Home Search
భార్య - search results
If you're not happy with the results, please do another search
ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్టు… కాపాడిన పోలీసులు
అమరావతి: భార్య వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రైల్వే పోలీసులు అతడిని రక్షించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే...
మాస్కు ధరించమన్నందుకు ఓ జంట హల్చల్
పోలీసులతో దురుసు ప్రవర్తన
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ జంట హల్ చల్ చేసింది. కరోనా నిబంధనలు పాటించకుండా కారులో షికారుకు వెళ్లిన ఆ జంటను పోలీసులు అడ్డుకున్నారు. మాస్క్ ఎందుకు ధరించలేదని...
పైసల కోసం కుమారుడినే అమ్మిన తండ్రి
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల కుమారుడిని అమ్మేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన సోదరిని అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 15న హైదర్ అనే...
నల్లగొండలో అర్ధరాత్రి దంపతుల హత్య
నేరుడుగొమ్మ: నల్లగొండ జిల్లా నేరుడుగొమ్మ మండలంలో బుంగతండాలో ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. బుల్లి, నేనావత్ అనే దంపతులు బుంగతండాలో నివసిస్తున్నారు. భార్యభర్తలు అరుబయట నిద్రించినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు వారిని హత్య...
రామరాజభూషణుడి వసుచరిత్ర
యావత్ మహీతలాన్ని పరిపాలించి, పేరు ప్రఖ్యాతులు గడించి, దేవేంద్రుడి నుండి వరంగా ఎన్నో గౌరవ చిహ్నాలను పొంది, మిలమిల మెరిసిపోతున్న విమానంలో ఎక్కి తిరుగుతూ వుండే, ఛేది దేశాధిపతైన వసువు అనే మహారాజు...
జీవన హక్కు
విశాఖపట్నం నగరంలో, ఆ పరిసర ప్రాంతంలో మూడు రోజుల క్రితం సంభవించిన రెండు బహుళ హత్యల ఘటనలు, అంతకు ముందు మదనపల్లిలో విద్యావంతులైన తలిదండ్రులే మూఢ విశ్వాసాల ప్రభావంతో తమ ఇద్దరు ఆడ...
నన్ను చంపాలని నిర్ణయం తీసుకున్నారా?: రోహిత్ శర్మ
ఢిల్లీ: ఇప్పటి వరకు అత్యధికంగా ఐదు సార్లు ఐపిఎల్ టైటిల్స్ను ముంబయి ఇండియన్స్కు రోహిత్ శర్మ అందించాడు. ఇన్ని ట్రోఫీలు గెలవడానికి జట్టు సమిష్టి కృషి అని పొగిడారు. ఈ సీజన్ ఐపిఎల్...
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ ఇకలేరు
హైదరాబాద్: తెలంగాణకు చెందిన మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (67) కరోనాతో కన్నుమూశారు. మూడు రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్టు...
బంగారం కొన్నారు..బండారం బయటపడింది
ఇఎస్ఐ శ్కాంలో కొత్తకోణం
దర్యాప్తు వేగవంతం చేసిన ఇడి
మనతెలంగాణ/హైదరాబాద్: ఇఎస్ఐ శ్కాంలో నిందితులు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఇడి విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో విచారణ వేగవంతం...
ఎపిలో ఘోరం: ఒకే ఇంట్లో ఆరుగురి దారుణ హత్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో గురువారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ఏకంగా ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. అప్పల రాజు అనే వ్యక్తి పథకం ప్రకారం బత్తిన బొమ్మిడి...
ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియల కోసం లండన్ చేరుకున్న ప్రిన్స్ హ్యారీ
లండన్: తన తాతగారు, ఎడింబరో డ్యూక్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు సస్సెక్స్ డ్యూక్ ప్రిన్స్ హ్యారీ ఆదివారం క్యాలిఫోర్నియా నుంచి లండన్ చేరుకున్నారు. బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో లాస్ ఏంజెలెస్ నుంచి...
గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్..
విజయవాడ: బెజవాడలో జరిగిన గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య సూర్యరత్న ప్రభను హోంగార్డ్ వినోద్ ఉద్దేశ్యపూర్వకంగానే తపాకీతో కాల్చి హత్య చేసినట్లు భవానిపురం పోలీసులు ప్రాథమిక విచారణలో...
హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
లులూ సంస్థల ఛైర్మన్కు తప్పిన ముప్పు
కొచ్చి : ప్రముఖ ప్రవాస వ్యాపారవేత్త ఎంఎ యూసుఫ్ అలీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు కేరళలో పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్లో అలీ దంపతులు మరో నలుగురు ఉన్నారు....
ఐడిఎ బొల్లారంలో దారుణం
బొల్లారం: సంగారెడ్డి జిల్లాలోని ఐడిఏ బొల్లారంలో దారుణం చోటుచేసుకుంది. నర్సింహా అనే వ్యక్తి కట్టుకున్న భార్యను, అత్తను దారుణంగా హత్యచేశాడు. మృతులను భార్య స్వరూప, అత్త ఎల్లమ్మగా గుర్తించారు. భార్యపై అనుమానంతోనే హత్య...
కుటుంబ కలహాలతో తండ్రి ఉన్మాదం
పిల్లలకు పురుగుల మందు తాగించి తాను తాగిన తండ్రి, చిన్నారి మృతి
సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన మంగలి శివకుమార్ తన భార్య లలిత, ఇద్దరు కూతుర్లు శ్రీ...
అమెరికా… రక్తపు మడుగులో భారత దంపతులు…
న్యూయార్క్: భారత్ చెందిన ఐటి ఉద్యోగి, అతడి భార్య రక్తపు మడుగులో కనిపించిన సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది. ఉత్తర అర్లింగ్టన్ లోని బాల్కనీలో నాల్గేళ్ల పాప ఏడుస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం....
మావోయిస్టుల నుంచి రాకేశ్వర్కు విముక్తి
గురువారం సా.5గం.కు టెర్రం అడవుల్లో వందలాది మంది పల్లెప్రజల సమక్షంలో వదిలిపెట్టిన మావోయిస్టులు
మధ్యవర్తులతో పాటు బసగూడ పోలీస్స్టేషన్కు చేరుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రాకేశ్ భార్య మీనూ, కుటుంబసభ్యులు
మన తెలంగాణ/హైదరాబాద్:...
అంబానీ బ్రదర్స్కు రూ.25 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ : గత 2000 సంవత్సరం నాటి రిలయ న్స్ ఇండస్ట్రీస్ కేసులో టేకోవర్ నిబంధనలను పాటించనందుకు గాను ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, ఇతరులపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ రూ.25 కోట్ల...
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
కుంటాల : జీవితంపై విరక్తి చెంది ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని మెదన్పూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుంటాల ఎస్సై సంగమోల్ల శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం......
ఐదు రాష్ట్రాల్లో భారీ పోలింగ్
ఓటెత్తారు.. అయిదు రాష్ట్రాల్లో భారీ పోలింగ్
అన్ని చోట్లా 70 శాతానికి పైగానే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
అసోంలో అత్యధికంగా 82 శాతానికి పైగా పోలింగ్
నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ ప్రక్రియ, బెంగాల్లో మూడు...