Tuesday, May 14, 2024
Home Search

వైద్య సిబ్బంది - search results

If you're not happy with the results, please do another search
Minister Etela Rajender

కొవిడ్-19 నివారణ చర్యల్లో ముందంజలో ఉన్నాం: మంత్రి ఈటల

  హైదరాబాద్ : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కొవిడ్ -19 నివారణ చర్యల్లో మనమే ముందంజలో ఉన్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి...
Gandhi

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒపి సేవలు నిలిపివేత

  హైదరాబాద్ : లాక్ డౌన్ నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒపి సేవలను నిలిపివేశారు. కేవలం అత్యవసర కేసులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రులకు ప్రజలు రావడంతో పాటు, వైరస్ సైతం విస్తరించేందుకు...

కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సిసిఎంబి సిద్ధం

  హైదరాబాద్ : కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్, సిసిఎంబి (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) సిద్ధమయ్యింది. కరోనా మహమ్మారిపై పోరాటానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన పరికరాలను, సిబ్బందిని...

దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి

  కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...

ఐటీ ఉద్యోగులూ ఆందోళన వద్దు

  కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ పాటించాలి సపోర్టు స్టాఫ్‌కు వేతనాల విషయంలో యాజమాన్యాలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి - ఐటి సంస్థల సంఘాలతో ప్రగతిభవన్ భేటీలో కెటిఆర్ మన...

మహా సరిహద్దు మూత

  మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్‌పోస్టులు...

ఉరి తీశారు

  శుక్రవారం తెల్లవారుజాము గం.5.30కు నిర్భయ దోషులు నలుగురికీ తీహార్ జైల్లో ఒకేసారి ఉరిశిక్ష అమలు జైలు బయట జనం హర్షధ్వానాలు, లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతాకి జై నినాదాలు, నలుగురిలో ఒక్కరూ...

జనతా కర్ఫ్యూ అసలు ఉద్దేశం

  జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం ఆదివారం(నేడు) ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు. ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవిత సమయం (గాలిలో 3గంటలు. రాగిపై 4గం.లు, అట్టలపై 24గం.లు,...
Student

జార్జియాలో తెలంగాణ విద్యార్థిని శివానికి అస్వస్థత

స్వదేశానికి తరలిస్తుండగా అడ్డుకున్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మనతెలంగాణ/యాదాద్రిభువనగిరి ప్రతినిధి: జార్జియాలో అస్వస్థత గురైన తమ కూతురు శివాణిని ఎయిర్ పోర్టు సిబ్బంది అడ్డుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే..యాదాద్రి భువనగిరి జిల్లా...
CM KCR

ముందు జాగ్రత్తలే శరణ్యం

గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు కరోనాకు 18 చెక్‌పోస్టులు.. ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు * ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు * అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...

కరోనా మృతదేహం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  సూచనలు విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని, మరణాల్ని అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు అహరహం శ్రమిస్తూ చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా రోగుల్ని ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా...

రాష్ట్రంలో 13 కరోనా కేసులు

  ఇండోనేషియా బృందంలో ఏడుగురితో పాటు స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, 12 మందికి ఐసొలేషన్‌లో చికిత్స 40 బస్సులతో ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు కోఠి కమాండ్ సెంటర్...

కరోనా ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

  హైదరాబాద్ : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏ మాత్రం సందేహం వున్న అక్కడ్నించి నేరుగా అనంతగిరి...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

మరింత నిఘా

  శంషాబాద్ నుంచి క్వారంటైన్‌కే రాష్ట్రంలో ఐదో కేసు, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ స్థానికంగా ఎవరికీ సోకలేదు సోకిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే పరీక్షలకు ఆరు ల్యాబ్‌లు ఫైనల్ టెస్టులు కూడా హైదరాబాద్‌లోనే కోఠి కంట్రోల్ రూం...

కరోనాపై సిఎం కెసిఆర్ ఆరా

  హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సిఎంతో భేటి అయ్యారు. సోమవారం సిఎం ఛాంబర్‌లో మంత్రి ఈటల ప్రత్యేకంగా కలసి కరోనా వైరస్ నియంత్రణ కోసం...

కరోనాపై కత్తి

  రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్ కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎగ్జామ్స్ యధాతథం ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు నియంత్రణకు రూ. 500 కోట్లు మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు... ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం ర్యాలీలు,...

5వేల కోట్లైనా వెనుకాడం

  బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది శంషాబాద్‌లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు వందేళ్లకు ఒక...

కరోనా ‘ఫ్రీ’ తెలంగాణ

  నేడు పుణే నుంచి రానున్న మరో నివేదిక పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కూడా తాజా పరీక్షల్ల్లో నెగిటివ్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి మరో నాలుగు థర్మల్ మిషన్లు...

కరోనాపై మరింత నిఘా

  ఎయిర్‌పోర్టులో నేటి నుంచి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు : మంత్రి ఈటల విమానాశ్రయంలో నేటి నుంచి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాం, అనుమానితులను గాంధీకి తరలిస్తాం వైరస్ నియంత్రణ కోసం 24 గంటలు...

Latest News