Home Search
ముచ్చట - search results
If you're not happy with the results, please do another search
నలిమెల పలుకు తళుకులు
మాతృభాష మాధుర్యం ఆస్వాదించాలనే ఆలోచన ఉందా? తెలుగుు మాటల పరిమళాల్ని ఆఘ్రాణించాలని అనుకుంటున్నారా? అమ్మ నుడుల కమ్మదనం అనుభవించాలన్న తలంపు ఉందా? జాను తెనుగు జాణతనం చూడాలనుకుంటున్నారా?... పల్లెల్లోకి పదండి - ఇది...
మీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి?
సంగారెడ్డి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి,హరీశ్ రావు రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని ఓ గ్రామస్థులతో ముచ్చటించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల...
రైతుపై అహంభావ ప్రదర్శనా?
అన్నదాతల సమస్య పరిష్కరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి అహమే అడ్డొస్తోందన్న విషయం జాతీయ స్థాయి మీడియాకు, బిజెపి శ్రేణుల్లో చాలా మందికి తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు....
సకాలంలో కొత్త సచివాలయం
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణంలో ఆరు బ్లాకులను ఆయన కలియ...
అదే నాకు దక్కిన ఉత్తమ అభినందన
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు. బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను స్వచ్ఛమైన...
నేడు చిత్తూరులో పర్యటించనున్న రాష్ట్రపతి
అమరావతి: చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.10 గంటలకు వైమానిక దళం హెలీకాప్టర్లో జిల్లాలోని మదనపల్లెలో చిప్పిలికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రాష్ట్ర...
వారణాసిలో కెసిఆర్ కుటుంబ సభ్యులు
మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించారు. గురువారం సిఎం కెసిఆర్ సతీమణి శోభ, ఎంఎల్సి కల్వ కుంట్ల కవితపలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. గంగా...
చందమామ కథలు లాంటి ఫాంటసీతో…
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. యస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఫణి ప్రదీప్ దర్శకత్వంలో అమృత అయ్యర్ హీరోయిన్గా యస్.వి.బాబు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం...
వంటిమామిడి మార్కెట్ను సందర్శించిన కెసిఆర్
వంటిమామిడిలో 50 ఎకరాల్లో కోల్ స్టోరేజ్లను ఏర్పాటు చేస్తాం
ఏజెంట్లు రూ.4ల కంటే ఎక్కువ కమీషన్ తీసుకోవద్దు
సిద్దిపేటలోని మార్కెట్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కెసిఆర్
అక్కడి పరిస్థితులపై రైతులను అడిగి తెలుసుకున్న సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్/సిద్దిపేట/ములుగు: రైతులు...
టాక్షోల ల్యారీ కింగ్ కన్నుమూత
లాస్ ఏంజిలెస్: అర్థశతాబ్దం పాటు తన టాక్షోలతో ప్రసారమాధ్యమాన్ని ఏలిన ల్యారీ కింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 87. తనకంటూ ప్రత్యేక వస్త్రధారణతో అందరిని ఆకట్టుకునే విధంగా ఆయన చేసిన టీవీ, అంతకుముందటి...
బహుముఖ నటుడు అనిపించుకోవాలన్నదే నా కోరిక
తన మార్క్ కామెడీ సినిమాతో థియేటర్స్లో ప్రేక్షకులను నవ్వించడానికి ‘బంగారు బుల్లోడు’గా వస్తున్నాడు అల్లరి నరేష్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శనివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్...
అల్లుడు అదుర్స్ అనిపిస్తాడు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభానటేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా...
‘ప్రారంభ్’లో యువత పాల్గొనాలి: ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: ఈ నెల 15, 16 తేదీలలో జరిగే స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సదస్సు 'ప్రారంభ్'లో పాల్గొనవలసిందిగా యువజనులకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పిలుపునిచ్చారు. పరిశ్రమ, విద్యారంగం, పెట్టుబడులు, బ్యాంకింగ్, ఆర్థిక...
సిఎం ఫోన్
ఆలుగడ్డ రైతుకు సిఎం ఫోన్
మన తెలంగాణ/హైదరాబాద్: హలో... నాగిరెడ్డి బాగున్నావా! నేను సిఎంను మాట్లాడుతున్నా.... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ రైతు నాగిరెడ్డిని ఎన్ని ఎకరాల్లో అలుగడ్డ సాగు చేస్తున్నారు?...
రైతుల పళ్లేల చప్పుళ్లు
ప్రధాని మోడీ మన్కీ బాత్ వేళ సాగు సైనికుల నిరసన
విదేశీ వద్దు, స్వదేశీ ముద్దు అంటూ ప్రధాని మోడీ మన్ కీ బాత్ సందేశం
అదే సమయంలో రైతు ఉద్యమకారుల పళ్లేల చప్పుళ్లతో దద్ధరిల్లిన...
‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల..
హైదరాబాద్: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. నభా నటేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు..
కొవిడ్తో శీతాకాల పార్లమెంట్ రద్దు
బడ్జెట్ సెషన్లోనే కలుద్దామన్న సర్కారు
న్యూఢిల్లీ: ఈసారి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించకూడదని కేంద్రం నిర్ణయించుకుంది. శీతాకాలంలో కొవిడ్ 19 మరింత సంక్లిష్టతలను కల్పిస్తుందని సర్కారు శీతాకాల...
రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టించాయి: ప్రధాని మోడీ విమర్శ
రైతులను పక్కదోవ పట్టించిన ప్రతిపక్షాలు
కుట్రలో భాగంగానే ఢిల్లీలో పావులు
అన్నదాతల సందేహాలను తీర్చుతాం
గుజరాత్ సభలలో ప్రధాని మోడీ విమర్శ
ఢోర్డో: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ...
క్లీన్స్వీప్పై ఆస్ట్రేలియా కన్ను
క్లీన్స్వీప్పై ఆస్ట్రేలియా కన్ను
పరువు కోసం భారత్, నేడు మూడో వన్డే
కాన్బెర్రా: ఇప్పటికే సిరీస్ను కోల్పోయిన టీమిండియా మంగళవారం జరిగే చివరి మ్యాచ్లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో...
వ్యాక్సిన్ సన్నద్ధతపై సమీక్ష
నేడు అహ్మదాబాద్, హైదరాబాద్లలో ప్రధాని సుడిగాలి పర్యటన
పుణె పర్యటన రద్దు
అహ్మదాబాద్/ హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో సుడిగాలి పర్యటన జరపనున్నారు....