Friday, May 24, 2024
Home Search

ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Srinivas Gowda

భళా.. శ్రీనివాసగౌడ

  కంబళ క్రీడాకారుడిపై మహీంద్ర చైర్మన్ ఆనంద్ ట్వీట్.. స్పందించిన కేంద్ర మంత్రి  బెంగళూరుకు రైలు టికెట్లు బుక్ చేసిన శాయ్ న్యూఢిల్లీ : జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో...
EAMCET 2020

21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ

  నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19 దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 20...
CM KCR

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

  మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 4గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం,రాష్ట్రంలోని...

రాయేసుని కీర్తించే రాజన్నలు

  రాజన్నలు నుదుటున విభూది, మెడలో శివలింగం, చేతికి రాయేసుని బేడి, తలపాగా, ధోతి కట్టుకొని భుజాన గొంగడి వేసుకుంటారు. కావడికి ముందుభాగంలో దేవుని గూడను తగిలించుకుంటారు. ఈ దేవుని గూడను త్రిభుజాకారంలో 3...
CM-KCR

కారణజన్ముడు

  భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై...

చైనాకు సవాలైన కరోనా

  ప్రపంచంపై పంజా విసిరిన కొత్త కరోనా వైరస్‌కు కోవిద్ 19 అని పేరు పెట్టారు. దాదాపు 60 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు, 1369 మంది మరణించారు. ఇప్పుడు కొత్త...
pollution

కాలుష్యం కట్టడికి చర్యలు!

 డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రానిక్ వాహనాలు పన్ను మినహాయింపునకు ప్రభుత్వం నిర్ణయం ! విధి విధానాలను సిద్ధం చేస్తున్న అధికారులు పారిశ్రామిక వాడల్లో చెట్ల పెంపునకు ప్రోత్సాహం హైదరాబాద్ : ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా...
each-one-teach-one

ఈచ్ వన్ టీచ్ వన్

తెలంగాణ రాష్ర్టం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నదని, సంపూర్ణ అక్షరాస్యతా రాష్ర్టంగా తెలంగాణను మార్చేందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో...
Pigeon-pea

కేంద్రం చేయిస్తే.. రాష్ట్రం చేయూత!

కందుల కొనుగోళ్లపై ప్రభుత్వ యోచన పరిమితిని లక్ష టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరిన వ్యవసాయ శాఖ మంత్రి హైదరాబాద్: కందులను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి...

ఆర్థిక ఫెడరలిజం

  5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఏకైక మార్గం రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి కేంద్రం వినూత్న నిర్ణయాలు తీసుకోవాలి భారీ ప్రాజెక్టుల ఆలోచన చేయాలి మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ మౌలిక వసతుల...

ఏప్రిల్ 2 నుంచి టిఎస్ బిపాస్

  పైసా లంచం లేకుండా 21రోజుల్లో ఇంటి నిర్మాణ అనుమతులు బిపాస్, మీ సేవ, కొత్త యాప్ ద్వారా అధికారులను కలుసుకోనక్కరలేకుండానే పర్మిషన్ పొందవచ్చు కొత్త మున్సిపల్ చట్టంలో విప్లవాత్మక నిబంధనలు n అధికారులు చట్టాన్ని...

భూములు రక్షించుకోవడానికి దేవాదాయశాఖ స్పెషల్ డ్రైవ్

  17వ తేదీ నుంచి మార్చి 31వరకు భూముల పరిరక్షణకు చర్యలు ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్... కబ్జాదారులపై కేసుల నమోదుకు ఆదేశాలు మనతెలంగాణ/హైదరాబాద్ : అన్యాక్రాంతమయిన ఆలయ భూముల రక్షించడానికి దేవాదాయ శాఖ సమాయత్తం అయ్యింది. ఈనెల...

ఇకపై రైలు టికెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే

  హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా తొలి దశలో సుమారు వంద మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు ఏడాదిలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 మార్గాల్లో...

తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: కెటిఆర్

  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం చాలా తక్కువగా ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మేకిన్ ఇండియా అంటూనే రాష్ట్రాలకు కేంద్రం సహకరించడంలేదని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు...
Uddhav-Thackeray

ఉద్ధవ్ థాక్రేపై శరద్ పవార్ మండిపాటు

ముంబయి: ఎల్గార్ పరిషద్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించాలన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయం పట్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
SC outrage on Bihar govt over van driver arrest without FIR

సుప్రీంకోర్టును మూసేద్దామా?

న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఎజిఆర్) కింద బకాయి పడిన దాదాపు రూ. 1.5 లక్ష కోట్ల మేర మొత్తాన్ని...
rahul-gandhi

పుల్వామా దాడి వల్ల ఎవరు లాభపడ్డారు?: రాహుల్

న్యూఢిల్లీ:  పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేంద్రానికి ప్రశ్నలు సంధించారు. 40 మంది జావాన్లను బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు...
Mahmood Ali

దేశంలో తెలంగాణ పోలీస్ నంబర్ వన్

  మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పోలీస్‌శాఖ దేశంలోనే నంబర్ వన్ అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బేగంపేటలోని ఐటిసి కాకతీయ హోటల్‌లో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ లోగోను హోంమంత్రి గురువారం నాడు...
KTR

అన్నీ ప్రాంతీయ పార్టీలే

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
money

మాంద్యంలోనూ మంచిగనే

  పన్ను రాబడి పర్వాలేదు ! 2020-21లో 15 శాతం మేర పెరగనున్న బడ్జెట్ ? రూ.1.65 లక్షల కోట్లతో అంచనాలు రూపొందిస్తున్న ఆర్థిక శాఖ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పన్నుల రాబడి సాధారణ స్థితిలో ఉండటంతో 2020-21...

Latest News