Home Search
కార్మిక - search results
If you're not happy with the results, please do another search
రియల్రంగంపై ‘కరోనా’ దెబ్బ
రూ.25 కోట్ల నుంచి రూ.2 కోట్లకు
పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
సోమవారం పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్
మనతెలంగాణ/హైదరాబాద్: రియల్రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరిగే...
చప్పట్లతో వైద్యులకు జేజేలు
కరోనా బాధితులకు రాత్రి, పగలు సేవలందిస్తున్న వైద్యులకు సినీ ప్రముఖులు చప్పట్లతో జేజేలు పలికారు. జనతా కర్ఫూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు పలువురు సినీ స్టార్లు కుటుంబంతో సహా ఇంటి...
జనతా కర్ఫ్యూ పాటించి ఇళ్లకే పరిమితం అవుదాం
కరోనా వైరస్ను నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు సేవాభావంతో 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీస్ శాఖ వారికి, ఆయా ప్రభుత్వాలకి మనం...
ఐటీ ఉద్యోగులూ ఆందోళన వద్దు
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది
విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ పాటించాలి
సపోర్టు స్టాఫ్కు వేతనాల విషయంలో యాజమాన్యాలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి
- ఐటి సంస్థల సంఘాలతో ప్రగతిభవన్ భేటీలో కెటిఆర్
మన...
రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసి బస్సులు బంద్
హైదరాబాద్: రాష్ట్రంలో రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసి బస్సులను బంద్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించి కరోనాపై పోరాటం చేయాలని ప్రధాని మోడి పిలుపు మేరకు...
బాణాసంచా పరిశ్రమలో పేలుడు: ఆరుగురు మృతి
చెన్నై: తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లా సిప్పిపారెయ్ దగ్గర శుక్రవారం ఉదయం బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో...
ఎవరికి ఎవరి భిక్ష?
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం
మేం తప్పులు చెబితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం
కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది
హైదరాబాద్: తెలంగాణ తనకు తాను పునర్ నిర్మాణం చేసుకోవడమే కాదు.. జాతి నిర్మాణంలోనూ కీలక భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్...
ఆర్టిసి ఉద్యోగులను ఆదుకున్న గొప్ప మనసు…. కెసిఆర్ది: సునీత
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడేవని... ఇప్పుడు నిరంతరం కరెంట్ సరఫరా వల్ల మూడు షిప్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయని గొంగిడి సునీత కొనియాడారు. అసెంబ్లీలో నాలుగు బిల్లులకు శాసన...
రిజిస్ట్రేషన్ ఆఫీస్లకు సొంత భవనాలు
త్వరలోనే నిర్మాణాలు చేపడుతాం
టెక్నాలజీ వినియోగంతో సంస్కరణలు
4.91 లక్షల ఎకరాల సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాం
భూ రికార్డులను అప్డేట్ చేస్తున్నాం
శాసనసభలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు...
కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ
ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు
మానవీయ కోణంలో బడ్జెట్ను పెట్టాం
ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం
అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు...
‘నరేగా’ దుస్థితి!
కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
వచ్చే ఏడాదికి అమెరికా కాన్సులేట్ కొత్త భవనం
నానక్రామ్గూడలో నిర్మాణంలోని భవనం టాపింగ్ అవుట్ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ కెన్నెత్ జస్టర్తో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాది చివరికల్లా హైదారాబాద్లో నూతన యూఎస్ కాన్సులేట్ భవన నిర్మాణం పూర్తిచేస్తామని భారతదేశ...
చట్టసభల్లో మహిళల కోటా ఎప్పుడు?
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన, అమలు జరుపుతున్న అనేక పథకాలను గుర్తుచేసి, వాటి ఫలాలు అందరూ అందుకునేలా చైతన్యపరచడం అవసరం. తెలంగాణలో బాల బాలికలను విద్యావంతులను చేయడం కోసం బిసి, ఎస్సి,...
కమల్నాథ్పై ఆపరేషన్ కమల్?
పెను సంక్షోభంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం
జోతిరాదిత్య, 17మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు అదృశ్యం, బెంగళూరు రిసార్ట్లో బస, సింధియా సహా ఆరుగురు మంత్రుల ఫోన్లు ఆఫ్
బిజెపి పనేనని కాంగ్రెస్ ఆరోపణ, ఖండించిన కమలనాథులు
ఢిల్లీ నుంచి హుటాహుటిన...
సంక్షేమానికి సంపూర్ణ బలం
ఎస్సి, ఎస్టిల కోసం ప్రత్యేక ప్రగతి నిధి, బిసి, మైనారిటీ, మహిళా సంక్షేమానికి భారీగా నిధులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసన సభలో 2020-2021 ఏడాదికి ప్రవేశపెట్టినన వార్షిక బడ్జెట్లో దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ...
ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి పథకాలకు భారీగా నిధులు
హైదరాబాద్ : సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్దులు, వికలాంగులు, వితంతువులు, హెచ్ఐవి బాధితులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్లకు భారీగా నిధులు కేటాయించింది. వృద్ధులు,...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం
కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా శశాంక్ గోయల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా (సిఇఒ) సీనియర్ ఐఎఎస్ అధికారి శశాంక్ గోయల్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ బి.సి పాత్ర శుక్రవారం...
మెట్రోరైళ్లు బస్సుల క్లీనింగ్
కెటిఆర్ ట్వీట్తో కదిలిన ఎల్ &టి, ఆర్టిసి
ఆర్టిసి, మెట్రో అధికారులకు ట్విట్టర్ ద్వారా కరోనా నివారణపై కెటిఆర్ సూచనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్కూ వ్యాపించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా...