Home Search
రైల్వేస్టేషన్ - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు బస్ టెర్మినల్: బొంతు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని బస్ టెర్మినల్ నిర్మాణం జరుగుతోందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బస్ టెర్మినల్ నిర్మాణంపై మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్షలు జరిపారు. సికింద్రాబాద్...
రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..
మనతెలంగాణ/నాంపల్లి: రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నాంపల్లి రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే పోలీసుల కథనం.. గుర్తు తెలియని(40) వ్యక్తి బొరబండ, హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ల...
రైలంత క్యూ
ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
భారీ క్యూ లైన్తో ఇబ్బందులు ఎదుర్కొన్న పిల్లలు, మహిళలు
థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే స్టేషన్లోకి అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులు ప్రారంభంకాగా సికింద్రాబాద్,...
నిజామాబాద్ జిల్లాకు రానున్న తొలి శ్రామిక్ రైలు
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు తొలి శ్రామిక్ రైలు రానుంది. ముంబై నుంచి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు శ్రామిక్ రైలు రానుంది. ఈ రైలులో వలసకార్మికులు, యాత్రికులు, విద్యార్థులంతా కలిపి 1,725 మంది స్వస్థలాలకు...
ఒక బిహారీ… పది హత్యలు…
ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు
సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు
మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు
మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
‘క్యూ’లీలు
సొంతూళ్లు వెళ్లడానికి నాంపల్లి స్టేషన్
వద్ద వరుస కట్టిన వలస కార్మికులు
40 రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటి వరకు 88 ప్రతేక రైళ్లలో 1.22లక్షల మందిని వారి స్వరాష్ట్రాలకు తరలించాం
- చీఫ్...
చనిపోయిన స్నేహితుని కుటుంబానికి వితరణ అందజేత
మనతెలంగాణ / మణుగూరు టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రైల్వేస్టేషన్ దగ్గర గల గ్రామానికి చెందిన నాగుల నరేష్(31) గత నెల అశ్వాపురం నందు జరుగుతున్న ఒక ఇంటి...
వల”సలసల”
స్వస్థలాలకు వెళ్లేందుకే వలస కార్మికుల పట్టు
హైదరాబాద్ టోలిచౌకి, రామగుండం, అశ్వరావుపేటలో రోడ్డెక్కిన కూలీల ఆందోళనలు
సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు....
‘కిమ్’నడం లేదేం!
పలు ఊహాగానాల చక్కర్లు
సోదరి యూకు పగ్గాలని వార్తలు
సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ ఎట్లా ఉన్నారు? అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్టాపిక్ అయింది. తనదైన ప్రత్యేకతలతో దేశానికి...
ఇళ్లలోనే ఇండియా
‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...
కరోనా కట్టడిలో పోలీసుల కీలక పాత్ర
ఇండోనేషియా, వియత్నాం బృందాలపై ఆరా.!
నకిలీ శానిటైజర్ కంపెనీలపై నిఘా
వైరస్పై అవగాహన కోసం పోలీసుల పల్లెబాట
ప్రతి గ్రామానికి ఓ అధికారి నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో...
మౌలాలి-ఘట్కేసర్ స్టేషన్ల మధ్య నాలుగు లైన్ల రైలు మార్గం సిద్ధం
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో తొలి నాలుగు వరుసల రైలు మార్గం సిద్ధమైంది. మౌలాలి-ఘట్కేసర్ స్టేషన్ల మధ్య ప్రస్తుతం అందుబాటులో ఉన్న డబుల్ లైన్ మార్గానికి అదనంగా12.2కిమీటర్ల పొడవుగల మరో డబుల్...
వదంతులు నమ్మి ఆగం కావొద్దు
24గంటల కరోనా హెల్ప్లైన్ 104
కరోనా గాలి ద్వారా సోకదు
నోటి తుంపర్ల ద్వారా అంటుతుంది
కరచాలనం, కౌగిలింతలు వద్దు
వైరస్ గాలిలో 12గంటల పాటు బతికి ఉంటుంది
వ్యాధిగ్రస్థులు వాడిన వస్తువులను ముట్టుకుంటే సోకుతుంది
చేతులు శుభ్రంగా కడుక్కుంటే కరోనా...
ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు..
హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. 1998లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే.వరుస బాంబు...
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...
ఇకపై రైలు టికెట్స్ అన్నీ ఆన్లైన్లోనే
హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా తొలి దశలో సుమారు వంద మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు ఏడాదిలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 మార్గాల్లో...
రైలు కూతతో సిరిసిల్లకు కొత్త రూపు
నియోజక వర్గ అభివృద్ధిపై సమీక్షలో మంత్రి కెటిఆర్
2022 నాటికి
పట్టాలపై బండి వస్తుంది
ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది
మిడ్మానేరు బ్యాక్వాటర్పై రోడ్ కమ్ రైలు బ్రిడ్జి
సిరిసిల్ల : సిరిసిల్లకు రైలు రాకతో...
2022 నాటికి సిరిసిల్లలో రైలు కూత
సిరిసిల్ల : సిరిసిల్లకు రైల్వేలైన్ రాకతో జిల్లా ముఖచిత్రం సమూలంగా మారనుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల...
మేడారం జాతరకు 20 ప్రత్యేక రైళ్ళు
హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు దక్షిణ మధ్య రైల్వే 20 జనసథన్ ప్రత్యేక రైళ్లు, పలు రైళ్ళకు అదనపు బోగీలను మంగళవారం నుండి ఈనెల 8వ తేదీ వరకు అందుబాటులోకి తెస్తున్నట్లు...
33.29 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : గడచిన మూడు రోజుల్లో చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్లలో డిఆర్ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 33.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు....