగా హెచ్‌ఐవి సోకుతున్న వారిలో 40 శాతం మంది 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఎక్కువగా ఉంటున్నారని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్...
Auto Accident

ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

  జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ క్రాస్ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...

ఉస్మానియాలో తొలి స్కిన్ బ్యాంకు

  అతి త్వరలో ఏర్పాటుకు సన్నాహాలు మరణాల రేటును తగ్గించడంపై దృష్టి డోనర్ల నుంచి పెద్దఎత్తున చర్మం సేకరణకు ప్రణాళికలు హైదరాబాద్ : తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంకు (చర్మం నిలువ) హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు...
Bus Accident

ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ ఆర్‌టిసి బస్సు: తండ్రి మృతి…

  మనతెలంగాణ/పెద్దపల్లి: గోదావరిఖని డిపోకు చెందిన అద్దె బస్సు ఆటో ట్రాలీని ఢీకొట్టడంతో తండ్రి మృతి చెందగా  కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. టిఎస్...

యాంటిబయోటిక్ దుర్వినియోగం

  ఎక్కువగా గ్రామాలు, చిన్న పట్టణాల్లోని క్లినిక్‌లలోనే చిన్న పిల్లలకు ఎక్కువగా ప్రిస్క్రిప్షన్లు రాస్తున్న డాక్టర్లు ఫ్లస్ వన్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి రిటైల్ రంగంలో 22 శాతం పెరిగిన తలసరి వినియోగం హైదరాబాద్: దేశంలో యాంటిబయోటిక్...

Latest News