Home Search
అపార్ట్మెంట్ - search results
If you're not happy with the results, please do another search
ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్లు, క్యూ ఆర్ కోడ్లు
డిజిటల్ డోర్ నెంబర్ ఆధారంగా
ఇళ్లు నగరం/పట్టణం, వార్డు/డివిజన్లు ఎక్కడ ఉన్నాయో
ఈజీగా తెలుసుకునేలా గూగుల్మ్యాప్తో అనుసంధానం
రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల త్వరలో అమల్లోకి
మనతెలంగాణ/హైదరాబాద్: మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఉన్న ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది....
బ్యాంక్ మేనేజర్ను దోచుకున్న దుండగులు
హైదరాబాద్: పట్టపగలు బ్యాంక్ మేనేజర్ను కత్తితో బెదిరించి దోచుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25వ తేదీన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.......
చైనాను కమ్ముకుంటున్న కారు చీకట్లు
విద్యుత్ కోతలతో అల్లాడుతున్న జనం
మూతపడుతున్న పరిశ్రమలు
పెరిగిన డిమాండ్కు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయలేక పోతున్న సంస్థలు
షెన్యాంగ్: అభివృద్ధిలో అగ్రరాజ్యంతో పోటీ పడాలనుకుంటున్న చైనాలో ఇప్పుడు చీకటి రాజ్యమేలుతోంది. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం...
నవ వధువు గొంతు కోసి…. వరుడు ఆత్మహత్యాయత్నం….
మేడ్చల్ మల్కాజ్గిరి: వివాహం జరిగిన 28 రోజులకే నవ వధువు హత్య చేసి అనంతరం వరుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు...
అక్టోబర్ 01వ తేదీ నుంచి ట్రెడా ప్రాపర్టీ షో
సామాన్యుల నుంచి కోటీశ్వరులకు అందుబాటులో ధరలు...
తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.చలపతిరావు
మనతెలంగాణ/హైదరాబాద్: కొవిడ్ రెండో దశ తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయని, ఇది రియల్ ఎస్టేట్...
బెంగళూరు ఐఐఎం వద్దగల బంగ్లాలో అగ్ని ప్రమాదం
మంటల్లో అనేక మంది చిక్కుకున్నారని సమాచారం
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యుాట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం) వద్దనున్న ఓ బంగ్లాలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది....
గణనాథులకు ఘణంగా వీడ్కోలు పలికిన నగర వాసులు
హైదరాబాద్: తోమ్మిది రోజుల భక్తుల పూజలు అందుకున్న గణనాథుడికి నగరవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఊరేగింపులు, మేళతాళాలతో గణనాథుడి శోభాయాత్రలో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా ఇళ్ళల్లో గణనాథులు భక్తులు...
వరద సహాయక చర్యల్లో డిఆర్ఎఫ్దే కీలక పాత్ర
10 రోజుల్లో 184 ఫిర్యాదులు పరిష్కారం
మన తెలంగాణ /సిటీ బ్యూరో: నగరంలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసిలోని డిఆర్ఎఫ్ విభాగం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. పోలీసు, విద్యుత్ శాఖలతో...
వర్షాల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది హెడ్ క్వార్టర్స్లో ఉండాలి
అంతరాయాలు ఏర్పడినప్పుడు వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి
జిల్లాలోని కంట్రోల్ రూలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలి
అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన సిఎండి రఘుమారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల...
పేదల ఆత్మగౌరవ సౌధాలు
రూ.9,700 కోట్ల వ్యయంతో గ్రేటర్లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్న ఘనత మాదే
రాష్ట్రంలోని పేదలకు రూ.18వేల కోట్లతో నాణ్యమైన ‘డబుల్’ ఇళ్లను ఇస్తున్నాం కొద్ది
పాటి పనులు మినహా...
గోవాలో ఇద్దరు రష్యన్ మహిళల మృతదేహాలు లభ్యం
పనాజీ: ఉత్తర గోవాలోని ఒక సముద్ర తీర గ్రామంలో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు రష్యా మహిళల మృతదేహాలు లభించాయి. సియోలిమ్ గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న అలెక్జాండ్ర జావి(24) అనే రష్యన్...
దోమలగూడలో వృద్ధ మహిళలపై దాడి
తీవ్ర గాయలు, ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: అపార్ట్మెంట్లో ఉంటున్న ఇద్దరు వృద్ధులపై దాడి చేసిన సంఘటన నగరంలోనిన దోమలగూడలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... హైకోర్టు రిటైర్డ్...
వాసవీ, సుమధుర గ్రూప్స్ భాగస్వామ్యంతో ఒలింపస్ ప్రాజెక్టు….
గ్రేటర్లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్ టవర్స్ ద ఒలింపస్ ప్రాజెక్టు ఆవిష్కరణ
గచ్చిబౌలి, నానక్రామ్గూడ, వేవ్ రాక్ సమీపంలో
44 అంతస్తుల టవర్ల నిర్మాణం ప్రారంభం
5.06 ఎకరాల విస్తీర్ణంలో 20 లక్షల చదరపు అడుగుల విక్రయం
854...
నిర్మల్లో వ్యాపారి కిడ్నాప్ కలకలం..
నిర్మల్: జిల్లా పట్టణంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని తన్వి అపార్ట్మెంట్లో ఉంటున్న వ్యాపారి విజయ్చందర్ దేశ్పాండేను కొంతమంది దుండగులు ఆదివారం ఉదయం కిడ్నాప్ చేశారు. దీంతో వ్యాపారి కుటుంబ...
చిరంజీవి అల్లుడిపై న్యూసెన్స్ కేసు
రోజు గొడవ చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు
కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
కౌన్సెలింగ్తో రాజీపడ్గ ఇరు వర్గాలు
హైదరాబాద్: చిరంజీవి సోదరుడు నాగబాబు అల్లుడు జోన్నలగడ్డ చైతన్యపై నమోదైన న్యూసెన్స్ కేసులో ఇరువర్గాలు...
రేడియో జాకీ అనన్య కుమారి ఆత్మహత్య
కొచ్చి: కేరళ ట్రాన్స్ఉమెన్ రేడియో జాకీ అనన్య కుమారి అలెక్స్ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. కొచ్చిలోని ఎడపల్లి సమీపంలోని తనఅపార్ట్మెంట్లో శవమై కనిపించింది. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో...
పెరిగిన భూ విలువలు రిజిస్ట్రేషన్ చార్జీలు
రేపటి నుంచి అమలు
అన్ని గ్రామపంచాయతీల్లో రిజిస్ట్రేషన్
చార్జీలు 2శాతం గరిష్ట, కనిష్ఠ
విలువల్లో భారీ మార్పులు
రిజిస్ట్రేషన్ సంబంధిత 20రకాల
సేవలపై పెరగనున్న చార్జీలు
ఎనిమిదేళ్ల తర్వాత పెంపు
ఎకరం...
ఈనెల 20నుంచి కొత్త చార్జీలు అమల్లోకి…!
ఈనెల 20నుంచి కొత్త చార్జీలు అమల్లోకి...!
భారీగా పెరగనున్న భూముల విలువలు, కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు
సాఫ్ట్వేర్ ఆధారంగా కొత్త చార్జీల నిర్ధారణ
అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందిన ప్రతిపాదనలు
పెరగనున్న వ్యవసాయ భూముల విలువలు ?
రెండురోజుల్లో...
తియ్యటి మాటలు నమ్మి మోసపోవద్దు
సైబర్ నేరస్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
కామన్ సెన్స్ను ఉపయోగించాలి
రెయిన్బో విస్టాలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
సైబరాబాద్ సిపి విసి సజ్జనార్
హైదరాబాద్: సైబర్ నేరస్థులు మాట్లాడే తియ్యటి మాటలు నమ్మి మోసపోవద్దని సైబరాబాద్ పోలీస్...
ప్రేమ పెళ్లి… భార్యను చంపి… కరోనాతో..
అమరావతి: ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు... దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో కన్న కూతురు ఎదుటే భార్యను భర్త చంపి కాల్చేశాడు. అనంతరం కరోనాతో చనిపోయిందని ఆమె పుట్టింటి వారిని నమ్మించాడు. ఇంట్లో ఉన్నప...