Home Search
డైరెక్టర్లు - search results
If you're not happy with the results, please do another search
అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించం
ప్రైవేటీకరించే బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతాం n కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా n మౌలిక ప్రాజెక్టులకు పెట్టుబడులు పెంచే డిఎఫ్ఐ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : ప్రైవేటీకరించే అవకాశమున్న బ్యాంకు...
పిఎస్బిల ప్రైవేటీకరణకు రెండు చట్టాల సవరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రవేటీకరణకు గాను ఈ ఏడాది ఆఖరున ప్రభుత్వం రెండు చట్టాల్లో సవరణలు చేపట్టే అవకాశముంది. ప్రవేటీకరణ చేపట్టేందుకు బ్యాంకింగ్ కంపెనీల చట్టం (స్వాధీనం, బదిలీ) 1970, అలాగే బ్యాంకింగ్...
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై రేపు సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ : రబీ మార్కెటింగ్ కార్యాచరణ రూపొదించడానికి ఈ నెల 24వ తేదీన ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్లో అగ్రికల్చర్, మార్కెటింగ్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు కూలంకషంగా సమీక్షించనున్నారు....
లంచాల కోసం కక్కుర్తిపడిన సిబిఐ అధికారుల అరెస్టు
న్యూఢిల్లీ: బ్యాంకులకు చెందిన రూ. 4,300 కోట్ల రుణాలను ఎగవేసిన కంపెనీలకు ఒక ముఠాగా ఏర్పడి సహాయపడ్డారన్న ఆరోపణలపై సిబిఐ డిఎస్పి ఆర్కె రిషి, సిబిఐ ఇన్స్పెక్టర్ కపిల్ ధన్కడ్, ఒక న్యాయవాదిని...
చైనాకు చెక్కేశారు
దా‘రుణ’యాప్ల నిందితుల కోసం రంగంలోకి సైబర్క్రైం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆన్లైన్ లోన్ ఆప్స్ కంపెనీల డైరెక్టర్లు చైనాకు పారిపోవడంతో వారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సహాయంతో దర్యాప్తు వేగవంతం...
దా’రుణాల’ కేసులో అరెస్టులు..
ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆనియన్ క్రెడిట్, క్రెడ్ ఫాక్స్ డైరెక్టర్ల అరెస్టు
ధనా ధన్, క్యాష్ మామా, లోన్ జోన్ యాప్ల ద్వారా లోన్లు
70వేల మంది బాధితులు
రూ.1.52కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు
ఏడు రోజుల్లో తిరిగి...
జగన్ పాలన – వెలుగు నీడలు
డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి...
నాని ‘శ్యామ్ సింఘరాయ్’ మూవీ లాంఛ్..
హైదరాబాద్: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తోన్న సినిమా 'శ్యామ్ సింఘరాయ్'. ఈ మూవీ గురువారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా...
ప్రముఖులు వచ్చినా తగ్గిన పోలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్లో ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఎప్పటిలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. గతంలో పోల్చితే ఈసారి మరీ తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. మంగళవారం సాయంత్రం...
ఈ సారైనా గ్రేటర్లో ఓటింగ్ శాతం పెరిగేనా?
విద్యావంతులకు కొదవ లేని భాగ్యనగరంలో ఓట్ల కొరత
ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపని నగర ఓటర్లు
పడుతున్న ఓట్లలో చాలా వరకు పేదలు, మధ్యతరగతి ప్రజలే అధికం
గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో 45.27 శాతానికి మించిన...
యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్సు టెర్మినల్
150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపోల నిర్మాణం
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా...
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి షురూ
విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
పునరుద్ధ్దరణలో ఇంజనీర్ల కృషి శ్లాఘనీయం
మూడు నెలల్లో ఐదు యూనిట్ల ద్వారా ఉత్పత్తి
నాలుగో యూనిట్ మినహా, మిగతా యూనిట్లు అందుబాటులోకి తెస్తాం
పూజలు నిర్వహించిన మంత్రి జగదీష్ రెడ్డి,...
బిసి కార్పొరేషన్ల పాలకమండళ్ల ప్రకటన
అమరావతి: ఎపి ప్రభుత్వం 56 బిసి కార్పొరేషన్ల పాలకమండళ్లను ఆదివారం ప్రకటించింది. బిసి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పేర్లును తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బిసి కులాలకు గాను ప్రస్తుతం 56...
రానున్న రోజుల్లో చేపల ఎగుమతి
ఆధునాతన పద్ధతులలో చేపల పెంపకం, మార్కెటింగ్పై ఎంపిఇడిఎతో ఎంఒయూ
చేపల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తాం
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న...
‘జై సింగరేణి’ గీతాన్ని ఆలపించిన బాలు
గత 17 సంవత్సరాలుగా స్ఫూర్తి నింపుతున్న ‘జై సింగరేణి గీతం’
సింగరేణి రింగ్ టోన్ గా కూడా కొనసాగుతున్న ఈ గీతం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పి. బాలసుబ్రహ్మాణ్యం మరణం...
జలమండలి అభివృద్ధి పనులపై కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: నగర ప్రజలకు మంచినీరు సరఫరా మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర మున్సిపల్,పట్టణాభివృద్ది శాఖమంత్రి కె.తారకరామారావు జలమండలి అధికారులకు సూచించారు. శనివారం ప్రగతి భవన్లో జలమండలి కార్యక్రమాలు, పలు అభివృద్ది పనులపై మేయర్...
సింగరేణిలో ఒక్కరు కూడా కరోనాకు బలికాకూడదు
ప్రతి ఏరియాలో రోజుకి 200 టెస్టులు, ఖర్చుకి వెనుకాడకుండా మందుల సరఫరా
పాజిటివ్ కేసులకు క్వారంటైన్ కిట్ల అందజేత, అత్యవసర సేవలకు కార్పోరేట్ ఆస్పత్రులతో ఒప్పందం
కరోనా నివారణపై డైరెక్టర్లు, జిఎంలతో నిర్వహించిన వీడియో...
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
తక్కువగా పరీక్షలు, పరీక్ష ఫలితాల్లో జాప్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ప్రధాన కారణాలు
ఈ లోపాలపై శనివారం ఉన్నత స్థాయి సమావేశాల్లో సమీక్ష
న్యూఢిల్లీ: కరోనా...
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: ఎమ్మెల్యే గాదరి
మన తెలంగాణ/మోత్కూరు: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ప్రతి ఒక్కరు గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్కుమార్ అన్నారు. మోత్కూరు మండలం దాచారం గ్రామంలో సిడిపి నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన...
నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి
యువతకు విద్యార్హతలను బట్టి శిక్షణ ఇవ్వాలి
ప్రణాళికలను సిద్ధం చేయండి
అధికారులను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం...