Home Search
ముచ్చట - search results
If you're not happy with the results, please do another search
‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల..
హైదరాబాద్: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. నభా నటేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు..
కొవిడ్తో శీతాకాల పార్లమెంట్ రద్దు
బడ్జెట్ సెషన్లోనే కలుద్దామన్న సర్కారు
న్యూఢిల్లీ: ఈసారి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించకూడదని కేంద్రం నిర్ణయించుకుంది. శీతాకాలంలో కొవిడ్ 19 మరింత సంక్లిష్టతలను కల్పిస్తుందని సర్కారు శీతాకాల...
రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టించాయి: ప్రధాని మోడీ విమర్శ
రైతులను పక్కదోవ పట్టించిన ప్రతిపక్షాలు
కుట్రలో భాగంగానే ఢిల్లీలో పావులు
అన్నదాతల సందేహాలను తీర్చుతాం
గుజరాత్ సభలలో ప్రధాని మోడీ విమర్శ
ఢోర్డో: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ...
క్లీన్స్వీప్పై ఆస్ట్రేలియా కన్ను
క్లీన్స్వీప్పై ఆస్ట్రేలియా కన్ను
పరువు కోసం భారత్, నేడు మూడో వన్డే
కాన్బెర్రా: ఇప్పటికే సిరీస్ను కోల్పోయిన టీమిండియా మంగళవారం జరిగే చివరి మ్యాచ్లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో...
వ్యాక్సిన్ సన్నద్ధతపై సమీక్ష
నేడు అహ్మదాబాద్, హైదరాబాద్లలో ప్రధాని సుడిగాలి పర్యటన
పుణె పర్యటన రద్దు
అహ్మదాబాద్/ హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో సుడిగాలి పర్యటన జరపనున్నారు....
అబద్ధాలవైపా, అభివృద్ధివైపా?
హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల హీట్ నడుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం, మంత్రి కెటిఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీ మంచి ఊపులో ఎన్నికల...
రెండేళ్లలో భూ యాజమాన్య హక్కుల చట్టం అమలు
హైదరాబాద్: రెండేళ్లలో సంపూర్ణ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని (కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ను) అమల్లోకి తీసుకొస్తామని సిఎం కెసిఆర్ విలేకరులతో జరిగిన చిట్చాట్లో పేర్కొన్నారు. ధరణి వెబ్సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు చింతలపల్లి...
సాదాబైనామాలకు మరో వారం గడువు: సిఎం కెసిఆర్
హైదరాబాద్: తాను బతికున్నంత వరకు రైతుబంధు ఆగే ప్రకస్తే లేదని ముఖ్యమంత్రి కెెసిఆర్ అన్నారు. కౌలు రౌతులకు రైతుబంధు ఇచ్చే ముచ్చట లేదని స్పష్టం చేశారు. అటు సాదాబైనామాల గడువు మరో వారం...
అక్కున చేర్చుకుంటూ.. ఆత్మ స్థైర్యాన్నిస్తూ
వరద ముంపు బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా కెటిఆర్ పర్యటన
బాధితుల సమస్యలను ఓపికగా వింటూ అక్కడిక్కక్కడే పరిష్కారం
సికింద్రాబాద్, ఉప్పల్ నియోజక వర్గాల కాలనీ ప్రజలకు రూ. 10వేల ఆర్థిక సాయం
శిబిరాల సందర్శన, బాదితులకు అందుతున్న...
సాంస్కృతిక వైభవానికి ప్రతీక..‘బతుకమ్మ’
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని వేనోళ్ళ చాటి చెప్పే పండుగ ‘బతుకమ్మ’. బతుకు + అమ్మ= బతుకమ్మ అని దీవించే పండుగ. దీన్ని పూల పండుగ అని, స్త్రీల పండుగ అని రకరకాలుగా వ్యవహరిస్తారు....
రేపు ప్రధాని ద్వారా ప్రాపర్టీ కార్డుల పంపిణీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రజలకు ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. స్వమిత్వా (స్వీయ యాజమాన్యం) పథకం పరిధిలో వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియ ద్వారా ప్రాపర్డీ కార్డుల...
పల్లె హృదయ స్పందన ‘ఊరి దస్తూరి’
ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరివ్యాప్తిలో వెల్లువెత్తుతున్న సంకర సాంస్కృతి దాడిలో కుదేలవుతున్న పల్లె పాత బంగారపు విలువలన్నిం టిని మనముందు కుప్పపోసి మనల్ని మేల్కొల్పుతాడు. మార్పు అనివార్యం అయినప్పటికి దాని గుణాత్మకను కోల్పోతున్నప్పుడు...
బైకులను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి
లక్నో: వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బైకులను ఢీకొట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ పిలిభిత్ జిల్లా పిలిభిత్-మాధోతండ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఖాస్పూర్...
ఆ బయోపిక్ లో నటించాలనుంది…
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘అతిలోకసుందరి’ దివంగత శ్రీదేవి బయోపిక్లో నటించాలని ఆరాటపడుతోంది. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా వెల్లడించింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈ లక్కీ బ్యూటీ...
కోహ్లీ అద్భుత క్రికెటర్: మాథ్యూ వేడ్
మెల్బోర్న్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ వేడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి చాలా తెలివైన క్రికెటర్ అని అభిప్రాయపడ్డాడు. సందర్భోచితంగా వ్యవహరిస్తూ జట్టును ముందుకు నడిపించడంలో కోహ్లికి ఎవరూ...
ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకెళ్తున్న కింగ్
సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున శనివారం తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నాగార్జున బర్త్డే సందడితో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులు తమ ఫేవరేట్ హీరో గురించి ముచ్చటించుకుంటున్నారు. ఇదిలాఉండగా...
తెలంగాణ మాండలిక మాగాణం యశోదారెడ్డి కథాగానం
బహుముఖ ప్రజ్ఞతో సాహితీ యాత్రను కొనసాగించి తెలంగాణ యాసకు, తెలుగు భాషకు పట్టం కట్టిన తెలంగాణ తొలితరం రచయిత్రి పాలమూరు మట్టి బిడ్డ పాకాల యశోదా రెడ్డి. వీరు 8 ఆగష్టు 1929లో...
నీ బ్యాటింగ్ విన్యాసాలు కళ్లారా చూశాను
నీ బ్యాటింగ్ విన్యాసాలు కళ్లారా చూశాను.. రైనాకు ప్రధాని మోడీ అభినందన లేఖ
న్యూఢిల్లీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత స్టార్ క్రికెటర్ సురేశ్ రైనాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర...
సూర్య దిగ్రేట్..
క్యాంప్ఫైర్ల రారాజు
నాసా క్లోజ్ షాట్స్ విడుదల
కేప్ కెనవెరాల్ (అమెరికా) : మంటలు రేపే సూరీడే ...చలి మంటలు వేసుకున్నట్లు కన్పిస్తే...చెప్పలేని ఆ మహాచిత్రం విశ్వవిచిత్రమే అవుతుంది. సూర్యుడిని తొట్టతొలిసారిగా అంతరిక్ష నౌక నుంచి...
ఆయనది కంప్యూటర్ మెదడు
అంతకుముందే పీవీ నరసింహారావుగారు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ అది మా తరం వాళ్ళకు చాలావరకు ఒక అజ్ఞాతదశ. ఆ తర్వాత కేంద్రంలో మంత్రిగా చూస్తూనే ఉన్నా, 1991లో...