Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
24 గంటల్లో 29,429 కరోనా పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 29,429 కొత్త కోవిడ్-19 కేసులు, 582 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య...
జిల్లాల్లోనూ వైద్యం
700 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి
రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు
అన్ని రకాల మందులు పంపిస్తాం
మల్లారెడ్డి, మమత, కామినేని
మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం
జిహెచ్ఎంసి పరిధిలో 95 ప్రైవేటు
ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు...
జూరాల గేట్లు ఎత్తివేత
శ్రీశైలానికి 26,759 క్యూసెక్కుల వరద
కృష్ణ, గోదావరి నదులకు వరద తాకిడి
లక్ష్మీ బ్యారేజీ 17 గేట్లు ఎత్తివేత
జూరాలలో జల విద్యుత్ ఉత్పత్తి
శ్రీరాంసాగర్లో పెరుగుతున్న నీటిమట్టం
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వానలు, చెరువుల్లోకి వరద
మూసీ...
కొవిడ్ మందుల బ్లాక్ దందా
ఎనిమిది మంది అరెస్టు, రూ. 35.55 లక్షల విలువైన ఔషధాలు స్వాధీనం
అత్యవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న దుండగులు, రెమిడెసివర్, కోవిఫర్, ఆక్ట్రేమా, ఫాబిప్లూ తదితర ఔషధాలను 40వేల నుంచి లక్ష రూపాయల వరకు...
జిల్లాల్లోనూ విజృంభణ
13175 టెస్టులు..1524 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 815, జిల్లాల్లో 709 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో పది మంది మృతి
37,745 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1524 పాజిటివ్లు...
రాష్ట్రంలో 8మంది ఐఎఎస్లకు అదనపు కలెక్టర్లుగా పోస్టింగ్లు..
మన తెలంగాణ/హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతి పనితీరును మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఐఎఎస్లను, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండు వేర్వేరు ఉత్తర్వులను మంగళవారం...
మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై కసరత్తు
మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీపై కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. నగరాలను ఒక క్రమ పద్దతిలో అభివృద్ధి చేయడం, పట్టణల్లో రోజురోజుకు జనాభా పెరిగిపోతుండడం... భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా...
బిజెపి పాలిత రాష్ట్రాల్లో కరోనాను ఎందుకు అదుపుచేయలేదు: ఎర్రబెల్లి
జనగామ: కరోనాపై తెలంగాణ బిజెపి నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో...
దసరాకల్లా కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు
వంతెన నిర్మాణంతో కరీంనగర్కు పర్యాటక శోభ, త్వరలో మిగిలిన భూసేకరణ, అప్రోచ్ రోడ్ల పనులు పూర్తి : మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: కరీంనగర్ పరిధిలో రూ. 183కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జిని...
దేశంలో 9లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా కేసులు 9 లక్షలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 28,498 కొత్త కోవిడ్-19 కేసులు, 553 మరణాలు...
హరితహాసం ‘సంతోష’ సంకేతం
హరితం... సమాజ హితం.. పుడమికి ఆకుపచ్చదనం. మొక్కలు మానవాళికి చేసే మేలు గురించి ఈ రోజు కొత్తగా ఎవరూ చెప్పనవసరంలేదు. కానీ మానవాళి మనుగడకే ముప్పు కలిగించేంత తీవ్రంగా చెట్ల నరికివేత యధేచ్ఛగా...
విశ్వ విపత్తుపై రాజకీయాలా?
మన తెలంగాణ/హైదరాబాద్: విపక్షాలపై మంత్రి కెటిఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వ విపత్తు అయిన కోరనాపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ నిరంతరం...
రాష్ట్రంలో మరో 1550 పాజిటివ్లు..
11525 టెస్టులు, 1550 పాజిటివ్లు
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
కొంపల్లి మున్సిపల్ కమిషనర్కు కరోనా
కోవిడ్తో కాంగ్రెస్ నేత మృతి
36,221కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా కేసులు 36వేల...
గడగడలాడించే రికార్డు
ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు
మొత్తం మరణాలు 23,174
24 గంటల్లో 500 మంది బలి
తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే
రికవరీ రేటు 63 శాతం దాటింది
న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో...
సాకారం అవుతున్న సాగునీటి కల
రూ.3,825 కోట్లతో 1200 చెక్డ్యాంల నిర్మాణాలు
రూ. 471 కోట్లతో కాల్వల్లో తూముల నిర్మాణం
సాకారం అవుతున్న సిఎం కెసిఆర్ కన్న కలలు
త్వరలోనే కోటి ఎకరాలకు అందనున్న సాగునీరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ...
భద్రం బిడ్డా..!
భక్తులను హెచ్చరిస్తున్నా....
ఎవరూ చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు
ప్రజలను కాపాడుకుందాం అనుకున్నా, కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు
గంగాదేవి జలాలతో అభిషేకం, బోనం చేస్తే అమ్మవారు కరుణిస్తారు
రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
మనతెలంగాణ/హైదరాబాద్: భక్తులను...
35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
మహబూబ్నగర్లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: మూడేళ్లలోనే వైద్య కళాశాలకు పిజి వైద్య సీట్లు కేటాయించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మూడేళ్లలోనే మహబూబ్నగర్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ...
98 శాతం మంది కోలుకున్నారు: కెటిఆర్
హైదరాబాద్: కరోనా కష్టకాలంలో దుష్ప్రచారం చేయొద్దని మంత్రి కెటిఆర్ సూచించారు. మూడేళ్లలోనే మహబూబ్నగర్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. మెడికల్ కాలేజీని ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరేళ్లలోనే మహబూబ్నగర్...
పక్కాగా సాగునీటి ప్లాన్
తెలంగాణకు సాగునీటి గోస తీరింది!
భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలతో వ్యవసాయ భూములకు నీరు అందించాలి
తక్షణమే ఒక కార్యచరణ ప్రణాళికను రూపొందించాలి
నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలు ఒకే గొడుగుకిందకు...