Home Search
భారత క్రికెటర్లు - search results
If you're not happy with the results, please do another search
ఏడారి దేశంలో క్రికెట్ సందడి!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కరోనా వల్ల నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)...
విదేశాల్లో ఐపిఎల్ను నిర్వహిస్తాం: అనుమతి కోసం బిసిసిఐ లేఖ
ముంబై: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే...
సిరీస్ గెలిస్తే భారీ నజరానా: విండీస్ క్రికెట్ బోర్డు
అంటిగ్వా: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ను గెలిస్తే జట్టుకు భారీ నజరానా అందిస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన వెస్టిండీస్ సిరీస్లో 10 ఆధిక్యంలో నిలిచిన విషయం...
ఘనంగా ధోనీ @39 జన్మదిన వేడుకలు…
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మంగళవారం 39వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక జన్మదిన వేడుకలను అతని అభిమానులు, సహచరులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్కింగ్స్ సహచరులు అయి...
2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ వివాదం.. విచారణను ఆపేసిన లంక ప్రభుత్వం
కొలంబో: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్పై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జరుపుతున్న విచారణను శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాఫ్తు విభాగం మధ్యలోనే నిలిపి...
కోహ్లికి డివిలియర్స్ షాక్..
జోహెన్నస్బర్గ్: ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబి డివిలియర్స్లకు ప్రాణ స్నేహితులుగా పేరుంది. అయితే డివిలియర్స్ మాత్రం తన అప్తమిత్రుడు కోహ్లికి అనూహ్య షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా...
సమస్యలపై ప్రముఖులు స్పందించాలి: ఇర్ఫాన్ పఠాన్
ముంబై: సమాజాన్నీ పట్టి పీడిస్తున్న సమస్యలపై క్రీడా ప్రముఖులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వీటిపై క్రీడా ప్రముఖులు...
విచారణ జరిపించాలి
కొలంబో: భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని ఆ దేశ అప్పటి క్రీడా మంత్రి మహీంద నంద చేసిన ఆరోపణపై భారత ప్రభుత్వం విచారణ జరపాలని శ్రీలంక...
ఇప్పట్లో కోతలు లేనట్టే
బిసిసిఐ కోశాధికారి ధుమాల్
ముంబై: క్రికెటర్లకు ఇచ్చే వేతనాల్లో ఇప్పటికైతే ఎలాంటి కోతలు విధించడం లేదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. అయితే క్రికెటర్లు, బిసిసిఐ అధికారుల...
రవిశాస్త్రి @58
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి బుధవారం 58వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశ్రేణి ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగిన రవిశాస్త్రి ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్గా...
ఐపిఎల్ కోసం పావులు కదుపుతున్న బిసిసిఐ
ముంబై: కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) బీజీగా ఉంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి క్రికెట్ సిరీస్లు అక్కడే నిలిచి...
సాధనకు లైన్ క్లియర్
ప్రాక్టీస్ షురూ చేయనున్న క్రికెటర్లు!
ముంబై: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో చాలా కాలంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయాయి. కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో మార్చి 20 నుంచి దేశంలో...
మహిళల ఐపిఎల్ నిర్వహించాలి
న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపిఎల్ తరహాలో పూర్తి స్థాయి ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహించాలని భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సూచించింది. భారత మహిళా క్రికెట్ ప్రమాణాలు మరింత పెరగాలంటే ఇలాంటి టోర్నీ...
ఆస్ట్రేలియా సవాల్కు సిద్ధం
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు....
చాహల్కు గేల్ వార్నింగ్
బార్బడోస్: భారత స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు చాహల్ను తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే....
మానవత్వం చాటుకున్న గంభీర్
న్యూఢిల్లీ: కష్ట కాలంలో ఉండే వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే భారత మాజీ క్రికెటర్, లోక్సభ సభ్యుడు గౌతం గంభీర్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటాడు. తన ఇంటిలో పని మనిషిగా...
ఐపిఎల్ జరగకపోతే భారీ నష్టం ఖాయం!
ముంబై: కరోనా రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహించే అవకాశాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపిఎల్ జరగడం దాదాపు అసాధ్యంగా మారింది. కరోనా...
కాలం మారిపోయింది..
ముంబయి: కాలం ఎంతో మారిపోయిందని, దీన్ని చూస్తుంటే అప్పటి కాలానికి మారిపోవాలనిపిస్తోందని భారత క్రికెటర్ కృనాల్ పాండ్య పేర్కొన్నాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తుండడంతో కృనాల్తో సహా చాలా మంది...
గృహ హింసను రూపుమాపుదాం
ముంబై: కరోనా నేపథ్యంలో భారత్లో లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. గతంతో పోల్చితే లాక్డౌన్ సమయంలో గృహ హింస కేసులు...
ఐపిఎల్ ఇప్పట్లో సాధ్యం కాదు
భారత క్రికెట్ బోర్డు
ముంబై: కరోనా తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 నిర్వహణ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మరోసారి...