Sunday, June 16, 2024
Home Search

ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

ఊళ్లలోనూ రస్తా బంద్

  చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి స్థానికుల గస్తీ రహదారులను స్వచ్ఛందంగా మూసివేస్తున్న స్థానికులు రోజుకు రెండు సార్లు వీధులు పరిశుభ్రం మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో గ్రామాల్లోనూ జనజీవనం స్తంభించింది....
harish rao

నిరంతరం పరిశుభ్రతను పాటించండి

కరోనాను ఖతం చేద్దాం.. ఆరోగ్యంగా జీవిద్దాం జనతా కర్ఫూ తరహాలో లాక్‌డౌన్‌ను విజయవంతం చేద్దాం కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి కరోనా నివారణలో మనమే ముందువరుసలో నిలుద్దాం ఎలాంటి నిర్లక్షం...
Fund

సిఎం సహాయనిధికి రూ.2 కోట్లు అందజేసిన సత్యనాదేళ్ల సతీమణి

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఆ వైరస్ ను నిర్మూలించేందుకు  ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరాళంగా ప్రకటించారు. రూ.48 కోట్ల చెక్‌ను సిఎం కెసిఆర్‌కు ఉద్యోగ...
lockdown rules in Telangana

నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రజలు.. లాఠీలకు పనిచెప్తున్న పోలీసులు

  హైదరాబాద్‌: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవర్తిస్తున్నారు. కారణం లేకుండా బయటకు వస్తున్నవారిపై లాఠికి పనిచెప్తున్నారు. అయినా, ప్రజలు పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తుండడంతో లాక్...

ఎపిలో పదో తరగతి పరీక్షలు వాయిదా

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 17 వరకూ ఎపి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే,...
Govt forcibly retires five CBI officers

అమరావతి భూ దందాపై సిబిఐ విచారణ..

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి రాజధాని భూఆక్రమణలపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్...

సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన...

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే ఊరుకోం

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
Vegetable

టమాట 100, మిర్చి 120

  కూరగాయల ధరలకు అమాంతం రెక్కలు లాక్‌డౌన్ ముసుగులో దోచుకుంటున్న వ్యాపారులు నిత్యావసరాలకు ఇబ్బందిపడ్డ జనం, పలుచోట్ల క్రమశిక్షణ పాటించిన వ్యాపారులు, ప్రజలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : తలసాని మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా...

కరోనా మృతులు 15,000

పారిస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 15,189కి చేరుకుంది. అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని ఎఎఫ్‌పి వార్తాసంస్థ ఈ విషయాన్ని సోమవారం తెలిపింది. కరోనాతో 24 గంటల వ్యవధిలోనే 1395 మంది...

రూ. 14లక్షల కోట్లు ఫట్

  మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి n లోయర్ సర్కూట్‌ను తాకిన మార్కెట్లు n 45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేత n ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి n కరోనా వైరస్ కేసులు,...

కరోనాతో యుద్ధం జీవిత కాల సవాలు

  మీటరు దూరంనుంచి ఇంటర్వూ చేయండి మీడియాకు ప్రధాని సూచన విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు న్యూఢిల్లీ: కోవిడ్19తో యుద్ధం జీవితకాల సవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సరికొత్త సృజనాత్మక పరిష్కారాలతో ఈ మహమ్మారిని కట్టడి...

రైతు చెంతకే కొనుగోలు కేంద్రాలు

  రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకి ప్రభుత్వం అనుమతి లాక్‌డౌన్ ఆంక్షలకు విఘాతం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు నిత్యావసరాలు ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు అధిక ధరలకు నిత్యావసర సరకులు అమ్మితే కఠిన చర్యలు విత్తనాలు, ఫర్టిలైజర్ రవాణా,...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...

మధ్యప్రదేశ్ సిఎంగా నాలుగోసారి శివరాజ్ సింగ్

  భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. అసెంబ్లీలో కమల్ నాథ్ నాయకత్వపు కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ...
Corona virus

నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు

మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లకు మినహాయింపు నిత్యావసర వస్తువులు అందుబాటులో...
Corona virus

కూరగాయలు.. పండ్ల రేట్లు పెంచొద్దు

ఈ నెల 20.. 21 తేదీల్లో ఉన్న ధరలే ప్రాతిపదిక జిల్లాల్లో కలెక్టర్లే రేటు ఫైనల్ చేస్తారు.. సంక్షోభం సృష్టించొద్దు కూరగాయలు, పండ్ల సరఫరా, రవాణాపై అంతర్గత పర్యవేక్షణ కమిటీల నిరంతర నిఘా విక్రయాలు చేయాల్సిన...
Telagnana Lock down

లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు

మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లకు మినహాయింపు నిత్యావసర వస్తువులు అందుబాటులో...

రియల్‌రంగంపై ‘కరోనా’ దెబ్బ

రూ.25 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం సోమవారం పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్   మనతెలంగాణ/హైదరాబాద్:  రియల్‌రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరిగే...
Santhosh kumar

కరోనాపట్ల అప్రమత్తంగా లేకుంటే అంతే: జోగినపల్లి సంతోష్‌కుమార్

    మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు కరోనా(కోవిద్19)పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, ఏపరిస్థితుల్లోనైనా వ్యాపిస్తుందని రాజ్యసభసభ్యుడు, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణతో...

Latest News