Sunday, May 19, 2024
Home Search

పాఠశాల - search results

If you're not happy with the results, please do another search

వెబ్‌సైట్‌లో పదవ తరగతి హాల్ టికెట్లు

  మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సత్యనారాయరెడ్డి వెల్లడించారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లు బుధవారం వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లుతెలిపారు....
Harish rao

మొక్కలను నాటడం కాదు.. సంరక్షించాలి: హరీష్ రావు

  హైదరాబాద్: పర్యావరణానికి ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఫిట్‌సీ ఆధ్వర్యంలో విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడారు....

కమల్‌నాథ్‌పై ఆపరేషన్ కమల్?

  పెను సంక్షోభంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం జోతిరాదిత్య, 17మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు అదృశ్యం, బెంగళూరు రిసార్ట్‌లో బస, సింధియా సహా ఆరుగురు మంత్రుల ఫోన్లు ఆఫ్ బిజెపి పనేనని కాంగ్రెస్ ఆరోపణ, ఖండించిన కమలనాథులు ఢిల్లీ నుంచి హుటాహుటిన...

మున్సిపాలిటీల్లో ఇంకుడుగుంతలు…

  మార్చి 6 నుంచి మే 31 వరకు స్పెషల్ డ్రైవ్ ప్రతి వార్డుకు ప్రత్యేక బృందం 139 పట్టణాల్లో 23,89,237 ఇళ్లు కమిషనర్‌లను ఆదేశించిన మంత్రి కెటిఆర్ మనతెలంగాణ / హైదరాబాద్ : పట్టణాల్లో వర్షపునీటి ఇంకుడుగుంత(రేయిన్ వాటర్...

నారాయణపేట జిల్లాలో డిజిటల్ యాత్ర

  హైదరాబాద్ : నారాయణపేట జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన డిజిథాన్, డిజిటల్ యాత్ర విజయవంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రత్యక్ష పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సహకారంతో రెండు రోజులపాటు విద్యార్థులకు శిక్షణ...
Boy death

హోలి వేడుకల్లో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

మనతెలంగాణ/భూపాలపల్లి: జిల్లాలో హోలి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. మల్హర్‌రావు మండలం, నాచారం పంచాయితీ పరిధిలోని తాడ్వాయి గ్రామ పావిరాల చెరువులో మునిగి మాచెర్ల కళ్యాణ్(16) అనే విద్యార్థి సోమవారం మృతి చెందాడు. పోలీసుల...

కెసిఆర్ బిసిలకు ప్రాధాన్యమిస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్

  హైదరాబాద్: సిఎం కెసిఆర్ బిసిలకు ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  మున్సిపల్ ఎన్నికల్లో బిసిలకు 44 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, మార్కెట్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లోనూ బిసిలకు ప్రాధాన్యమిస్తున్నారని తెలియజేశారు. బిసిలకు...

పల్లె ముల్లె

  మన ఊరు... మన రైతు సాగు సంక్షేమాలకు అగ్రతర ప్రాధాన్యం రూ.1,82,914.42 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఈ నెలలోనే రూ.25వేల లోపు పంటరుణాల మాఫీ రూ.1,198కోట్ల విడుదలకు నిర్ణయం 5,83,916 మంది రైతులకు లబ్ధి పంచాయతీరాజ్ రూ. 23,005 కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి...

మే నెలలో రాష్ట్ర బాల రచయితల సమ్మేళనం

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాల్లోవున్న వందలాది మంది బాలకథారచయితల సమ్మేళనాన్ని ఈ వేసవిలో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని...

బడ్జెట్ 2020-21 కేటాయింపుల వివరాలు

   తెలంగాణ బడ్జెట్ 2020-21కి రూ.1,82,914.42 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు 2020-21 సంవత్సరానికి కేపిటల్ వ్యయం రూ.22,061.18 కోట్లు బడ్జెట్ అంచనాలతో రెవెన్యూ మిగులు రూ.4482.12 కోట్లు ఆర్థిక లోటు 33191.25 కోట్లు   పథకాలు కేటాయింపులు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి  రూ.23005 కోట్లు మున్సిపల్ శాఖ రూ.14809...
KCR

‘కకా’లకు నో

  కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు నిరుద్యోగం అంతటా ఉన్నదే ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు ప్రజలకు పరిస్థితి చెప్పి విద్యుత్...
Judgment in Akbaruddin case adjourned till tomorrow

కెసిఆర్ మైనారిటీల బాంధవుడు

  వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్‌లో రూ. 2వేల కోట్లు కేటాయించారు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది అందుకే రెండో సారి కూడా కెసిఆర్‌కు జై కొట్టారు శాసనసభలో అక్బరుద్దీన్ హైదరాబాద్...

విదేశాలనుంచి వచ్చే అందరి వివరాలు సేకరించాలి

  జిల్లా వైద్య అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటెల మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా వైరస్...

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
High Court

కరోనాపై హైకోర్టులో పిటిషన్

  హైదరాబాద్ ః కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ తెలంగాణ హైకోర్టులో బుధవారం నాడు ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ...

స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగులగొట్టుకుంటున్నారు

  హైదరాబాద్ : రోజుకో రకమైన ఛాలెంజ్ పుట్టుకు వస్తుండడంతో యువత వాటిని పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో యువత బ్లూవేల్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలా రోజుకొకటి పుట్టుకు వస్తుండడం...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...

గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన ఎపి ఎంఎల్ఎలు

  హైదరాబాద్ ః రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు రోజురోజుకు అపూర్వ స్పందన లభిస్తోంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తెలియపర్చే విధంగా ఉందంటూ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై ప్రశంసలు...

నైతిక విలువలు నేర్పించడం అవసరం

  అతిషి మార్‌లెన ...ఆధునిక భావాలుగల మహిళ. పేరులోనే ఓ ప్రత్యేకత గలది. కార్ల్‌మార్క్, లెనిన్‌ల స్ఫూర్తితో అతిషికి చివర మార్‌లెన అని చేర్చారు ఆమె తల్లిదండ్రులు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, సిద్ధాంతాల...
delhi-violence

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా...

Latest News

అబ్బాయిల హవా

కింకర్తవ్యం?