Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
ఇండియా@ 13663… తెలంగాణ@706
హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్...
ఇండియా@12,561…. రాష్ట్రాల వారిగా వివరాలు
హైదరాబాద్: భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 12,561 మందికి కరోనా సోకగా 426 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలో దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి....
కరోనా హాట్స్పాట్లో 170 జిల్లాలు
హాట్స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్జోన్లో
దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు
మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు
24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...
కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500
హైదరాబాద్: కరోనా వైరస్తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు,...
ఇండియా@10 వేలు…. రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు
ఢిల్లీ: ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య పది వేలు దాటింది. కరోనా వైరస్ 10,586 మందికి సోకగా 358 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలోని 2334 మందికి కరోనా సోకగా 160 మంది...
ఇండియా@9240… అమెరికా@5.6 లక్షలు
వాషింగ్టన్: కరోనా వైరస్తో అగ్ర రాజ్యం అమెరికా గడ గడ వణికిపోతుంది. యుఎస్ఎలో ఒక్క రోజులోనే 1514 మంది చనిపోయారు. అమెరికాలో కరోనా వైరస్ 5,60,433 మందికి సోకగా 22,115 మంది చనిపోయారు....
24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: ఆదివారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 86 వేలకు పైగా...
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
పిల్లలను చూసి నేర్చుకోవాలి
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం సామాజిక దూరం పాటించడంలో కొంతమంది పెద్దల కంటే పిల్లలు ముందు వరుసలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ట్విట్టర్లో అభినందించారు. పిల్లలు కిరాణషాపు దగ్గర సామాజిక...
అమాంతం జంప్
దేశవ్యాప్తంగా ఒక్క రోజే 896 కొత్త కేసులు, మరణాలు 37
ముంబైలో 24గంటల్లో 217 మందికి పాజిటివ్
తమిళనాడు, ఢిల్లీల్లో భారీగా కేసులు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజే కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి....
శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ...
కరోనా మృతులు లక్షకు చేరువలో….
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్తో మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 16,15,092 చేరుకోగా 96,791 మంది మృతి చెందారు. ఒక్క అమెరికాలో కరోనా వైరస్ 4,68,895...
ఇండియా@6041…. తెలంగాణ@453
హైదరాబాద్: కరోనా వైరస్తో ప్రపంచం గడగడ వణికిపోతుంది. అమెరికా ప్రజలకు అయితే కరోనా అంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులు సంఖ్య 15,19,218కి చేరుకోగా 88,531 మంది మృతి చెందారు....
సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం
కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది....
ఇండియా@5480… అమెరికా@4 లక్షలు
హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడవణికిస్తోంది. అమెరికా అయితే కరోనాతో చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 14,44,822కు చేరుకోగా 83,109 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో నాలుగు లక్షల మందికి...
ఆగని కరోనా తీవ్రత
దేశంలో 24 గంటల్లో 508 కొత్త కేసులు
4,789కు చేరిన బాధితుల సంఖ్య
మృతులు 124మంది
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
పిల్లి కోసం కోర్టు కెక్కాడు… పోలీసులకు షాక్
తిరువనంతపురం: పిల్లి కోసం పోలీసులకు వ్యతిరేకంగా హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన సంఘటన కేరళలోని కొచ్చి ప్రాంతంలో జరిగింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో దేశమంతా ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించారు....
ఇండియా@4289…. తెలంగాణ@334
భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 104మంది మృతి
హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.....
సముదాయపు కేసులపై సరికొత్త వ్యూహం
తెలంగాణ, ఎపి సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 211 జిల్లాలకు కేంద్రం కొత్త వ్యూహం
n వైరస్ అధిక వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల గుర్తింపు, క్వారంటైన్, భౌతిక దూరం, నిశిత పర్యవేక్షణ, ర్యాపిడ్ టెస్టులు, సత్వర...