Monday, May 20, 2024
Home Search

వలస కూలీల - search results

If you're not happy with the results, please do another search
Accident in construction company: Migrant laborers killed

నిర్మాణ సంస్థలో ప్రమాదం: వలస కూలీలు మృతి

నార్సింగి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పరిధి పుప్పాలగూడలోని నిర్మాణ సంస్థలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదలో ఇద్దరు మృతి చెందారు. రెడిమిక్స్ మిక్సర్ క్లీనింగ్ చేసేందుకు ఇద్దరు యువకులు లోపలికి వెళ్లారు. ఆపరేటర్...
Labour enter into Mahabubnagar

వలస కూలీల పక్షులకు స్వర్గధామం పాలమూరు

నాడు పాలమూరు వలస నేడు ఇక్కడికే ఇతర రాష్ట్రాల వలస మారుతున్న పాలమూరు స్వరూపం సాగునీటి,24గంటల విద్యుత్‌తో పెరుగుతున్న ఉపాధి ఒరిస్సా,బీహార్, యుపి, మధ్యప్రదేశ్, రాయలసీమ నుంచి వలసలు నాడు కన్నీటి వ్యధ నేడు ఉపాధికి భరోసా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20...
Send Migrant workers to their hometowns within 15 days

 వలస కూలీల లెక్కలు తీశారా

న్యూఢిల్లీ : దేశంలో మరోసారి మునుపటి మాదిరిగానే సంభవించిన పరిణామాల నడుమ వలస కూలీల పరిస్థితి వారిబతుకు అతీగతి గురించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఇంతకు ముందటిలాగానే...
Medical officer inquired about migrant workers

వలస కూలీలపై వైద్యశాఖ అధికారులు ఆరా

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఆరునెలల నుంచి రోగులకు సేవలందిస్తున్న వైరస్ విశ్వరూపం దాల్చి ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మార్చి 2న దుబాయ్...
Three Killed In Road Accident At UP

వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా: 30 మందికి గాయాలు

లక్నో: వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడడంతో 30 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్...
Migrant laborers are partners in state progress

రాష్ట్ర ప్రగతిలో వలస కూలీలు భాగస్వాములే

  9 మంది మృతిపై సమగ్ర విచారణ చేయిస్తాం కుటుంబ సభ్యులకు ఓదార్పు, అండగా ఉంటాం దోషులపై కఠినచర్యలు తీసుకుంటాం ఎంజిఎం ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించిన మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్‌లోని గొర్రెకుంట వద్ద బావిలో బయటపడిన...
Bihar-migrant

ఘోర రోడ్డుప్రమాదం: 9మంది వలస కూలీలు మృతి

పాట్నా: ట్రక్కు - బస్సు ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన బీహార్‌ భాగల్‌పూర్‌లోని నౌగచ్చియా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది....
MP-Accident

రోడ్డు ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి

భోపాల్‌: బస్సు-ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వలస కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లా కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వలస...
Road-Accident

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలస కూలీలు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా... మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మామిడిపండ్ల లోడుతో...

వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం

  నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
Woman killed in road accident At Film Nagar

వలస కూలీలకు తప్పిన పెను ప్రమాదం

  నిజామాబాద్: వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన నిజామాబాద్ జిల్లా మెండోర్ మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. రాజస్థాన్ వలస కూలీలు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఈ...
agarwal

రైళ్ల ద్వారా వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికుల తరలింపు….

  ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రెడ్‌జోన్‌లో 130 జిల్లాలు ఉన్నాయని, ట్రక్కుల రవాణాకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ...

లాక్‌డౌన్ పొడిగింపుతో వలస కూలీల ఆందోళన

  ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై భారత్ తన యుద్ధాన్ని మరికొద్ది రోజులు పొడిగించింది. కొవిడ్19 కట్టడికి ఇప్పటికే ఒకసారి విధించిన లాక్‌డౌన్ గడువు ముగియడం... ఈ పరిమిత కాలంలో మహమ్మారి మాయం...
Migrant Workers

ఎవరు పట్టించుకోవడంలేదు: సఫీల్ గూడలో వలస కూలీల ధర్నా..

  లాక్ డౌన్ కారణంగా మల్కాజిగిరి సఫీల్ గూడలోని జైన్ కన్ స్ట్రక్షన్ వద్ద పనిచేస్తున్న బీహార్, యుపి, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ కు చెందిన సుమారు 500 మంది వలసకూలీలు రాష్ట్రంలో చిక్కుకుపోయారు....

వలస కూలీలకు ఎంపి సంతోష్‌కుమార్ అన్నదానం

  మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌తో వలసకూలీలు ఆకలితో బాధపడకుండా ప్రతిరోజూ వెయ్యిమంది కూలీలకు భోజనం అందించేందుకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ముందుకు వచ్చారు. ఆయనలోని మానవత్వం మరోసారి పరిమళించి వలసకూలీలకు బాసటగా నిలిచి వారికి బతుకు...

వలస కూలీలను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: హరీష్ రావు

  సంగారెడ్డి: రాష్ట్రంలో 3.50 లక్షల మంది వలస కూలీలకు బియ్యం, రూ.500 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో...

వలస కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన తలసాని

  హైదరాబాద్: బన్సీలాల్ పేటలో వలస కూలీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన లాక్...
Venkaiah Naidu

వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: ఉపరాష్ట్రపతి ఆవేదన

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి సరైన ఆహారం లేక, వసతి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం...

వలస కూలీలకు పోలీసుల ‘భోజనం’

  ‘మన్‌కిబాత్’లో ప్రధానికి మొర ,పోలీసులకు ఆకాశవాణి అభినందనలు మనతెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని నార్సింగిలో మూడు రోజులుగా అన్న, పానియాలు లేక అలమటిస్తున్న ఉత్తరాఖండ్ కూలీలు ఆదివారం ప్రధాని ‘మన్‌కిబాత్’కి నేరుగా ఫోన్ చేయడంతో...
wings to Coronavirus with migrant workers

వలసకూలీలతో కరోనాకు రెక్కలు

హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారికి కట్టడి చేసేందుకు వైద్యశాఖ ఎంత శ్రమించిన వైరస్ ఏదో రూపంలో విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. తగ్గినట్లే తగ్గి పుంజుకోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....

Latest News