Home Search
భారత క్రికెటర్లు - search results
If you're not happy with the results, please do another search
రోల్మోడల్స్ కనిపించడం లేదు
గౌతం గంభీర్
న్యూఢిల్లీ: ప్రస్తుత టీమిండియాలో రోల్మోడల్స్ ఎవరూ లేరని భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో టీమిండియా మాజీ ఆటగాడు...
ధోనీకి చోటు కష్టమే
సునీల్ గవాస్కర్
ముంబై: ప్రస్తుత పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి టీమిండియాలో చోటు సంపాదిస్తాడని తాను భావించడ లేదని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో దోనీ...
‘ధోనీ కెరీర్ ముగిసినట్టే’
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్ ఇప్పటికే ముగిసి పోయిందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక్కడ ఓ స్పోర్ట్ స్టోర్ను ప్రారంభించిన...
అన్ని టోర్నీలు రద్దు.. క్రికెటర్ల కాలాక్షేపం..
ముంబై: కరోనా నేపథ్యంలో ఐపిఎల్తో సహా పలు క్రికెట్ టోర్నీలు రద్దు కావడంతో టీమిండియా స్టార్ క్రికెటర్లు కుటుంబ సభ్యులతో కలిసి సరదగా గడుపుతున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్ మధ్యలోనే ఆగిపోవడం, ఐపిఎల్ వాయిదా...
ధోనికి సంకటం!
ముంబై: ఐపిఎల్లో రాణించి తిరిగి టీమిండియాలో చోటు సంపాదించాలనుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లిందనే చెప్పాలి. ఈ ఏడాది జరిగే ఐపిఎల్లో రాణించడం...
ఐపిఎల్పై తొలగని అనిశ్చితి
నిరాశలో అభిమానులు
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ కోసం ఎంతో అతృతతో ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం కాసుల క్రికెట్ ఐపిఎల్పై కూడా...
ఐపిఎల్ కష్టమేనా?
ఎటు తేల్చుకోని ఫ్రాంచైజీలు, రద్దు చేయడమే మంచిదన్న అభిప్రాయం
ముంబై: కరోనా వైరస్ వల్ల ఇప్పటికే వాయిదా పడిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 సీజన్ జరుగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ...
ఆస్ట్రేలియా, కివీస్ వన్డే సిరీస్ రద్దు
సిడ్నీ: కరోనా భయంతో మరో అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ అర్ధాంతరంగా రద్దయ్యింది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ మధ్యలోనే రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్...
తొలి వన్డే వర్షార్పణం
ధర్మశాల: భారత్దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మొదటి వన్డే వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో స్టేడియం మొత్తం చిత్తడిగా...
సఫారీతో సిరీస్ టీమిండియాకు పరీక్షే!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన టీమిండియాకు సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సమరం సవాలుగా మారింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును...
కంటతడిపెట్టిన షెఫాలీ
మెల్బోర్న్: లీగ్ దశలో అప్రతిహత విజయాలతో ప్రత్యర్థులను గడగడలాడించిన హర్మన్ సేన ఫైనల్లో మాత్రం తేలిపోయింది. లీగ్ దశలో ప్రతిమ్యాచ్లోను ఆల్రౌండ్ ప్రతిభతో రాణించిన టీమిండియా ఫైనల్లో మాత్రం అన్ని రంగాల్లోను అట్టర్...
చరిత్రకు అడుగు దూరంలో..
సమరోత్సాహంతో భారత్, మరో ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, నేడు మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ సమరం
మెల్బోర్న్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ తుది...
యధావిధిగానే ఐపిఎల్
సౌరవ్ గంగూలీ
ముంబై: కరోనా వ్యాధి భయం ఉన్నా ఈ ఏడాది భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొనసాగుతుందని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా వ్యాధి...
రిజర్వ్ డే లేక పోవడంపై విమర్శలు
సిడ్నీ: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లో రిజర్వ్డే లేక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరిగిన టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ సమరం వర్షం వల్ల ఒక్క బంతి కూడా...
ఫేవరెట్గా ఆస్ట్రేలియా
భారీ ఆశలతో భారత్, నేడు టి20 ప్రపంచకప్ తొలి పోరు
సిడ్నీ: డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే మహిళల ఏడో ట్వంటీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్కు భారత్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా...
కనువిందు చేయనున్న మహిళల క్రికెట్ సంబురం
సిడ్నీ: మరో క్రికెట్ పండగకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి మహిళా క్రికెటర్లు తమ అద్భుత ఆటతో అభిమానులను కనువిందు చేయనున్నారు. ఆస్ట్రేలియా వేదికగా ఏడో ట్వంటీ20 మహిళల ప్రపంచకప్కు శుక్రవారం తెరలేవనుంది....
మహిళల టి-20 ప్రపంచకప్కు సర్వం సిద్ధం
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్కు సర్వం సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్లో మొత్తం పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఫేవరెట్గా...
బంగ్లాదేశ్ కుర్రాళ్ల ‘అతి’!
వాళ్ల సంబరాలు శ్రుతి మించాయి: ప్రియమ్ గార్గ్ n క్షమాపణలు చెప్పిన బంగ్లాదేశ్ సారథి
పోచెమ్స్ట్రూమ్: వివాదాస్పద సంబరాలతో విమర్శలపాలయిన బంగ్లాదేశ్ సీనియర్ జట్టు బాటలోనే ఆ దేశ యువ క్రికెట్ జట్టు కూడా...
జైత్రయాత్రకు శ్రీకారం
కొత్త ఏడాదిలో టీమిండియా జోరు
క్రీడా విభాగం: కిందటి ఏడాది వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా ఈసారి కూడా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. 2020లో ఆడిన రెండు సిరీస్లలో కూడా భారత జట్టు జయకేతనం...
టీమిండియా వీరాభిమాని బామ్మ కన్నుమూత
ముంబై: టీమిండియా క్రికెటర్లు బామ్మగా పిలుచుకునే అరుదైన క్రికెట్ ఫ్యాన్ చారులత మృతి చెందారు. కిందటి ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో ఈ బామ్మ టీమిండియా క్రికెటర్లను ప్రోత్సహించారు. ఓ మ్యాచ్...