Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 8న నిరుద్యోగులకు మినీ జాబ్మేళా
హైదరాబాద్: జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 8న శనివారం మినీజాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లామెంట్, మాడల్ కెరియర్ సెంటర్ డిప్యూటీ చీప్ అధికారి...
పోయిందంతా వచ్చేసింది..
సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం
271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు
రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది
2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్
న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...
నిరుద్యోగుల కోసం రేపు మినీ జాబ్ మేళా
హైదరాబాద్ : జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు రేపు బుధవారం విజయనగర్కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్ కుమార్...
తెలుగులో తొలి సరళవైజ్ఞానిక రచనలు
మొదటి నుండి శాస్త్రజ్ఞుడికి, సామాన్యుడికి, మధ్య చాలా దూరం ఉంటుంది. శాస్త్రవేత్త తన ప్రయోగాల్ని, ఫలితాల్ని ప్రచురిస్తాడు. కానీ అవి జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్లో ఉంటాయి. అవి సామాన్యులకు అందుబాటులో ఉండవు....
నిరాశాజనకం
చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్ను కేంద్ర...
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశే
హైదరాబాద్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ 2020-21 బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి నిరాశ కల్గించిందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరుకు శనివారం విడుదల...
విద్యారంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం
న్యూఢిల్లీ: విద్యా రంగంలో అనేక నూతన మార్పులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వార్షిక బడ్జెట్లో ప్రకటించారు. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆమె విద్యారంగానికి రూ. 99,300 కోట్లు...
సర్వే చెప్పిన కఠోర సత్యాలు!
కేంద్ర బడ్జెట్కు ముందు పార్లమెంటుకు సమర్పించే ఆర్థిక సర్వే పత్రం దేశ ఆర్థిక స్థితిని వివరించి బడ్జెట్లో తీసుకోగల నిర్ణయాలను గురించి, దాని దిశకు సంబంధించి సూచనప్రాయంగా అవగాహన కలిగిస్తుందనే అభిప్రాయం చిరకాలంగా...
వృద్ధి రేటు 5%
ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే
ఆర్థిక సర్వే అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
ఇకపై వృద్ధి బాటలో..
మందగమనం తొలగిపోతోంది..
202021కు జిడిపి అంచనా 6.5 శాతం
ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...
కుట్రపూరిత చట్టం సిఎఎ!
మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
శంషాబాద్ సమీపంలో అతిపెద్ద ధ్యాన మందిరం
2, 7 తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, అన్నాహజారే ప్రసంగాలు
హైదరాబాద్ ః ఆహ్లాదకర వాతావరణం, సువిశాల స్థలం, పర్యావరణ నీడలో ప్రశాంతంగా ధ్యానమాచరించేందుకు శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామ పరిసరాల్లో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీరామచంద్ర...
నా రాష్ట్రం బంగాళ దుంపల హబ్ : మోడీ
గాంధీనగర్: తన సొంత రాష్ట్రం గుజరాత్ గత రెండు దశాబ్దాలుగా బంగాళ దుంపల్ని పండించడం, ఎగుమతి చేయడంలో ఓ హబ్గా మారిందని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం చెప్పారు. ఇక్కడ జరిగిన మూడో ప్రపంచ...
నిరుద్యోగుల కోసం గ్రేట్ ఇండియా మీడియా జాబ్ ఫెస్టివల్
హైదరాబాద్ : నగరంలో నిరుద్యోగుల కోసం గ్రేట్ ఇండియా మీడియా జాబ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 1వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు మీడియా, ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ కౌన్సిల్ ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం దిల్షుక్నగర్, కూకట్పల్లి, చందానగర్లో...
శంషాబాద్లో ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రానికి శంషాబాద్ వేదికైంది. శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామం పరిసరాల్లో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కన్హా శాంతివనం మంగళవారం ప్రారంభమైంది....
కాంగ్రెస్ ఓడినా ఉత్తమ్ కు సిగ్గు రాలేదు
హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగిన పురపోరులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడినప్పటికీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి ఇంకా సిగ్గురాలేదని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వి. శ్రీనివాస్గౌడ్లు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని...
సామజపురగమన…
10 కార్పొరేషన్లు,110 మున్సిపాలిటీలు గులాబీ తోటలు
పరోక్ష పుర ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎదురులేని రీతిలో విజయవిహారం చేసింది. సోమవారం నాడు ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలలో 110 చోట్ల చైర్పర్సన్ల...
హస్తం, కమలం ఔట్
వాటివి దొంగ పొత్తులు,టిఆర్ఎస్కు పోటీ అంటూ ప్రగల్భాలు పలికాయి
ప్రతి హామీని అమలుపరుస్తాం
పట్టణాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఇంతటి విజయం ఇతర ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు
ప్రతి డివిజన్/వార్డుకు 4 కమిటీలు
ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి...
నేడు అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ప్రారంభం
ప్రారంభించనున్న యోగా గురు బాబా రాందేవ్
30 ఎకరాల విస్తీర్ణంలో తాబేలు ఆకారంలో ధ్యాన కేంద్రం నిర్మాణం
ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రాక
హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ రాష్ట్రంలోని నందిగామ మండలం కన్హ...