Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
నార్కట్ పల్లిలో బస్సును ఢీకొట్టిన ట్యాంకర్
నార్కట్పల్లి: తెలంగాణలో గురువారం ఉదయం వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా పది మంది గాయపడ్డారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్-బస్సు- ట్యాంకర్ ఢీకొట్టడంతో ఎనిమిది...
టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ
హైదరాబాద్లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్పిచాయ్
బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్కార్, రాక్వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...
రూ.500కోట్ల పెట్టుబడితో వస్తున్న పిరమాల్ ఫార్మా
దావోస్లో మంత్రి కెటిఆర్తో ఆ సంస్థ ప్రతినిధుల ఒప్పందం
ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి అవకాశాలు
ప్రస్తుత పిరమాల్ ఫార్మా ఫెసిలిటీని విస్తరించనున్న గ్రూప్
హైదరాబాద్: తెలంగాణలో మరో విదేశీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు...
పట్టణాభిషేకం మాకే
100 మున్సిపాలిటీలు,
9 కార్పొరేషన్లు మా ఖాతాలోనే చేరుతాయి
ప్రతి ఓటరు నోట ఇదే మాట - టిఆర్ఎస్ నేతల ధీమా
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన పురపోరు ఎన్నికల్లో టిఆర్ఎస్ 90...
ప్రొఫెసర్ కాసింకు వారం పాటు పోలీస్ కస్టడీ
హైదరాబాద్ ః ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశిం రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలనాత్మక విషయాలను పేర్కొన్నారు. కాశింకు మావోయిస్టు నేతలతో నేరుగా సంబంధాలున్నాయని, మావోయిస్టు రిక్రూట్మెంట్లలోనూ,ల్యాండ్ మైన్ పేలుళ్లకు మెటీరియల్ సప్లై...
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు అప్రెంటిషిప్
హైదరాబాద్ : ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో మల్టిపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసిన విద్యార్థులకు
ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో అప్రెంటిషిప్ శిక్షణ నిర్వహణపై బుధవారం ఇంటర్మీడియేట్ కమిషనర్ కార్యాలయంలో...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో జనసేనాని భేటీ..
మన తెలంగాణ/హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఢిల్లీలో వరుసగా కేంద్రమంత్రులు, బిజెపి నేతలతో భేటీలు జరుపుతున్న వేళ పార్టీ విలీనంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బుధవారం ఢిల్లీలో పవన్ నిర్వహించిన రెండు...
కెటిఆర్ దావోస్ పర్యటన.. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: దావోస్ పర్యటనలో భాగంగా రెండవ రోజు మంత్రి కెటిఆర్తో పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్ లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల...
పుట్టింటికి వెళ్లిన భార్య.. మనస్థాపంతో ఉరివేసుకుని భర్త ఆత్మహత్య
మన తెలంగాణ/నిజాంసాగర్: నిజాంసాగర్ మండలం బంజాపల్లి గ్రామానికి చెందిన బండారి లక్ష్మణ్ (44) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు లక్ష్మణ్ గత కొన్ని...
జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం చెల్లదు
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా, ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా నియమించిన 98 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ చెల్లదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచందర్రావు...
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 53.50 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో...
ఎఐతో నవప్రపంచం
2030 నాటికి ప్రపంచ జిడిపిలో 40 శాతం వృద్ధి : దావోస్ వేదిక నుంచి కెటిఆర్
అందుకే 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రకటించింది
హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చే సత్తా...
నేడే పుర బ్యాలట్ ఫైట్
ఉదయం 7గం. నుంచి మున్సిపోలింగ్
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మొత్తం ఓటర్లు 53,50,255 మంది
మున్సిపాలిటీలలో 2647 వార్డులు, కార్పొరేషన్లలో 382 వార్డుల్లో, జిహెచ్ఎంసి పరిధిలోని దబీర్పురా డివిజన్లో పోలింగ్
మున్సిపాలిటీల్లో 6188, కార్పొరేషన్లలో 1773...
మద్దతు పెంచండి
వరి, పత్తి, కందులకు ఎంఎస్పి పెంచాలంటూ కేంద్రానికి రాష్ట్రం లేఖ
సాగు వ్యయం ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించాలి, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
ఎకరా వరి ఉత్పత్తి వ్యయం రూ.35వేలు క్వింటాల్ పత్తికి...
నష్టాల్లోనూ చెదరని నాణ్యత
విద్యుత్ రంగంలో తెలంగాణ విశిష్టత
హైదరాబాద్ : నష్టాలను భరిస్తూ కూడా నాణ్యమైన విద్యుత్ను ప్రజలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ వారికి కరెంటును ఉచితంగా సరఫరా చేస్తున్నది. ప్రజలకు, పరిశ్రమలకు...
ఎపికి కృష్ణ బోర్డు ?
సమయం కోరిన తెలంగాణ అధికారులు
హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ భేటీ మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న...
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింగ్ హైదరాబాద్
హైదరాబాద్ యువతే భారత్కు బలం
ఐదు దిగ్గజ కంపెనీల భాగ్యనగరం
హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ కు చేరుకున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పలువురు...
గ్రూప్-4 పోస్టులకు రెండవ దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు...
కెటిఆర్ మనసు దోచిన ‘సామజవరగమన’
హైదరాబాద్: సామజవరగమనపాటు అద్భుతం.. తన మనస్సును మైమరిపించింది.. హృదయాన్ని అత్తుకుంది. వెంటనే ఈ పాట తన ప్లే లిస్టులో చేరింది అంటూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. పాటకు ప్రాణం పోసి...
ఎన్ఆర్ఐ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా) విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల...