Thursday, May 2, 2024
Home Search

గుజరాత్ - search results

If you're not happy with the results, please do another search

దిల్దార్ సిఎం

  వలస కూలీల పట్ల కెసిఆర్ ఔదార్యానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు మానవీయ దృక్పథంలో తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార వర్గాలు, సినీ, మీడియా సంస్థల మెచ్చుకోలు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవుతున్న...

ఘోర ప్రమాదం

  దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం ఓఆర్‌ఆర్‌పై కూలీల ట్రక్కును ఢీకొట్టిన లారీ, బాధితులు కర్నాటక వాసులు మన తెలంగాణ/శంషాబాద్ : రోడ్డుపై వెళ్తున్న బొలేరో ట్రక్‌ను వెనుక నుంచి వ చ్చిన లారీ బలంగా...
Corona

కరోనా రోగులు 724.. మృతులు 17

  న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....
Corona

రాష్ట్రాల వారిగా కరోనా రోగుల వివరాలు….

    భారత్ దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 753 మందికి సోకగా 18 మంది మృత్యువాత పడ్డారు. 67 మంది కరోనా వ్యాధిగ్రస్తులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచంలో కరోనా వైరస్ 5,32,263...
Corona

అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్

    ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, దేశంలో సుమారు 640 కేసులు నమోదయ్యాయని, లాక్‌డౌన్ నిబంధనలు...

కరోనా రోగుల కోసం వెయ్యి పడకల ఆస్పత్రి: ఒడిశా

  భువనేశ్వర్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తున్నామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తున్న తొలి రాష్ట్రంగా...
Civil Commissioner

లాక్ డౌన్‌కు ముందున్న ధరల ప్రకారం విక్రయించాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే నిత్యవసర వస్తువులను విక్రయించాలని పౌరసరఫరాల శాఖ కమిష ర్ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం సోమాజీగూడలోని పౌరసరఫరాల భవన్‌లో నిత్యావసర సరుకుల హెూల్ సేల్ వ్యాపారులతో...
corona

16 ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి

  న్యూఢిల్లీ : దేశం లోని మరో పది ప్రైవేట్ ల్యాబ్‌లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్ ) అనుమతి మంజూరు చేసింది. దీంతో దేశంలో కరోనా నిర్ధారణకు అనుమతి పొందిన...

ఇళ్లలోనే ఇండియా

  ‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...

బాలుడి ప్రాణం తీసిన పది రూపాయల పంచాయతీ

  అహ్మదాబాద్: పది రూపాయల కోసం 17 ఏళ్ల బాలుడిని చంపిన సంఘటన గుజరాత్‌లోని అమరాయ్‌వాడి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనానికి బ్రేక్స్...

బాలికపై మారు తండ్రి అత్యాచారం… నాలుగు నెలల గర్భవతి

  రాజ్‌కోట్: 16 ఏళ్ల బాలికపై మారు తండ్రి అత్యాచారం చేసి ఆమెను గర్భవతి చేసిన సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా నవగమ్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 15 సంవత్సరాల...
Tik tok video

ఐదుగురిని జైలు పాలు చేసిన టిక్ టాక్ వీడియో

అహ్మదాబాద్: మద్యం కేసులో అరెస్టైన ఓ వ్యక్తి లాకప్‌లో తన నలుగురు స్నేహితులతో కలిసి టిక్‌టాక్ వీడియోను సృష్టించారు. దీంతో టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు గుర్తించి ఆ నలుగురు స్నేహితులను...
leaked intimate video

ప్రైవేట్ వీడియోని లీక్ చేసిన బాయ్ ఫ్రెండ్.. బాలిక ఆత్మహత్య

  అహ్మదాబాద్: తన ప్రైవేట్ వీడియోని బాయ్ ఫ్రెండ్ లీక్ చేయడంతో పదహారేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ లోని ఛరనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
Lion

ఆ సింహం నుంచి పరుగుల వీరుడు బోల్ట్ కూడా తప్పించుకోలేడు (వీడియో వైరల్)

  గాంధీనగర్: గుజరాత్‌లోని మాధావ్‌పూర్ గ్రామంలోకి ఓ సింహం ప్రవేశించింది. అటవీలో నుంచి జనసంచారంలోకి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గరుయ్యారు. సింహం ఉన్న ఇంటి ముందు గ్రామస్థులు గుంపుగా ఉన్నారు. సింహం ఒక్కసారిగా బయటకు...

జవాబు పత్రం చూపించలేదని విద్యార్థిపై మరో విద్యార్థి కత్తితో దాడి

  అహ్మదాబాద్: పదో తరగతి పరీక్షలో జవాబులు చూపించలేదని పక్క విద్యార్థిపై మరో విద్యార్థితో కత్తితో దాడి చేసిన సంఘటన గుజరాత్‌లోని క్రిష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు...

దళిత మహిళపై సర్పంచ్ కుమారుడు అత్యాచారం….

  గాంధీనగర్: సర్పంచ్ కుమారుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి దళిత యువతిని(19) తుపాకీతో బెదిరించి... ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు...

ఈ బంధం కలకాలం ఉంటుంది..

  అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటన చరిత్రాత్మక భారత్‌అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. తమ రెండు దేశాల బంధం కేవలం...

నమస్తే భారత్

  ‘భారత్ అద్భుత అవకాశాలకు నెలవు.70 ఏళ్లలోనే ఒక అద్భుత శక్తిగా ఎదిగింది. భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఒక మార్గదర్శకం. శాంతియుత, ప్రజాస్వామిక దేశంగానే ఎన్నో విజయాలు సాధించింది. మీ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి,...

అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది: ట్రంప్

  గాంధీనగర్: అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుందని, ప్రేమిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో భారతీయునులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ''మోతెరా...
Melania trump

Cartoon 24-02-2020

                                   అంటే కేజ్రీవాల్ కి కూడా గుజరాత్ వాల్ అన్నమాట  ...

Latest News