Monday, April 29, 2024

భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Two militants killed in encounter with security forces

శ్రీనగర్: నగరంలోని నివాస ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. సఫకదల్-సౌరా రోడ్డులోని దన్మార్ ప్రాంతలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించగా వారిపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు వారు చెప్పారు. మరణించిన ఉగ్రవాదుల పేర్లు, వారు పనిచేస్తున్న గ్రూపుపేరు తెలియరావలసి ఉందని పోలీసులు తెలిపారు.

Two militants killed in encounter with security forces

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News