Sunday, June 16, 2024
Home Search

ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

కశ్మీర్: ఇలా ఎంత కాలం?

  ఒక వైపు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తూనే మరో వైపు యూరపు తదితర దేశాల రాయబారుల బృందాన్ని మరోసారి కశ్మీర్ సందర్శనకు తీసుకు రావడానికి...
coronavirus

కరోనా మృతుల్లో తొలి విదేశీయులు

 అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు జపాన్ ఓడలో మరికొందరికి కరోనా బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...

జనం నుంచి వనానికి

  నాలుగు రోజుల పాటు అశేష జనాన్ని ఉర్రూతలూగించి ఆశీర్వదించి వన ప్రవేశం చేసిన దేవతలు సమ్మక్క, సారలమ్మలకు వీడ్కోలు పలికిన మంత్రులు ఆదివాసీ సంప్రదాయ పూజలతో తల్లులకు వీడ్కోలు ముగిసిన మేడారం జనజాతర వరంగల్ : మేడారం మహాజాతరలో...

తెలంగాణ ఐటికి మరో గౌరవం

  రాష్ట్రానికి విన్స్ గోల్డ్ ఇ గవర్నెన్స్ అవార్డు ప్రదానం మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణప్రభుత్వం మరోసారి జాతీయస్థాయి అవార్డును గెలుచుకుంది. కేంద్రప్రభుత్వం రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్‌సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...
Delhi-election-2020

‘బుల్లెట్‌పై బ్యాలెట్‌తో పోరాడతాం’

‘ఉచితాలు కాదు.. ఉద్యోగాలు కావాలి’ ‘అభివృద్ధికే ఓటు’ ఎన్నికల్లో తొలి ఓటర్ల ప్రాధాన్యాలు న్యూఢిల్లీ: బుల్లెట్ల కన్నా బ్యాలెట్‌కు, ఉచితాలకన్నా ఉద్యోగాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన వారు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనబడింది. శనివారం క్యూలలో...

సిఎఎకి వ్యతిరేకంగా జిహెచ్‌ఎంసి తీర్మానం

  ఏకగ్రీవంగా ఆమోదించిన సర్వసభ్య సమావేశం మన తెలంగాణ /సిటీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఎఎ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. సిఎఎ వ్యతిరేకంగా దేశ...

మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధీర్‌రెడ్డి

  హైదరాబాద్: మూసీరివర్ ఫ్రంట్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎల్‌బి నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఉత్తర్వులపై సంతకం...
make-in-india

‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే

 కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...

ఇక బొమ్మ కొనడమూ లగ్జరీయే!

  కోల్‌కతా: ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఆట వస్తువులు (టాయ్స్)పై దిగుమతి సుంకాన్ని 200 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న రిటైలర్స్‌పై నిర్ణయం...
Nirmala-Sitharaman

రుణాలివ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్

చెన్నై: బ్యాంకులు కారణం లేకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహాపరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ)రుణాలను మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ కోరారు. శనివారం చెన్నైలో నిర్వహించిన ఒక...
Ration-Shops

రేషన్ దుకాణాల్లో ఇపాస్ యంత్రాల మొరాయింపు

హైదరాబాద్: గ్రేటర్‌లో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలు మొరాయింపుతో సకాలంలో కార్డులదారులకు సరుకులు తీసుకోలేని పరిస్దితి ఏర్పడింది. దీంతో పేదలు గంటల తరబడి...

ఆమె శతాబ్ద ఎన్నికల చరిత్రకు ప్రత్యక్ష సాక్షి

  ఢిల్లీలో ఓటు వేసిన 111 ఏళ్ల వృద్ధురాలు కాలీ తారా మండల్ న్యూఢిల్లీ : ఢిల్లీలో 111 ఏళ్ల వృద్ధురాలు కాలీతారా మండల్ శనివారం ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో తన ఓటును వేశారు. ఈ...

ఐటిడిఎల పరిధిలో 3,407 బ్యాక్ లాగ్ ఉద్యోగాల గుర్తింపు

  హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని ఐటిడిఎల పరిధిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్...
Chidambaram

దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ...
Union Minister Arjun Munda visits Medaram jatara

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తాం: కేంద్ర మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. శనివారం ఉదయం మేడారం జాతరకు వచ్చిన అర్జున్...

రాష్ట్రాల తిరుగుబాటు బావుటా

  మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....

ఆర్‌బిఐ ఔషధం!

  మంచాన పడిన వృద్ధి రేటు పుంజుకునేలా చేయడానికి ఎందుకూ పనికిరాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై నిపుణులు పెదవి విరిచిన తర్వాత కేంద్రం ఆ బాధ్యతను రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) భుజస్కంధాల...

జెబిఎస్ టు ఎంజిబిఎస్ మెట్రో మరో మెరుపు

  సాకారమైన ప్రయాణికుల కల జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రాకపోకలు, ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్, నేటి ఉ. 6.30 గం.ల నుంచి ప్రయాణికులకు అనుమతి హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు...

నేటి సాయంత్రం తల్లుల వనప్రవేశం

  వరంగల్ బ్యూరో: సమ్మక్క, సారలమ్మ జాతరకు నాలుగురోజులుగా భక్తజనం పోటెత్తింది. బుధవారం నుంచి శనివారం వరకు తల్లులను కోటిన్నరకుపైగా భక్తులు దర్శించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం భక్తుల పూజలందుకున్న వనదేవతలు వనప్రవేశం...
Ajay-Bhushan-Pandey

కొత్త పన్ను విధానంలోకి 80% పన్ను చెల్లింపుదారులు

రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే న్యూఢిల్లీ: దాదాపు 80 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలో చేరవచ్చని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో...

Latest News