Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
నేడే ఖమ్మంలో ఐటి హబ్ ప్రారంభం
ఖమ్మం: హైద్రాబాద్ మహానగరం తరువాత ద్వీతియశ్రేణి నగరాల్లో ఐటి పరిశ్రమను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా తొలి అడుగుగా నేడు ఖమ్మం నగరంలో ఐటీ హాబ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఐటీ...
అశించిన ఫలితం రాలేదు
అయినా అతిపెద్ద పార్టీగా టిఆర్ ఎస్ అవతరించింది
జిహెచ్ఎంసి పాలకమండలికి మరో 2 నెలల గడువు ఉంది
రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేక పోయిన...
టిపిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా
మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్రెడ్డి రాజీనామా చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్...
సంపాదకీయం: రజనీకాంత్ పార్టీ
ఇదిగో అదిగో అంటూ తన రాజకీయ ఆరంగేట్రం గురించి చిరకాలంగా ఊరిస్తూ ఆశపెడుతూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు ఆ ముహూర్తాన్నిప్రకటించారు. వచ్చే నెల (2021 జనవరి) లో పార్టీని ప్రారంభించనున్నట్టు...
నామినేటెడ్ పదవులు
త్వరలోనే నియామకం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పాల్గొని పార్టీకి సేవ చేసిన వారందరికీ న్యాయం
జరుగుతుంది ప్రతి మండలంలో టిఆర్ఎస్ కార్యాలయం, అనాథ శరణాలయం : సిరిసిల్ల ఆకస్మిక
పర్యటనలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,...
వచ్చేశా.. మార్పు తీసుకొస్తా
వస్తున్నా.. మార్పు తథ్యం
డిసెంబర్ 31న రాజకీయ పార్టీ ప్రకటన, జనవరిలో ప్రారంభం
ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధం
కులం, మతం, అవినీతి రహిత రాజకీయాలే లక్షం
తమిళుల తలరాతలు మార్చే సమయం వచ్చింది,
ఇప్పుడు...
ఓల్డ్ మలక్ పేటలో 3గంటల వరకు 30.26 శాతం పోలింగ్
హైదరాబాద్: ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ లో రీపోలింగ్ గురువారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 30.26 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 69 పోలింగ్...
బండి సంజయ్కు ప్రధాని ఫోన్..
హైదరాబాద్: ఎన్నికల స్థితిగతులపై ప్రధాని నరేంద్రమోదీ తనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారని బిజెపి రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ వెల్లడించారు. దాదాపు పది నిమిషాల పాటు ఎన్నికల సరళి,...
డుమ్మా కొట్టిన ఓటు
చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్
మురికివాడలు, బస్తీల్లోనే అధికంగా ఓటింగ్
ఓపికగా వచ్చి ఓటేసిన వృద్ధులు, వికలాంగులు
పెన్షన్లు సక్రమంగా అందుతున్న ప్రాంతాల్లో భారీగా పోలింగ్, విద్యావంతుల ఓటింగ్...
ప్రముఖులు వచ్చినా తగ్గిన పోలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్లో ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఎప్పటిలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. గతంలో పోల్చితే ఈసారి మరీ తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. మంగళవారం సాయంత్రం...
తగ్గిన ఓటింగ్ ఎవరికి లాభం…?
సన్నగిల్లిన ఓటింగ్...సర్‘కారు’కే సానుకూలం
ఓల్డ్ మలక్పేట్లో పోలింగ్ రద్దుతో ఎగ్జిట్పోల్స్కు బ్రేక్
మనతెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ శాతం దారణంగా నమోదు అయింది. గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగా నమోదు...
నోముల ఇకలేరు
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల ఇకలేరు
* కామ్రేడ్ ఎర్ర గులాబీ కన్నుమూత
* దివికేగిన ధృవతార
* హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన నోముల
* ఈ నెల 3 ( గురువారం) న నకిరేకల్ మండలం...
ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మంగళవారం సాయంత్రం ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 37 శాతం పోలింగ్ నమోదైంది. 149 డివిజన్లలో ఓటింగ్ ముగిసింది. గుర్తులు తారుమారుకావడంతో ఓల్డ్ మలక్ పేటలో...
విచ్ఛిన్నశక్తుల నుంచి సేవ్ హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంలో సేవ్ హైదరాబాద్ నినాదం మరొక్క సారి రంగం మీద కు వచ్చింది. హైదరాబాద్ అభివృద్ధే ఎజెండాగా ప్రచా రం జరగవలసిన ఈ ఎన్నికల్లో హైదరాబాద్ నగరాన్ని విచ్ఛిన్నకర...
ఈ సారైనా గ్రేటర్లో ఓటింగ్ శాతం పెరిగేనా?
విద్యావంతులకు కొదవ లేని భాగ్యనగరంలో ఓట్ల కొరత
ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపని నగర ఓటర్లు
పడుతున్న ఓట్లలో చాలా వరకు పేదలు, మధ్యతరగతి ప్రజలే అధికం
గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో 45.27 శాతానికి మించిన...
టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల ఇకలేరు
హైదరాబాద్: నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో నోములు తుదిశ్వాస విడిచారు. 1956 జనవరి 9న నల్గొండ...
టిఆర్ఎస్ ధీమా
సెంచరీ ఖాయమంటున్న నేతలు
పోలింగ్ సరళి పరిశీలనకు పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
డివిజన్ల వారీగా సమీక్ష జరుపుతున్న నాయకత్వం
చేసిన విశేష ప్రచారంతో పోలింగ్ శాతం పెరగగలదని ఆశాభావం
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్...
విద్వేషాలకు చెక్, అభివృద్ధికి పట్టం
భారత రాజకీయాలలో కాలక్రమేణా అనేక మార్పులు జరిగాయి. ప్రాంతీయ ఎజెండాలతో రీజనల్ పార్టీలు ఏర్పడ్డాయి. మరోవైపు మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే పార్టీల బలం పెరుగుతూ వస్తున్నది. ఈ మార్పు దేనికి సంకేతం....
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
ఏకకాల ఎన్నికలు ఎందుకు?
ఎన్నికల ఏకత గురించి ప్రధాని మోడీ మళ్లీ ఎలుగెత్తి వినిపిస్తున్నారు. దీర్ఘ విరామం తర్వాత ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ ప్రస్తావన తిరిగి తీసుకు వచ్చారు. లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపించే...