Home Search
కరీంనగర్ - search results
If you're not happy with the results, please do another search
మలుపు తిరుగుతున్న గర్భిణిపై లైంగిక దాడి ఘటన
కరీంనగర్ క్రైం : గత రెండు నెలల క్రితం కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్లో నమోదైన గర్భిణీపై లైంగికదాడి కేసు మలుపు తిరుగుతోంది. నాడు ఒకే వ్యక్తి గర్భిణీపై లైంగికదాడికి పాల్పడినట్లు కేసు నమోదు...
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...
సిఎం కెసిఆర్కు హరితహారతులిచ్చి మొక్కలు తీర్చుకున్న రాష్ట్రం
వాడవాడలా ఘనంగా జన్మదిన ఉత్సవాలు
విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా పాల్గొన్న అరుదైన సందర్భం
పొలాల్లో వేడుకలు జరుపుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రైతులు పొలం గట్ల...
20 రోజుల క్రితం మునిగిన కారులో 3 మృతదేహాలు
మృతులు ఎంఎల్ఎ దాసరి మనోహర్రెడ్డి సోదరి, బావ, వారి కూతురు వినయశ్రీ కాలువలో పడిపోయిన మహిళ కోసం గాలిస్తుండగా బయటపడిన కారు
తిమ్మాపూర్: మండలంలోని అల్గునూర్ గ్రామంలో గల కాకతీయ కాలువ ప్రమాదాలకు నెలవుగా...
తెల్లవారితే మొదటి పెళ్ళిరోజు… దైవ దర్శనానికి వెళుతూ మృత్యుఒడికి…
కరీంనగర్ క్రైం ః వారిది అన్యోన్యమైన కాపురం... పెళ్ళి జరిగిన నాటి నుండి ఏ రోజు కూడా ఆ భార్యాభర్తల మధ్యన గొడవలు జరగలేదు... చూస్తుండగానే సంవత్సరకాలం పూర్తవుతుంది... మరికొద్దిసేపట్లో మొదటి సంవత్సరం...
కాకతీయ కాలువలో కారు…. మూడు మృతదేహాలు గుర్తింపు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాకతీయ కాలువలో పడిన కారులో మూడు మృతదేహాలు కనిపించాయి. ఆదివారం రాత్రం బైక్ ప్రమాదంలో మహిళ కెనాల్ కొట్టుకుపోవడంతో కాకతీయ కెనాల్కు నీటిని అధికారులు...
ప్రమాదంలో ప్రమాదం
మానేరు వంతెన పైనుంచి పడిన కారు, ఒకరి మృతి, ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లి జారిపడి కానిస్టేబుల్ దుర్మరణం
కరీంనగర్ క్రైం : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన పైనుండి ఆదివారం రోజు...
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
తిమ్మాపూర్: కరీంనగర్, మేడ్చల్ జిల్లాలో ఆదివారం ఉదయం రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మానేరు వంతెన పైనుంచి కారు...
21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19
దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు
సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు
హాల్టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 20...
రాయేసుని కీర్తించే రాజన్నలు
రాజన్నలు నుదుటున విభూది, మెడలో శివలింగం, చేతికి రాయేసుని బేడి, తలపాగా, ధోతి కట్టుకొని భుజాన గొంగడి వేసుకుంటారు. కావడికి ముందుభాగంలో దేవుని గూడను తగిలించుకుంటారు. ఈ దేవుని గూడను త్రిభుజాకారంలో 3...
కారణజన్ముడు
భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడి పట్ల మంత్రి కొప్పుల మానవత్వం
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడి పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవత్వంతో స్పందించారు. రోడ్డు ప్రమాద బాధితుడిని మంత్రి కాన్వాయ్లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించి అతని ప్రాణాలు కాపాడారు. కరీంనగర్...
530 టిఎంసిలు ఎత్తిపోయాలి
అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి
11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ
అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి
సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి
జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ...
పెట్టుబడుల వెల్లువ
రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు
అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్
దేశంలోనే అతిపెద్ద ఐస్క్రీం...
నేడు సిఎం కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన
తెలంగాణ భవన్ వద్ద సందడి... సిఎంను కలిసిన ప్రముఖులు
నేడు ప్రాజెక్టుల పరిశీలన... ఏర్పాట్లు చేసిన అధికారులు
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి...
పథకాల అమలే పరమావధి
ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు
సంక్షేమంలో మనమే నంబర్ వన్
కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు
15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం
జరగాలి n...
బీహార్ బాటలో భూ రీసర్వే
ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం
హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...
ఖేలో ఇండియా సెంటర్కు నిధులు ఇవ్వండి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత అమలుకు తోడ్పాటు అందించాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ కేంద్ర, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ...
కత్తితో గొంతుకోసి ఇంటర్ విద్యార్థిని హత్య
కరీంనగర్లో ఘాతుకం, ఇంటిలో ఒంటరిగా ఉండగా దాడి
దుండగుడి కోసం గాలింపు, హంతకుడు మైనర్ బాలుడు?
మన తెలంగాణ/కరీంనగర్ క్రైం :కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మైనర్...
టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు
నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన
త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం
హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...