Home Search
రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
గడప దాటొద్దు.. గండం తేవొద్దు
ఎవరూ.. రోడ్డుపైకి.. రావొద్దు
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ అర్ధరాత్రి నుంచే 3 వారాల పాటు దేశమంతా లాక్డౌన్ విధిస్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నా బయటకు వెళ్లే ఆలోచన మానుకోవాలి. జనతా కర్ఫూకి...
అనాథలైన పిల్లలు
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా ప్రాణాలతో బయటపడిన రాజు, హర్షిత
మన తెలంగాణ/సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని భూ ంపల్లి ,లింగంపల్లి గ్రామాల స్టేజీల మధ్య మంగళవారం జరిగిన...
ఆటోను ఢీకొట్టిన కారు: ఒకరు మృతి
మనతెలంగాణ/చేగుంట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మంది గాయపడిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేట పంచాయితీ పరిదిలోని రాయన్చెరువు తండా రోడ్డు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు,...
దారి మృత్యువుకు 9 మంది బలి
13 మందికి తీవ్ర గాయాలు, మృతుల్లో ఆరుగురు మహిళలు
n మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఏడుపాయలకు వెళుతున్న డిసిఎంను ఢీ కొట్టిన ఆర్టిసి బస్సు, ఆరుగురు మృతి, 11 మందికి తీవ్ర...
భయం వద్దు.. జాగ్రత్తలు చాలు
కరోనా వైరస్పై ఉదాసీనత తగదు
కరోనా వైరస్ వ్యాప్తిపై టెలివిజన్లు ఎంత చూపిస్తున్నాయో, ఎలా చూపిస్తున్నాయో పరిశీలిస్తే తెలుగు టీవీ ఛానళ్ళు సహజంగానే ఎక్కువ చూపిస్తున్నాయని మనకి అనిపించవచ్చు కానీప్రమాద తీవ్రత అర్ధం చేసుకోవాలంటే...
అక్రమ సంబంధం పెట్టుకుందని సొంత సోదరినే చంపేశారు..
ముజఫర్నగర్: వేరే మతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో తమ వితంతు సోదరిని ఆమె సొంత సోదరులే గొంతు పిసికి చంపి, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ...
కెసిఆర్ మైనారిటీల బాంధవుడు
వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు
ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్లో
రూ. 2వేల కోట్లు కేటాయించారు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది
అందుకే రెండో సారి కూడా కెసిఆర్కు జై కొట్టారు
శాసనసభలో అక్బరుద్దీన్
హైదరాబాద్...
స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగులగొట్టుకుంటున్నారు
హైదరాబాద్ : రోజుకో రకమైన ఛాలెంజ్ పుట్టుకు వస్తుండడంతో యువత వాటిని పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో యువత బ్లూవేల్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలా రోజుకొకటి పుట్టుకు వస్తుండడం...
ఘోర విషాదం: మార్చురీలో భర్త మృతదేహం.. పాపకు జన్మనిచ్చిన భార్య
అమెరికాలో గజ్వేల్ వాసి ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక మృతి
మంత్రి కెటిఆర్ చొరవతో మృతుని అన్నకు వీసా
మన తెలంగాణ/గజ్వేల్: అమెరికాలోని డల్లాస్ నగరంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్ణణానికి చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(38)...
తండ్రి మృతిని తట్టుకోలేక.. నదిలోకి దూకిన కూతురు
మంచిర్యాల: తండ్రి మృతిని తట్టుకోలేక గోదావరిలో దూకి కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తుండగా గోదావరి వంతెన వద్దకు రాగానే కూతురు సాయిప్రియ కుటుంబ...
పట్టణాలకు పట్టం
24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి
రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి
పట్టణ ప్రగతితో పునాది వేయాలి
పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి
ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి
పౌరులకు మెరుగైన సేవలు అందించాలి
పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...
ఆటో- బస్సు ఢీ : ఇద్దరు మృతి
నవాబ్పేట : ఆటో-బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవాబ్పేట మండల...
అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం…
ఆస్తి కోసం హైదరాబాద్లో వదిన, ఆమె తల్లి, మునగాలలో బీమా సొమ్ము కోసం బాబాయి హత్య
మునగాల/చాంద్రాయణగుట్ట : ఆస్తులను దక్కించుకునేందుకు ఓ వ్యక్తి తన వదిన, ఆమె తల్లిని, బీమా మొత్తాన్ని దక్కించుకునేందుకు...
ఐపిఎస్ ఆఫీసర్ ను దూషించిన కాంగ్రెస్ మహిళా ఎంఎల్ఎ
రాయ్పూర్: కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంఎల్ఎ ఓ మహిళా ఐపిఎస్ ఆఫీసర్ను దూషించిన సంఘటన ఛత్తీస్గఢ్లోని కస్డోల్ ప్రాంతంలో జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డు ప్రమాదంలో...
బైక్-లారీ ఢీ నవమాసాల గర్భిణి దుర్మరణం
10 మీటర్ల దూరంలో పడి మృతి చెందిన శిశువు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘోరవిషాదం
మన తెలంగాణ/పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు...
లారీ – టూరిస్ట్ బస్సు ఢీ: ఇద్దరు మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని భద్రక్ జిల్లా బారిక్పూర్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ, టూరిస్ట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను...
పెళ్లి బస్సుకు కరెంట్ షాక్ : తొమ్మిది మంది మృతి
బర్హంపూర్ (ఒడిశా): ఒడిశా లోని గంజాం జిల్లా గొలంతర వద్ద కరెంట్ తీగలు తగిలి బస్సు విద్యుదాఘాతానికి గురవ్వడంతో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. ఆదివారం పోలీసులు...
టర్కీలో రెండు ముక్కలైన విమానం
177 మంది ప్రయాణికులు సురక్షితం
ఇస్తాంబుల్ : టర్కీలో బుధవారం ప్రయాణికుల విమానం రన్వేపై అదుపు తప్పింది. పక్కకు ఒరిగిపోతూ చీలిపోయింది. ఈ ఘటన స్థానిక సాభిహా గోఖ్సెన్ విమానాశ్రయంలో జరిగింది. ఈ...
ప్రియురాలిని చంపబోయాడు… కానీ అతడే చచ్చాడు
ముంబయి: ఓ వ్యక్తి తన ప్రియురాలిని గొంతు నులిమి చంపాలనుకున్నాడు... కానీ తనని రైలు ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందిన సంఘటన ముంబయిలో మతౌంగ రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
జక్రాన్పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ క్రాస్ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...