Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
జూబ్లీహిల్స్లో దారుణం.. చేపల వ్యాపారి కిడ్నాప్, హత్య
హైదరాబాద్: చేపల వ్యాపారి హత్యకు గురైన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్లోని కళ్యాణ్ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఎస్ఆర్ నగర్, బోరబండకు చెందిన రమేష్(55) చేపల వ్యాపారం చేస్తున్నాడు....
ఎంఎల్ఎ రోజాకు మంత్రి పదవి ?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి వర్గం ప్రక్షాళనతో పాటు కొత్త మంత్రులకు చాన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఎంఎల్ఎ రోజాకు మంత్రి ఇచ్చే అవకాశం ఉందని, అలాగే దర్మాన...
ఎసిబి వలలో ట్రాన్స్కో ఉద్యోగి
హైదరాబాద్ : నగరంలోని మారేడ్పల్లిలో ట్రాన్స్కో లైన్ ఇన్సెక్టర్ సురేశ్బాబు మంగళవారం తన కార్యాలయంలో రూ. 4వేలు లంచం తీసుకుంటూ ఎసిబి వలకు చిక్కాడు. కట్టెబోయిన మహేశ్ అనే వ్యక్తి వారసీగూడలోని త్రీఫేస్...
నకిలీ కరెన్సీ ముఠాల అరెస్టు
హైదరాబాద్ : నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న రెండు ముఠాలను నార్త్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17.77 లక్షల నకిలీ కరెన్సీ, ల్యాప్టాప్, ప్రింటర్, పేపర్బండిల్ను...
వ్యవసాయ.. ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలు
హైదరాబాద్: వ్యవసాయ, ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన డిజిటల్ అగ్రికల్చర్ ఇండియా సదస్సుకు మంత్రి...
గ్రేటర్ పై గులాబీ గురి…
హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ పోరులో విజయడంకా మోగించిన గులాబీ దళం వచ్చే ఏడాదిలో జరుగునున్న బల్దియా ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా రెప్పరెప్పలాడించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మున్సిపల్...
చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని భేటీ
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో తెలుగు చలన చిత్ర రంగానికి...
కార్గో బస్సులపై తన ఫోటోలు వద్దు.. ఆర్టిసి అధికారులకు సిఎం కెసిఆర్ హుకుం
హైదరాబాద్ : సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై తన ఫోటో పెట్టడానికి ఆర్టిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సిఎం కెసిఆర్ కొట్టిపారేశారు. ఈ ప్రయత్నాలను ఆయన తప్పు పట్టారు....
ఒవైసీ నోట హనుమాన్ చాలీసా ఖాయం: యోగి
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్...
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఘాతుకం..తల్లిని చంపి..తమ్ముడిపై హత్యాయత్నం
బెంగళూరు: ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక 33 మహిళ ఇంట్లో నిద్రిస్తున్న తన తల్లిని కత్తితో పొడిచి చంపివేసి తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున...
యువతిపై తాత, మేనమామ అత్యాచారం….
హైదరాబాద్: యువతిపై మేనమామ, తాత అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ యువతి(17) తండ్రి చనిపోవడంతో తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటుంది....
11న కలెక్టర్లతో సిఎం భేటీ
ఐఎఎస్ల భారీ బదిలీల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం
కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న కెసిఆర్
హైదరాబాద్: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 11న సమావేశం కానున్నారు. ప్రగతి భవన్లో ఉదయం 11 గంటలకు జరిగే...
దిగి వచ్చిన కేంద్రం
జిఎస్టి బకాయిలపై ఫలించిన రాష్ట్రం ఒత్తిడి
రెండు విడతల్లో చెల్లిస్తామని పార్లమెంట్లో ప్రకటన
రావాల్సిన బకాయిలు ఐజిఎస్టి : రూ. 2వేల కోట్లు, జిఎస్టి : రూ. 1137కోట్లు
హైదరాబాద్: జిఎస్టి, ఐజిఎస్టికి సంబంధించి తెలంగాణ, ఒడిశా...
సహకార కోటా
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు విడుదలైన నోటీసులు
905 సంఘాలలో 11,765 డైరెక్టర్ పదవులు n మహిళలకు 1810,
బిసిలకు 1810, ఎస్సి, ఎస్టిలకు 905 పదవుల రిజర్వేషన్ n 6 నుంచి 8
వరకు...
గాంధీలో కరోనా
ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
తెలుగు రాష్ట్రాలు రెండింటికీ ఇక్కడే
గంటల వ్యవధిలో రానున్న ఫలితాలు
పది రోజులుగా పుణెకు వెళుతున్న శాంపిల్స్
రాష్ట్రంలో చేరిన 20 మంది అనుమానితుల్లో 19 మందికి కరోనా లేదని నిర్ధారణ
కేంద్రం...
‘దిశ’ ఎన్కౌంటర్పై త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ సోమవారం ఉదయం హైదరాబాద్కు చేరుకుంది. కమిషన్లో...
మైనర్ పై అత్యాచార కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆధారాలు సేకరించడం, నిందితులకు త్వరితగతిన...
మేడారం జాతరకు 20 ప్రత్యేక రైళ్ళు
హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు దక్షిణ మధ్య రైల్వే 20 జనసథన్ ప్రత్యేక రైళ్లు, పలు రైళ్ళకు అదనపు బోగీలను మంగళవారం నుండి ఈనెల 8వ తేదీ వరకు అందుబాటులోకి తెస్తున్నట్లు...
కొత్త రెవెన్యూ డివిజన్లుగా వేములవాడ, జోగిపేట..
మనతెలంగాణ/హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో జోగిపేట, సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
నిరుద్యోగుల కోసం రేపు మినీ జాబ్ మేళా
హైదరాబాద్ : జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు రేపు బుధవారం విజయనగర్కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్ కుమార్...