Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
భారీగా ఐఎఎస్ల బదిలీలు, పోస్టింగ్లు
జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం
సిసిఎల్ఎ డైరెక్టర్గా రజత్కుమార్ షైనీ
ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి
బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం
వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్గా జనార్థన్ రెడ్డి
విద్యా...
14,562 మందికి కరోనా
25 దేశాలకు వైరస్ వ్యాప్తి
ఢిల్లీకి 323మంది భారతీయులు
ఫిలిపీన్స్లో ఒకరి మృతి
ఇప్పటి వరకు 305 మరణాలు
బీజింగ్/వుహాన్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా బయట...
కొత్త పన్ను విధానం అందుకే..
పన్ను చెల్లింపుదారులు ఒత్తిడి చెందొద్దని భావించాం
వేధింపులు తగ్గించి, నమ్మకాన్ని పెంచాలనుకున్నాం, మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి, వేధింపులను తగ్గించడానికి పన్ను చెల్లింపుదారుల చార్టర్ తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి...
వినియోగదారులు ఇవి తెలుసుకోవాలి!
ముంబై: దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రకటనలు చేశారు. టేబుల్వేర్, కిచెన్వేర్ నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుట్వేర్, ఫర్నిచర్, స్టేషనరీ, బొమ్మలు వంటి...
2020 రెండో భాగంలో ఎల్ఐసి ఐపిఒ
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) ఎల్ఐసి(లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్) ఇష్యూ రానుందని ఆదివారంనాడు ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎల్ఐపిలో...
దీపం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు
హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో పేద కుటుంబాలు వంట చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉజ్వల యోజన పథకం (దీపం ) పథకం ద్వారా గ్యాస్సిలిండర్ల పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ...
ఈనెల 7వ తేదీన మేడారానికి సిఎం కెసిఆర్ !
హైదరాబాద్ : కుటుంబసమేతంగా ఈ నెల 7వ తేదీన కెసిఆర్ మేడారంలో పర్యటించనున్నట్టుగా తెలిసింది. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయన సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని ఆయనతో పాటు పలువురు...
మేడారానికి హెలికాప్టర్ సేవలు…
వరంగల్ రూరల్: తెలంగాణలో రెండేండ్ల కోసారి 4రోజుల పాట జరిగే మేడారం గిరిజన జాతరకు లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ నుంచి మేడారానికి హెలికాప్టర్...
తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
2.62 లక్షల ఉద్యోగాలు?
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి లోగా 2.62 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రబడ్జెట్లో తెలిపారు. 2019 మార్చి నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వివిధ సంస్థలలో ఈ ఉద్యోగాల భర్తీ...
వచ్చేనండీ.. కిసాన్ బండీ
న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదిశగా ముందడుగు వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు మేలు చేసే అనేక చర్యలను ప్రకటించారు....
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
మధ్యప్రాచ్యంలో మరో చిచ్చు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొత్త శాంతిపథకంతో ముందుకు వచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ఇది శాంతియుత పరిష్కారం కానే కాదని పలువురు విశ్లేషించారు. నిజానికి ఇది శాంతిపథకం...
రాష్ట్ర ప్రగతికి విఘాతం
నిధుల వాటాలో భారీ కోత విధించారు
2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు
ఆర్థిక ప్రణాళిక తారుమారైంది
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది
కేంద్ర బడ్జెట్పై సిఎం కెసిఆర్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...
కుప్పకూలాయ్
నిరాశపర్చిన బడ్జెట్
వెల్లువెత్తిన అమ్మకాలు
1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
నిఫ్టీ 300 పాయింట్లు పతనం
ఊతమిచ్చే ప్రకటనలు లేకపోవడమే కారణం: నిపుణులు
ముంబై: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020 మార్కెట్లకు రుచించలేదు. ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించిన శనివారం...
పన్ను విధానం మనమే ఎంచుకోవాలి
బడ్జెట్లో కొత్త ఆదాయ పన్ను శ్లాబ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆదాయం పన్ను శ్లాబ్లలో పలు మార్పులు చేసింది. రూ.15 లక్షల వరకు వార్షిక ఆదాయానికి రేట్లను తగ్గిస్తూ కొత్త పన్ను శ్లాబ్లు తీసుకొచ్చింది....
సమత కుటుంబానికి మూడెకరాల భూమి
ఆసిఫాబాద్: ఆసిఫాబాదు జిల్లా ఎల్లపటార్ ఆటవీ ప్రాంతంలో సమతపై అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ...
కార్పొరేట్ బాండ్లలో ఎఫ్పిఐ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: కార్పొరేట్ బాండ్లలో ఎఫ్పిఐ(విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్) పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 9 శాతం నుంచి 15 శాతానికి పరిమితి పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా పెట్టుబడులను పెంచాలన్నది...
మేడారం, తిరుమల భక్తులకు ‘కరోనా’ భయం
హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మేడారం, తిరుమలకు వెళ్లే భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ మహమ్మారి బారినపడి 170 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే....
వికేంద్రీకరణ దిశగా జగన్ సర్కార్
హైదరాబాద్ : ఎపి సిఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు వడివడిగా అడుగులేస్తున్నారు. అర్ధరాత్రి ఉత్తర్వులతో సంచలనం రేపింది. ఈ అంశం ఇప్పుడు ఏపిలో పెద్ద చర్చనీయాంశమైంది. ఉగాది నుండి విశాఖ వేదికగా...