Monday, April 29, 2024

ఢిల్లీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. మొత్తం 24 కు చేరిక

- Advertisement -
- Advertisement -

Two more Omicron cases detected in Delhi

న్యూఢిల్లీ : ఢిల్లీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు సోమవారం వెలుగు చూశాయి. దీంతో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 24 కు చేరింది. ఈ 24 మందిలో 12 మంది డిశ్చార్జి అయ్యారని ఢిల్లీ అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు బయటపడిన రెండు కేసుల్లో ఒకరు 47 ఏళ్ల వ్యక్తి బ్రిటన్ నుంచి వచ్చిన వారు కాగా, మరొకరు 22 ఏళ్ల యువకుడు ఘన నుంచి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News