Home Search
మేఘాలయ - search results
If you're not happy with the results, please do another search
మంత్రి భార్యకు కరోనా
డెహ్రాడూన్: మంత్రి భార్యకు కరోనా సోకిన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్ పాల్ మహారాజ్ భార్య అమృతా రావత్కు కరోనా సోకిందని వైద్యులు వెల్లడించారు. జ్వరం, జలుబు,...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో 24 గంటల వ్యవధిలోనే దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసులను కరోనా కాటువేస్తోంది. మహారాష్ట్రలో ఒక్క రోజు...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: కరోనా వైరస్ ఇండియాలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్క ముంబయిలోనే కరోనా కేసుల సంఖ్య దాదాపుగా 37 వేల వరకు ఉన్నాయి....
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటలో భారత్లో 7466 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో కరోనా కేసుల సంఖ్య 1.65 లక్షలకు చేరుకోగా 4713...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
హైదరాబాద్: భారత్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్లో కరోనా కేసులు సంఖ్య 1.58 లక్షలుండగా 4534 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం కరోనా కేసుల విషయంలో భారత్ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది....
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కరోనా….
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని కరోనా కేసుల సంఖ్య 50 వేలకు చేరుకోగా 1635 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో ముంబయిలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్క ముంబయిలోని...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
భారత దేశంలోని మహానగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్ లో ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్...
గిటార్ వాయించిన సిఎం… వీడియో వైరల్
షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వీణా వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 1986వ సంవత్సరంలోని మైదాన్ అనే అల్బమ్లోని ఓ పాటపై సంగ్మా గిటార్ వాయించారు. మూడు రోజులు...
ఢిల్లీ, ముంబయిలో కరోనా కరాళ నృత్యం
ఢిల్లీ: భారత దేశంలోని ఢిల్లీ, ముంబయి, చెన్నై మహా నగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 25 వేలకు చేరుకోగా 882 మంది మృత్యువాతపడ్డారు. దీంతో...
దూసుకొస్తున్న సూపర్ సైక్లోన్ ‘ఎంఫాన్’
బుధవారం మధ్యాహ్నానికి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ దాకా పెనుగాలులు
పంటలకూ భారీ నష్టం : ఐఎండి హెచ్చరిక
బెంగాల్, ఒడిశా అప్రమత్తం
సురక్షిత ప్రాంతాలకు లక్షల...
ఎపిలో గత 24 గంటల్లో 52 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతూ ఉంది. గత 24 గంటల్లో ఎపిలో 52 కొత్త కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ...
బాలీవుడ్ నటుడు తల్లికి కరోనా….
ముంబయి: మహారాష్ట్రలోని కరోనా వైరస్ కలవరపెడుతోంది. బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా వైరస్ సోకడంతో అతడిని స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆమెకు జ్వరం, ఒళ్లు నొప్పులు...
బ్యాంక్కు వచ్చిన కరోనా బాధితుడు… సిబ్బంది క్వారంటైన్ కు….
హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా పాతబస్తీలోని పురానాపూల్లో ఎస్బిఐ బ్యాంక్కు కరోనా సోకిన వ్యక్తి రావడంతో బ్యాంక్ సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. బ్యాంక్ సిబ్బంది కుటుంబ సభ్యుల్ని...
దేశ రాజధాని ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. పదివేలకు చేరువలో పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 422 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ...
హైదరాబాద్ లో ఒకే అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా
హైదరాబాద్: ఒకే అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా వైరస్ సోకడం కలకలం సృష్టిస్తున్న సంఘటన హైదరాబాద్లోని మాదన్నపేటలో జరిగింది. కరోనా బారిన పడిన వారిలో 11 ఏళ్ల చిన్నారి, 80 ఏళ్ల వృద్ధులు,...
ఇండియా@78,768…. రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 8470కి చేరుకోగా 115 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్...
24 గంటల్లో 3604 కేసులు
ఢిల్లీ: గత 24 గంటల్లో 3604 కేసులు పెరిగాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత దేశంలో కరోనా కేసులు 70 వేలకు పైగా చేరుకోగా 2293 మంది మృత్యువాతపడ్డారు. ప్రసుతం...
విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా….
ఢిల్లీ: విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. విద్యుత్ శాఖకు సంబంధించిన శ్రమ శక్తి భవన్ ను మూసివేశారు. విద్యుత్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఉన్నతాధికారులు సూచించారు....
ఇండియా@ 67 వేలు…. ఒక్క రోజే 4200 కేసులు
ఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ దేశమంతా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 22,171 కేసులు నమోదు కాగా 832 మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో...
62 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 62 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలో ఇప్పటి వరకు జవాన్లలో కరోనా కేసుల సంఖ్య 234కు చేరుకుంది. ఢిల్లీలో ఉన్న జవాన్లలో 95...