Monday, May 6, 2024
Home Search

అమెరికా పాక్ - search results

If you're not happy with the results, please do another search
Ban on International Flights until March 31

అంతర్జాతీయ విమాన సర్వీసుల సస్పెన్షన్ జనవరి 31 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉధృతి కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల షెడ్యూల్డ్ విమాన సర్వీసుల నిలిపివేతను జనవరి 31వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) బుధవారం ప్రకటించింది. అయితే...
Obama claimed to have heard Ramayana and Mahabharata

చిన్నప్పుడు రామాయణం, భారతం విన్నా

  అందుకే భారత్‌పై ప్రత్యేక గౌరవం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించిన ఒబామా వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ కారణంగా...

ట్రంప్ ఓటమి మోడీకి దెబ్బ

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఓట్ల లెక్కింపు తీరుతెన్నులను బట్టి విజేతగా ఇప్పటికే ఖరారయ్యారు. ఎలెక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకు గాను బిడెన్‌కు...
60000 Chinese troops on northern border of India

ఆయుధాలకు పదును

  భారత్ ఉత్తర సరిహద్దుల్లో 60వేల మంది చైనా బలగాలు క్వాడ్ దేశాలకు పక్కలో బల్లెంలా డ్రాగన్ : అమెరికా 4 రోజులకో క్షిపణి పరీక్ష ఇప్పటికే 10 ప్రయోగాలు గురి తప్పకుండా ఆయుధాల విజయవంతం చైనా, పాక్‌లతో సరిహద్దుల్లో...
Indian deployments to repel Chinese attacks

చైనా దాడులను తిప్పికొట్టేలా భారత్ మోహరింపులు

  కీలక ప్రాంతాల్లో బ్రహ్మోస్, ఆకాశ్, నిర్భయ్ క్షిపణులు న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వద్ద చైనాభారత్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఓవేళ పాక్షిక యుద్ధానికి లేదా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే ఏం...
ISI Drops weapons by drones to terrorists in Kashmir

కశ్మీర్‌లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్‌ఐ ఆయుధాల చేరవేత..

కశ్మీర్‌లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్‌ఐ ఆయుధాల చేరవేత అధీన రేఖ వెంబడి నిఘా పెంచిన భారత సైన్యం శ్రీనగర్: పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఉపయోగించే డ్రోన్ ఒకటి జమ్మూ, కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దొరకడంతో...
How changed strategy on dealing with Beijing

భారత్ చుట్టూ చైనా సైనిక వలయం

వాషింగ్టన్ : భారత్‌ను మరింతగా దిగ్బంధం చేసేందుకు పొరుగుదేశం చైనా యత్నిస్తోంది. అమెరికా రక్షణ వ్యవహారాల ప్రధాన కేంద్రం అయిన పెంటగాన్ వార్షిక నివేదికతో ఈ విషయం స్పష్టం అయింది. భారతదేశానికి చుట్టూ...
Music Legend Pandit Jasraj Passes away

పండిట్ జస్‌రాజ్ కన్నుమూత

 భీమ్‌సేన్ జోషి సమకాలీనుడు.. దిగ్గజాల గురువు  తండ్రి పేరిట హైదరాబాద్‌లో కచేరీల నిర్వాహకులు  రాష్ట్రపతి, ప్రధాని సంతాపం న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ జస్‌రాజ్ కన్నుమూశారు. ఈ సంగీత స్రష్ట వయస్సు...
Corona Vaccine may come in 2021: US Doctor Anthony

2021లో సాధారణ స్థితికి ప్రపంచం

వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణులు ఫాసీ వాషింగ్టన్: వచ్చే ఏడాది ఆరంభానికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల...

సంపాదకీయం: చైనాకు చేరువైన ఇరాన్

చాబహార్ జహేదాన్ రైలు మార్గ నిర్మాణ భాగస్వామ్య ఒప్పందం నుంచి ఇండియాను వదులుకుంటూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం దానికదే ఏకాకి పరిణామం కాదు. ప్రధాని మోడీ ప్రభుత్వం నూతన విదేశీ విధాన విన్యాసాల...
China ratifies Hong Kong national security law

హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం

  స్థానిక ఆందోళనలపై ఉక్కు పాదం మోపనున్న కమ్యూనిస్ట్ పాలకులు ఉద్యమ సంస్థ డెమోసిస్టో కార్యకలాపాల నిలిపివేత హాంకాంగ్ : హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం తెలిపింది. హాంకాంగ్‌లో వేర్పాటువాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఈ...

చైనాపై తీవ్ర స్థాయి దర్యాప్తు : ట్రంప్

  140 బిలియన్ల కన్నా ఎక్కువగా కరోనా పరిహారం డ్రాగన్ దేశం పారదర్శకంగా లేదు ముందే సమాచారం ఇవ్వలేదు అదే జరిగి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదు మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు తీర్మానం వాషింగ్టన్...

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలి

  కరోనా అంటు క్రిమిని అంతమొందించడం, దానిని పూర్తిగా పారద్రోలడం తొందరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 200లకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలో కూడా పెరుగుతూనే ఉన్నది....

లాక్‌డౌన్ కొనసాగించాల్సిందే

  మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా జూన్3 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ? కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...

వింబుల్డన్ ఓపెన్ రద్దు

  లండన్: కరోనా దెబ్బకు మరో పెద్ద మెగా ఈవెంట్ బలైంది. ప్రపంచ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీగా పేరు తెచ్చుకున్న వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు బుధవారం...

విభజన రాజకీయమా?

  సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా! పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదు 60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...

బలపడిన బంధం

  మా భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా చరిత్రలో మిగిలిపోతుంది. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం ఖరారైంది. అపాచీ, ఎంహెచ్60 రోమియో వంటి అత్యధునాతన రక్షణ హెలికాప్టర్లను, సైనిక పరికరాలను భారత్‌కు అందజేయనున్నాం....
Modi

ఆ నాలుగు రంగాల్లో 70 బిలియన్ డాలర్ల ఒప్పందం: మోడీ

  ఢిల్లీ: గత ఎనిమిది నెలల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఐదు సార్లు సమావేశమయ్యానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.  హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక...
trump

భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోను: ట్రంప్

    ఢిల్లీ: భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా...

Latest News

పంట నేలపాలు