Tuesday, May 14, 2024
Home Search

తమిళనాడు - search results

If you're not happy with the results, please do another search
drone

మహిళ స్నానం చేస్తుండగా డ్రోన్ సహాయంతో వీడియో చిత్రీకరించి….

  చెన్నై: ఓ మహిళ స్నానం చేస్తుండగా ఓ యువ ఇంజినీర్ డ్రోన్ సహాయంతో వీడియోలు, ఫోటోలు తీసి ఆమెను బెదిరించిన సంఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా పుదుమఠంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...

ఇండియా@12,561…. రాష్ట్రాల వారిగా వివరాలు

  హైదరాబాద్: భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 12,561 మందికి కరోనా సోకగా 426 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలో దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి....

కరోనా హాట్‌స్పాట్‌లో 170 జిల్లాలు

  హాట్‌స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్‌జోన్‌లో దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు 24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...
miss fire

నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి

  అమరావతి: నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మండవల్లి మండలం తక్కెళ్లపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తమిళనాడుకు చెందిన నక్కలవెల్లి...
Corona virus

కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500

    హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు,...

తొమ్మిదో తరగతి బాలికపై పది మంది అత్యాచారం…

  చెన్నై: తొమ్మిదో తరగతి బాలికపై పది మంది అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......

ఇండియా@10 వేలు…. రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు

  ఢిల్లీ: ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య పది వేలు దాటింది. కరోనా వైరస్ 10,586 మందికి సోకగా 358 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలోని 2334 మందికి కరోనా సోకగా 160 మంది...

300 దాటిన కరోనా మరణాలు

  300 దాటిన కరోనా మరణాలు ఒక్క రోజే 51 మంది మృతి 9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం న్యూఢిల్లీ: భారత్‌లో...

ఇండియా@9240… అమెరికా@5.6 లక్షలు

  వాషింగ్టన్: కరోనా వైరస్‌తో అగ్ర రాజ్యం అమెరికా గడ గడ వణికిపోతుంది. యుఎస్‌ఎలో ఒక్క రోజులోనే 1514 మంది చనిపోయారు. అమెరికాలో కరోనా వైరస్ 5,60,433 మందికి సోకగా 22,115 మంది చనిపోయారు....

కరోనా ప్రతాపం

  ఒక్క రోజే దేశంలో 909 కొత్త కేసులు, 34 మరణాలు ముంబయి, ఢిల్లీలో భారీగా పెరిగిన మరణాలు తమిళనాడులో వెయ్యి దాటిన బాధితులు రాజస్థాన్‌లోనూ పెరుగుతున్న బాధితులు 11 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి అభివృద్ధి దశలో 40 వ్యాక్సిన్లు :...

24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్

ఢిల్లీ: ఆదివారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 86 వేలకు పైగా...

లాక్‌డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు

  పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ 24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...

అమాంతం జంప్

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 896 కొత్త కేసులు, మరణాలు 37 ముంబైలో 24గంటల్లో 217 మందికి పాజిటివ్ తమిళనాడు, ఢిల్లీల్లో భారీగా కేసులు నమోదు న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజే కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి....
Corona virus

కరోనా మృతులు లక్షకు చేరువలో….

  హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 16,15,092 చేరుకోగా 96,791 మంది మృతి చెందారు. ఒక్క అమెరికాలో కరోనా వైరస్ 4,68,895...
sexual affair

ఇంటర్ విద్యార్థితో భార్య రాసలీలలు.. భర్తకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కరోనా..

  కరోనా వైరస్(కోవిడ్-19) ఎవరినీ వదలడం లేదు.. అందరీ దోలా తీర్చుతుంది. దీనికి చిన్న, పెద్ద.. ధనిక, పేద అంటూ భేదాల్లేవ్. ప్రస్తుతం కరోనా ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తోంది. ఎవరినీ కూడా కాలు...

ధూమపానం వద్దన్నందుకు… ప్రాణాలు వదిలాడు

  చెన్నై: సిగరెట్ తాగడం మానుకోవాలని భార్య మందలించినందుకు భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శాలిగ్రామం మదియళగణ్‌కు చెందిన నరసింహన్ (72) తమిళనాడు ప్రభుత్వ రవాణా...
Corona virus

ఇండియా@6041…. తెలంగాణ@453

హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం గడగడ వణికిపోతుంది. అమెరికా ప్రజలకు అయితే కరోనా అంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులు సంఖ్య 15,19,218కి చేరుకోగా 88,531 మంది మృతి చెందారు....
bondalu

పురుగుల మందు కలిపిన బోండాలు తిని.. దంపతుల మృతి

  చెన్నై: తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లాలో ఓ దంపతులు పొరపాటున నూనెకు బదులుగా పురుగుల మందు మైదా పిండిలో కలిపి బోండాలు తయారు చేశారు. ఆ బోండాలు తినడంతో దంపతులు మృతి చెందారు....

సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం

  కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది....

కోరలు చాస్తున్న కరోనా

  24 గంటలు... 773 కొత్త కేసులు వైరస్‌తో 32 మంది మృతి దేశంలో మొత్తం కేసులు 5149 149కి చేరిన మరణాలు సరిహద్దుల బంద్‌తో కట్టడి న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటలలో...

Latest News