Home Search
వాణిజ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
పెట్టుబడులకు అయస్కాంతం
నీరు పల్లానికి ప్రవహిస్తే పెట్టుబడులు అనుకూలతలున్న వైపు పరుగులు తీస్తాయి. ఉత్పాదకతకు అవాంతరాలు ఏ కొంచెమైనా ఉండని, నాణ్యమైన సౌకర్యాలు కలిగిన ప్రాంతాలను అవి ఎంచుకుంటాయి. అటువంటి ప్రోత్సాహకర పరిస్థితులను కల్పించడంలోనే అక్కడి...
బొగ్గు గనుల వేలం పోటాపోటీ
వేదాంత అదాని, జిందాల్ రంగంలోకి
న్యూఢిల్లీ : బొగ్గుగనుల వేలంప్రక్రియలో పలు ప్రముఖ దిగ్గజ కంపెనీలు పోటీ పడనున్నాయి. వేదాంత, జిందాల్ స్టీల్ అండ్ పవర్, అదానీ ఎంటర్ప్రెజెస్, హిండాల్కో ఇండస్ట్రీస్ , జెఎస్డబ్లు...
వరదల గాయాలకు రూ. 550 కోట్లు
మునిగిన ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం
వరదల సహాయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన
పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు రూ.లక్ష,
పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు
నేటి నుంచే పంపిణీ చేయాలని ఆదేశం
200 నుంచి 250 బృందాలతో...
ఓటిపి చెబితేనే గ్యాస్ సరఫరా
నవంబర్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్న ఆయిల్ కంపెనీలు
ముందుగా 100 స్మార్ట్ నగరాల్లో అమలు
మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ ఇంటింటి సరఫరా చేసేందుకు ఓటిపి లేదా ఒకసారి వినియోగించే పాస్వర్డ్ను తప్పనిసరిగా చెప్పాలని...
చిన్నదైనా మనకంటే మిన్న
మన పొరుగునున్న బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధిలో మనను మించిపోతున్నదనే సమాచారం ఆశ్చర్యపర్చడం సహజం. కాని అది ముమ్మాటికీ వాస్తవమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)...
నగరంలో మరిన్ని నిఘా నేత్రాలు
హైదరాబాద్: నగరంలో మరిన్ని నిఘా నేత్రాలు ఏర్పాటు కానున్నాయి. నగర వాసుల భద్రతతో పాటు సురక్షతకు పెద్దపీట వేయనున్నారు. ఇందుకు సంబంధించి నగరంలో ఇప్పటీ వరకు సిసి కెమెరాలు లేని పలు కీలక...
15 నుంచి స్కూళ్లు, సినిమా హాళ్లు
అన్లాక్ 5.0 మార్గదర్శకాలు
50% సీట్ల సామర్థంతో
థియేటర్లు, మల్టీప్లెక్స్లకు అనుమతి
పాఠశాలలపై రాష్ట్రాలదే నిర్ణయం
ఎగ్జిబిషన్, ఎంటర్టైన్మెంట్
పార్కులు తెరుచుకోవచ్చు
క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్పూల్లకు పర్మిషన్
అక్టోబర్ 31 వరకు అంతర్జాతీయ
విమానాలకు నో పర్మిషన్ n కంటైన్మెంట్
జోన్లలో...
మా అంచనాలే కరెక్ట్
సెప్టెంబరులో పాజిటివ్ రేట్ 4 శాతానికి పడిపోయింది
98 శాతం సాధారణ జనజీవనాన్ని చూస్తున్నాం
ప్రభుత్వ, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైంది
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ బెటర్
మీడియా సమావేశంలో వెల్లడించిన డిహెచ్, డిఎంఇలు
మన తెలంగాణ/హైదరాబాద్...
వ్యవసాయ బిల్లుల కలకలం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో చర్చ లేకుండా ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య ఆమోదించిన మూడు కీలకమైన వ్యవసాయ బిల్లులు దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాలలో రైతులు ఆగ్రవేశాలతో ఉద్యమ బాట పట్టారు....
చీకటి పర్యాటక స్థలాలు
హిట్లర్ నరమేధానికి జాతి ప్రక్షాళన ప్రధాన కార ణం. ఇది నేటి భారతంలో దాపురించింది. కోటలు, యుద్ధ భూములు, శ్మశాన వాటికలు, కారాగారాలు, సహజ/మానవ కల్పిత విపత్తు ప్రదేశాలు, మానవ మారణ హోమాల...
రియల్ అయోధ్యానగరి
రాముడితో భూముల ధరలకు రెక్కలు
అయోధ్య : రామాలయం రూపుదిద్దుకుంటున్న యుపిలోని అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పలు ఆకర్షణీయ ఆఫర్లతో అందరినీ ఆకట్టుకొంటోంది. స్థిరాస్తుల...
హర్ సిమ్రత్ రాజీనామా
కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ తప్పుకోడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ లేదు....
భారత ప్రముఖులపై చైనా నిఘా..
భారత ప్రముఖులపై చైనా నిఘా
10 వేల మంది వ్యక్తుల సమాచారం సేకరణ
న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు కలిగిన డేటా సంస్థ జెన్హువా భారత దేశంలోని పదివేల మందితోపాటు సంస్థల...
ఆర్థిక వ్యవస్థకు మరో ఉద్దీపన!
ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్థానంతో 66 లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
కొవిడ్ వ్యాక్సిన్ను తొలిసారి ప్రదర్శించిన చైనా
కొవిడ్ వ్యాక్సిన్ను తొలిసారి ప్రదర్శించిన చైనా
తన ఉద్యోగుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ను ఇచ్చిన సినోవాక్
బీజింగ్: దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను చైనా తొలిసారిగా బహిరంగంగా ప్రదర్శించింది. సినోవాక్ బయోటెక్, సినోఫామ్లు...
రక్షణ మంత్రుల భేటీ
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి, రెండు వైపులా సైనిక మోహరింపులు పరాకాష్ఠకు చేరుకొని, యుద్ధ మేఘాలు దట్టమవుతున్న సమయంలో మాస్కోలో శుక్రవారం ఉదయం భారత, చైనా రక్షణ మంత్రులు సమావేశం కావడం హర్షించవలసిన...
ఆర్థిక వ్యవస్థ ఎటుపోతోంది?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒక్కటిగా చెప్పుకొనే భారత ఆర్ధిక వ్యవస్థ పర్యవేక్షణకు అనేక భారీ సంస్థలు ఉన్నాయి. ఒక వంక ఆర్ధిక మంత్రిత్వ శాఖ, అందులో ఎందరో సలహాదారులు, మరో వంక...
ప్రణబ్కు అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...
పలక కొనలేనివారికి లాప్ట్యాప్లెట్లా?
సాపాటే లేనోళ్లకు స్మార్ట్ ఫోన్లెట్లా?
విద్యారంగంలో డిజిటల్ అడ్డుగోడలు
కరోనా దశ ఆన్లైన్క్లాసుతో విద్యనాశాయ
ఉన్నోళ్లు లేనోళ్లనే వేర్పాటు ఛారికలు
ముంబై: కరోనాతో తలెత్తిన ఆన్లైన్ విద్యతో దేశంలో అసంఖ్యాకుల చదువుల కలలు చెల్లాచెదరయ్యాయి. ప్రస్తుత పరిణామంతో దేశంలోని...