Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
రబీ బంధుకు రూ. 5,100 కోట్లు
ఖరీఫ్ రైతుబంధు బకాయిలకు రూ.1519 కోట్లు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఖరీఫ్ బకాయిలు రూ.1519 కోట్లు
హైదరాబాద్: రబీ రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న...
ఈనెల 26వరకు బేటి బచావో బేటి పడావోపై అవగాహన సదస్సులు
హైదరాబాద్ : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేటిబచావో, బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రవి సంబంధిత...
ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు
ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
మధ్యంతర డివిడెండ్పై భేటీ
ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్బిఐ బోర్డు సమావేంలో చర్చ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
మధ్యతరగతికి ఊరట
5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి సానుకూల ప్రకటనలు
కార్పొరేట్ పన్నును తగ్గించేందుకు రాయితీలు
విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ: 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం...
3లక్షల ఎకరాల అసైన్డ్ అన్యాక్రాంతం!
జమాబందీ నిబంధనల లొసుగుల ఆసరాతో నిరాఘాటంగా సాగిన భూదందా
త్వరలో కలెక్టర్లతో భేటీకి ప్రభుత్వ యోచన?
హైదరాబాద్ : రాష్ట్రంలో అసైన్డ్ భూములకు రెక్కలు వస్తున్నాయి. జమాబంధీలో లొసుగుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు...
ఆసుపత్రులపై అదుపు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు దవాఖానాల నియంత్రణ చట్టం?
హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులకు ముకుతాడు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన క్ల్లినికల్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం...
వాస్తవిక అంచనాలే
పిండిని బట్టే రొట్టె
రాష్ట్ర బడ్జెట్పై సాగుతున్న కసరత్తు
అభివృద్ధి, సంక్షేమ రంగాలకు వీలైనంత ఎక్కువగా కేటాయింపులు
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందిస్తున్నారు. ముఖ్యమైన పథకాలకు నిధుల...
ఉస్మానియాలో తొలి స్కిన్ బ్యాంకు
అతి త్వరలో ఏర్పాటుకు సన్నాహాలు
మరణాల రేటును తగ్గించడంపై దృష్టి
డోనర్ల నుంచి పెద్దఎత్తున చర్మం సేకరణకు ప్రణాళికలు
హైదరాబాద్ : తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంకు (చర్మం నిలువ) హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు...
విఎల్టితో… క్యాబ్లలో ప్రయాణానికి భరోసా
హైదరాబాద్ : ఒంటిరిగా మహిళలు ప్రయాణించాలంటే ఇప్పటికీ ఎక్కడో సంశయం. ఏదో తెలియని భయం, మళ్ళీ గమ్యస్థానం చేరేవరకు మనసులో ఏదో తెలియని భయం. సంబంధిత కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా...
భారత్ పౌరచట్టం అనవసరం, అంతర్గతం: షేక్హసీనా
దుబాయ్ : భారత ప్రభుత్వం నూతన పౌరసత్వ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చిందనేది అర్థం కావడం లేదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్హసీనా చెప్పారు. సిఎఎ, ఎన్ఆర్సిలు అనవసర ప్రక్రియలని తేల్చివేశారు. అయితే ఇవి భారతదేశ...
అమరావతిలో 144 సెక్షన్..అసెంబ్లీ ముట్టడికి చంద్రబాబు పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: అమరావతి ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని, అసెంబ్లీని ముట్టడించి రాజధాని వాణి ప్రభుత్వానికి బలంగా వినిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.అసెంబ్లీ లోపల తాను పోరాడతానని,...
దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది
హైదరాబాద్: దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటేల్ వెల్లడించారు. ఆదివారం గోల్కొండ హోటల్ నందు కిసాన్ కాంగ్రెస్, మహారాష్ట్ర ఎఐసిసి ఇన్చార్జ్ సంపత్కుమార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు...
ప్రచారంలో ‘కారు’ పరుగులు
ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు
ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లోనే ఉండాలని అధిష్ఠానం ఆదేశాలు
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న టిఆర్ఎస్ హైకమాండ్
హైదరాబాద్ : మున్సిపాలిటీ ఎన్నికలప్రచార జోరు పతాకస్థాయికి చేరుకుంది. వార్డుల వారిగా గులాబి సేనల ప్రచారంతో హోరెత్తుతోంది. నియోజకవర్గాల...
గుండెలు మీటే తీగలు కిన్నెర కళాకారులు
కిన్నెర లో ఏడు మెట్ల కిన్నెర, తొమ్మిది మెట్ల కిన్నెర, పన్నెండు మెట్ల కిన్నెర అని విభిన్న రకాలుగా ఉంటాయి.ఈ రకంగా కిన్నెర మెట్లలో తేడాలు ఉన్నప్పటికీ వాద్యం పలకడంలో మాత్రం పన్నెండు...
ఓటు అడిగే హక్కు మాకే ఉంది
కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు
నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చాం, ఇంకా రుణం తీర్చుకుంటా
గోదావరి జలాలు తీసుకొచ్చాం
మూడేళ్లలో రైలు వస్తుంది
32 వార్డుల్లో బలహీనవర్గాలను నిలబెట్టాం
అన్ని సర్వేలు టిఆర్ఎస్కే అనుకూలం
కెసిఆర్...
రబ్బర్ఉడ్ పెట్టుబడులపై థాయ్తో ఒప్పందం
హైదరాబాద్ : పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతోందని రాష్ట్ర రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలోనే అతి తక్కువ కాలంలో శరవేగంగా అభివృద్ధి రాష్ట్రాల్లో...
కెసిఆర్ ఒక అవసరం! అనివార్యం!!
అమ్మ మనస్సు ఎప్పుడూ
బిడ్డల ఆకలిని తలచుకుంటుంది
బిడ్డల భవిష్యత్తు కోసం
బతుకంతా శ్రమిస్తుంది
అమ్మ మనస్సు ఉన్న
అధినాయకుడూ అంతే --- అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేథస్సు ఉన్న అధినేత కాబట్టే, పునాదులు పటిష్టంగా లేకుంటే భవనాలే...
యోగి రాముడు కాదు రావణుడు!
లక్నో:హిందూ యువ వాహిని మాజీ అధ్యక్షుడు, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఒకప్పటి కుడిభుజమైన సునీల్ సింగ్ శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్వాది పార్టీలో చేరారు. ఒకప్పుడు యోగి...