Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా….
ఢిల్లీ: విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. విద్యుత్ శాఖకు సంబంధించిన శ్రమ శక్తి భవన్ ను మూసివేశారు. విద్యుత్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఉన్నతాధికారులు సూచించారు....
ఇండియా@ 67 వేలు…. ఒక్క రోజే 4200 కేసులు
ఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ దేశమంతా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 22,171 కేసులు నమోదు కాగా 832 మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో...
62 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 62 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలో ఇప్పటి వరకు జవాన్లలో కరోనా కేసుల సంఖ్య 234కు చేరుకుంది. ఢిల్లీలో ఉన్న జవాన్లలో 95...
యాదాద్రి జిల్లాలో నలుగురికి కరోనా
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని రోజులు గ్రీన్ జిల్లాగా ఉన్న యాద్రాద్రి కరోనా కేసులు వెలుగు చూడడంతో ఎం ఆత్మకూరు మండలాన్ని రెడ్ జోన్...
24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శ లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో లవ్ అగర్వాల్ మీడియాలో మాట్లాడారు....
విదేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ : పుణ్య శ్రీవాస్తవ
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 56 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ తెలిపారు. రెండు లక్షల యాబై వేల మందిని ప్రత్యేక రైళ్ల...
75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...
భారత్లో విజృంభిస్తున్న కరోనా వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయయని కేంద్ర ఆరోగ్య,...
కరోనాతో ఎఎస్ఐ మృతి
ముంబయి: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎఎస్ఐ (50) కరోనా వైరస్తో మృతి చెందాడు. సదరు ఎఎస్ఐతో పని చేసిన వారిని క్వారంటైన్ కు తరలించారు. ఎఎస్ఐ లో కరోనా లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో...
దేశంలో 52,952కి చేరిన కరోనా కేసులు.. 1,783 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు యాభై వేలు దాటాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 89 మరణాలు, 3,561 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య,...
లక్షమంది వలస కార్మికుల తరలింపు
115 ప్రత్యేక రైళ్లలో వారి సొంత రాష్ట్రాలకు చేర్చాం : రైల్వే
న్యూఢిల్లీ : లాక్డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న వలస కార్మికుల కోరిక నెరవేరుతోంది....
చైనాను వీడే కంపెనీలకు ‘భారత్ గాలం’
లక్సెంబర్గ్ పరిమాణానికి రెండు రెట్లు భూమి కేటాయింపు
దేశవ్యాప్తంగా మొత్తం 4,61,589 హెక్టార్ల ప్రాంతం గుర్తింపు
నాలుగు రాష్ట్రాల నుంచి 1,15,131 హెక్టార్లు
విదేశీ సంస్థలకు ఆఫర్ చేస్తున్న భారత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమెరికా,...
దేశంలో ప్రమాదకరంగా ఆ పది నగరాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్క్ను దాటింది. మంగళవారం ఆరోగ్య మ్రంతిత్వశాఖ వెల్లడించిన ప్రకారం తాజా లెక్క 46,433 కేసులు. వీరిలో 32,138 మంది ఇంకా...
విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు
మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు
లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...
దేశంలోని ఆ పది నగరాల్లోనే… 50 శాతానికిపైగా కరోనా కేసులు
ముంబయిలో 9310, ఢిల్లీలో 4898, అహ్మదాబాద్లో 4076
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్క్ను దాటింది. మంగళవారం ఆరోగ్య మ్రంతిత్వశాఖ వెల్లడించినప్రకారం తాజా లెక్క 46,433 కేసులు. వీరిలో...
ఎపిలో కొత్తగా 67 కరోనా కేసులు నమోదు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,263 శాంపిల్స్ ని పరీక్షించగా అందులో 67 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఎపి...
ఇండియా @42,533…. రాష్ట్రాల వారిగా వివరాలు
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 42,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2553 పాజిటివ్ కేసులు నమోదుకాగా 72 మంది మృత్యువాతపడ్డారని వెల్లడించింది....
గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….
రంగారెడ్డి: వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు...
వల”సలసల”
స్వస్థలాలకు వెళ్లేందుకే వలస కార్మికుల పట్టు
హైదరాబాద్ టోలిచౌకి, రామగుండం, అశ్వరావుపేటలో రోడ్డెక్కిన కూలీల ఆందోళనలు
సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు....
“భయం” కరోనా
ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...