Home Search
భార్య - search results
If you're not happy with the results, please do another search
ప్రేమ పేరుతో పెళ్లి… అల్లుడిని చంపిన మామ
హైదరాబాద్: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని వేధించడంతో అల్లుడిని మామ హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ఫలక్...
జోరుగా.. హుషారుగా
జోరుగా..హుషారుగా టీమిండియా క్రికెటర్లు
సౌతాంప్టన్: సుదీర్ఘమైన సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న భారత క్రికెటర్లు ప్రస్తుతం కఠినమైన క్వారంటైన్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే కఠిన క్వారంటైన్లోనూ భారత ఆటగాళ్లు హుషారుగా కనిపిస్తున్నారు....
మహానదిలో దూకి దంపతుల ఆత్మహత్య
భువనేశ్వర్: దంపతులు మహానదిలో దూకిన సంఘటన ఒడిశాలోని కటక్ ప్రాంతం జోబ్రా తీరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దంపతులు మధ్య గొడవ జరగడంతో భార్య తొలుత మహానదిలో దూకింది. వెంటనే...
రోడ్డు ప్రమాదంలో కుటుంబం సజీవదహనం…
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని మళవళ్లిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనున్న రాయిని కారు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో...
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
కీసర పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం
మన తెలంగాణ/కీసర: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో చోటు...
తండ్రిని చంపి… కొడుకు పరార్..
వర్ని: నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ కుమారుడు తండ్రిని కర్రతో కొట్టి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన జిల్లాలోని వర్ని మండలంలోని శ్యామ్ లాల్ తాండాలో చోటుచేసుకుంది. ఇంట్లో...
భూపాలపల్లిలో దారుణం..
కొర్లకుంట: భూపాలపల్లి ముహాముత్తారం మండలం కొర్లకుంటలో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్తను దారుణంగా నరకి హత్య చేసింది. మృతుడిని ఇనుముల కిష్టయ్య(40)గా గుర్తించారు. మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను...
మాజీ సిఎస్ ఎస్ వి ప్రసాద్ సతీమణి కన్నుమూత
హైదరాబాద్: ఉమ్మడి ఎపి మాజీ సిఎస్ ఎస్ వి ప్రసాద్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. కరోనా వైరస్ తో పోరాడి ప్రసాద్ మృతి చెంది 24 గంటలు గడవక ముందే ఆయన...
మాజీ సిఎస్ ఎస్వి ప్రసాద్ మృతి
మాజీ సిఎస్ ఎస్వి ప్రసాద్ మృతి
సుప్రీం సిజె, ఉపరాష్ట్రపతి, సిఎంలు కెసిఆర్, జగన్ల సంతాపం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా బారిన పడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
ఆస్పత్రిలో చేరిన స్పీకర్ తమ్మినేని సీతారాం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్వీకర్ తమ్మినేని సీతారాం మరోసారి దవాఖానలో చేరారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తమ్మినేని జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేర్పించారు. ప్రస్తుతం తమ్మినేని...
ఉమ్మడి ఎపి మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. ఎస్ వి ప్రసాద్ కుటుంబానికి కరోనా వైరస్ సోకడంతో తన భార్యతో కలిసి యశోదా ఆస్పత్రిలో...
ఎసిబి వలలో జిహెచ్ఎంసి డిఇ, ఫీల్డ్ అసిస్టెంట్..
ఎసిబి వలలో జిహెచ్ఎంసి డిఇ, ఫీల్డ్ అసిస్టెంట్
రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డ వైనం
నిందితులకు 14 రోజుల రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కాప్రా జిహెచ్ఎంసి డిఇ మహాలక్ష్మీ, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్...
ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని వ్యక్తి సూసైడ్
హైదరాబాద్: మద్యం కోసం గొడవపడి ఓ భర్త ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మలక్ పేట పరిధిలోని అక్బర్ బాగ్ లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అక్బర్ బాగ్...
ప్రాణం మీదకు తెచ్చిన ఉరి నాటకం…
రంగారెడ్డి: మద్యం మత్తులో సరదాగా చేసిన పని ఒకరి ప్రాణాలమీదకు తెచ్చుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అప్పారెడ్డిగూడలో ఆదివారం చోటుుచేసుకుంది. పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి రప్పించాలని ఓ వ్యక్తి...
రహస్యంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ మూడో పెళ్లి
లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా శనివారం మూడో పెళ్లి చేసుకున్నారు. వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్లో ప్రియురాలు కారీ సైమండ్స్ను పెళ్లి చేసుకున్నారని బ్రిటన్ పత్రికలు ది సన్, మెయిల్...
పట్టపగలు నడి రోడ్డుపై వైద్య దంపతులపై కాల్పులు…
జైపూర్: పట్టపగలు నడిరోడ్డుపై వైద్యుడి, అతడి భార్యను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లాలో జరిగింది. ఘటనా స్థలంలోనే దంపతులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
పచ్చని కాపురంలో కిలాడీ చిచ్చు…. అరెస్ట్
హైదరాబాద్: పెళ్లైన వ్యక్తిని ప్రేమించడమేకాకుండా దంపతుల మధ్య చిచ్చు పెట్టి విడదీయాలని కుట్ర పన్నిన కేసులో ఓ యువతిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ప్రాంతం బండ్లగూడలో...
కరోనాకు తల్లిదండ్రులు బలి… అనాథలుగా పిల్లలు
పెద్దపల్లి: కరోనా కాటుకు తల్లిదండ్రులు బలికావడంతో పిల్లలు అనాథలుగా మారిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో జరిగింది. ముత్తారం మండలం అడవి శ్రీరామ్ పూర్ గ్రామంలో మల్లేష్(36), సృజన(34) అనే...
తనకు దక్కాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని…. అంతమొందించాడు….
హైదరాబాద్: తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మరో వ్యక్తి చేసుకున్నాడని అతడిని చంపేసిన సంఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు....
జమున హ్యాచరీస్లో సర్వేకు లైన్ క్లియర్
మనతెలంగాణ/హైదరాబాద్: జమున హాచరీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. మాసాయిపేట భూముల సర్వేకు నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున గురువారం హైకోర్టును ఆశ్రయించింది....