Home Search
పాఠశాల - search results
If you're not happy with the results, please do another search
8వ తరగతి విద్యార్థినిపై స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారయత్నం..
నెల్లూరు: ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన పాఠశాల బస్సు డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని విద్యా విహారి స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్న శివ...
యువకుడి వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి
దామరచర్ల : ప్రేమ పేరుతో ఓ యవకుడు వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపినా వివరాల ప్రకారం... దామరచర్ల మండల కేంద్రానికి చేందిన...
మూడు గొడ్డళ్లు
సరయూ నది ఒడ్డున రామశాస్త్రి గురుకుల పాఠశాలను స్థాపించి ఎంతో మందిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ గురుకులానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పక్కనే గలగలమని పారే నది. చుట్టూ కొబ్బరి, అరటి,...
అందరికీ అందాలి
నేప్కిన్ల విషయంలో ఇప్పటికీ కొరత ఉంటూనే ఉంది. మారుమూల గ్రామాల్లో నివసించే అమ్మాయిలు పేదరికం వల్ల నేప్కిన్లు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. నేప్కిన్లు చవగ్గా లభించేవి కావు. అంత ధర పెట్టి కొనే...
ఓపికున్నంతకాలం పనిచేస్తా..
పెద్ద వయసులో ఉన్నవారు మామూలుగా లేచి తిరగడానికి ఎంత కష్టపడతారో చూస్తూనే ఉంటాం. అయితే బెంగళూర్లోని మానసిక విద్యార్థుల పాఠశాలలో లక్ష్మి కళ్యాణ్ సుందరం అనే 91ఏళ్ల బామ్మ టీచర్గా పని చేస్తోంది....
నడి రోడ్డులో అక్కచెల్లెళ్లపై అమానుషం
సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ దక్షిణ దినాజ్ పూర్ జిల్లా ఫటానగర్ గ్రామంలో శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి ఈడ్చివేసిన అమానుష సంఘటన సంచలనం కలిగించింది. తమకు చెందిన...
కోటీశ్వరి కౌశల్య కార్తీక
మీలో ఎవరు కోటీశ్వరి షోలో కౌశల్య కార్తీక పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొంది. మాట్లాడలేని, వినలేని కౌశల్య మదురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో, జూనియర్ అసిస్టెంట్ ప్లస్ టూ వరకు, నాగర్...
కోటీశ్వరి కౌశల్య కార్తీక
మీలో ఎవరు కోటీశ్వరి షోలో కౌశల్య కార్తీక పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొంది. మాట్లాడలేని, వినలేని కౌశల్య మదురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో, జూనియర్ అసిస్టెంట్ ప్లస్ టూ వరకు, నాగర్...
కిలిమంజారోపై విరిసిన వెన్నెల
శ్రీ వెన్నెలకు ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థులు, అధ్యాపకులు
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు చెందిన ఈసం శ్రీవెన్నెల దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. మంగళవారం...
బడి చదువుల్లో వెనుకబడి ఎంతకాలమిలా?
దాదాపు ఇరవై ఐదు శాతం పిల్లలకు వయసుకు తగిన విద్యా నైపుణ్యాలు లేవు. ఆరు సంవత్సరాల లోపు వయసు కల పిల్లలలో కేవలం 37 .4 శాతం మంది మాత్రమే కనీసం అక్షరాలను...
పెళ్లికి నో చెప్పిందని యువతి హత్య
హైదరాబాద్: ప్రేమించిన బాలిక వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని కక్షపెంచుకుని నిందితుడు ఆమె గొంతు కోసి, బిల్డింగ్పై నుంచి కిందపడేసి హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్లోని వారసిగూడలో గురువారం రాత్రి జరిగింది. వారసిగూడకు చెందిన...
కరోనా వైరస్ సోకి భారతీయురాలి పరిస్థితి విషమం.. వైద్యానికి రూ.కోటీ కావాలి..
బీజింగ్: ప్రాణాంతకమైన నోవల్ కరోనా వైరస్ చైనాని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 25 మంది చనిపోగా.. మరో 830 మంది ఈ వైరస్ కు గురైనట్టు ధ్రువీకరించారు. తాజాగా చైనాలోని...
డూప్లికేట్తో పాఠాలు.. ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్
భోపాల్: పిల్లలకు పాఠాలు చెప్పడానికి తీరిక లేని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన స్థానంలో 8వ తరగతిలోనే చదువుకు మంగళం పాడిన మరో వ్యక్తిని నియమించుకుని ఠంచనుగా నెల జీతం తీసుకుంటున్న...
బతకనిద్దాం బతుకునిద్దాం
సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
విద్యార్థిపై టీచర్ దాష్టీకం…
హైదరాబాద్: నగరంలోని ఎల్ బినగర్లో గురువారం దారుణం చోటుచేసుకుంది. బైరామల్గూడలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠాలు నేర్పాల్సిన ఓ టీచర్ విద్యార్థి పట్ల దాష్టీకం ప్రదర్శించాడు. 4వ తరగతి చదుతున్న విద్యార్థి సాయి...
ఏఎస్రావునగర్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థుల అదృశ్యం
చర్లపల్లి ః కాప్రా సర్కిల్ ఏఎస్రావునగర్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు అదృష్యమైన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ సిఐ చంద్రశేఖర్, విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల...
ఆప్ వైపే ఢిల్లీ?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్న ఆసక్తికరమైనది. 2015 ఎన్నికల్లో శాసనసభలోని 70 స్థానాలలో 67 గెలుచుకొని రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని మళ్లీ...
అమీర్పేటలో పిచ్చికుక్కల స్వైర విహారం.. 50మంది విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్: పిచ్చికుక్కలు దాడి చేయడంతో 50మంది పాఠశాల విద్యార్థులకు గాయాలైన సంఘటన నగరంలోని అమీర్పేట ధరమ్కరమ్ రోడ్డులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు స్కూల్ ముగియడంతో ఇంటికి...
స్నేహితుల విలువ
నాగవరం పాఠశాలలో శరత్ అనే విద్యార్థి 9వ తరగతికి కొత్తగా ప్రవేశించాడు. ఆ పాఠశాలలో ప్రవేశించి 3 నెలలు దాటినా ఏ విద్యార్థితోనూ కలవడం లేదు. ఎవరు మాట్లాడాలని ప్రయత్నించినా వారితో సరిగా...
పచ్చదనమే చివరి కోరిక
గుజరాత్కు చెందిన 27 సంవత్సరాల శృచీ వడాలియా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు పదిమందిని కలుపుకుని వేలాది మొక్కలు నాటే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే 35వేల మొక్కలు నాటింది. ఇలాంటి మంచి...