Home Search
కరోనా రికవరీ రేట్ - search results
If you're not happy with the results, please do another search
అందుకే ‘ఎఫ్ 3’ టికెట్ల రేట్లని తగ్గించాం
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్...
87 శాతానికి పెరిగిన రికవరీ రేట్
కొత్తగా మరో 4723 మందికి వైరస్ జిహెచ్ఎంసిలో 745, జిల్లాల్లో 3978 మందికి పాజిటివ్ వైరస్ దాడిలో 31 మంది మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 87 శాతానికి పెరిగింది....
దేశంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే లక్షా 45వేల కేసులు
24గంటల్లో 1,45,384 కేసులు
10 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
5 రాష్ట్రాల్లో 72.23 శాతం
న్యూఢిల్లీ: దేశంలో శనివారం 8 గంటల వరకల్లా 24 గంటల్లో 1,45,384 కేసులు, 794 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
98 శాతానికి పెరిగిన రికవరీ రేటు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 157 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 27 మంది ఉండగా ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 6, జగిత్యాల 3, జనగాం 0, భూపాలపల్లి 1,...
రాష్ట్రంలో 77 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 189 పాజిటివ్లు
జిహెచ్ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 151 మందికి వైరస్
2,93,590 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 77 లక్షలు దాటింది. మార్చి నుంచి...
2.92 లక్షలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.92 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,92,395 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 55...
98 శాతానికి పెరిగిన రికవరీ రేటు
కొత్తగా మరో 299 మందికి వైరస్, ఇద్దరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 57, జిల్లాల్లో 242 మందికి పాజిటివ్
2,91,666కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 98 శాతానికి పెరిగింది....
తెలంగాణలో మరో 397 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 397 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 92 మంది ఉండగా ఆదిలాబాద్లో 7, భద్రాద్రి 15 , జగిత్యాల 9, జనగాం 5, భూపాలపల్లి...
67 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 67 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల 23 వేల 710 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ...
97 శాతానికి పెరిగిన రికవరీ రేటు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ పెరిగింది. రాష్ట్రంలోకి వైరస్ ప్రవేశించి పది నెలల తర్వాత ఏకంగా రికవరీ రేట్ 97 శాతానికి చేరుకుంది. అంటే వైరస్ సోకిన ప్రతి వంద మందిలో...
ట్రిపుల్ టితో అదుపులో కరోనా
తెలంగాణ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది : కేంద్ర కేబినెట్ కార్యదర్శితో వీడియోకాన్ఫరెన్స్లో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్
త్వరలో టీకా : రాజీవ్ గౌబా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాక్సిన్...
తెలంగాణలో మరో 862 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 164 మంది ఉండగా ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 53, జగిత్యాల 24, జనగాం 4, భూపాలపల్లి 11,...
94 శాతానికి పెరిగిన రికవరీ రేటు
హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ అమాతంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రికవరీ రేట్ 94.14 శాతానికి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రిపుల్ టి విధానంతోనే ఇది...
కొత్తగా మరో 1015 కరోనా కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 172, జిల్లాల్లో 843 కేసులు నమోదు
వైరస్ దాడిలో ముగ్గురు మృతి
2,54,666కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
కొవిడ్ దాడిలో టాలీవుడ్ యువ రచయిత మరణం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో...
92 శాతానికి పెరిగిన రికవరీ రేట్ …
కొత్తగా 1267 కేసులు, 4 మంది మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 201, జిల్లాల్లో 1066 కేసులు నమోదు
2,52,455కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ 92 శాతానికి పెరిగింది. ఇది దేశ...
45 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,47,284 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు...
91 శాతానికి పెరిగిన రికవరీ రేటు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 91 శాతానికి పెరిగింది. వైరస్ బారిన పడిన వారంతా వేగంగా కోలుకోవడంతోనే రికవరీ రేట్ రోజురోజుకు పెరుగుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి...
2లక్షల 30 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 30వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,274 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా శుక్రవారం...
రెండు లక్షల ఇరవై వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షల 20వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,20,675 కేసులు నమోదయ్యాయి. రాబోయే రెండు నెలల వరకు వైరస్ తీవ్రత...
లక్షా 90 వేలు దాటిన కరోనా…
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 90వేలు దాటాయి. మంగళవారం 55,359 మందికి పరీక్షలు చేయగా 2103 పాజిటివ్లు తేలాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 298 మంది ఉండగా ఆదిలాబాద్లో 24, భద్రాద్రి...