Home Search
ముంబై - search results
If you're not happy with the results, please do another search
క్రికెట్కు ఓజా వీడ్కోలు
ముంబై: భారత వెటరన్ స్పిన్నర్, తెలుగుతేజం ప్రజ్ఞాన్ ఓజా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. కొన్నేళ్లుగా టీమిండియా టెస్టు జట్టులో చోటు సంపాదించడంలో విఫలమవుతున్న 33 ఏళ్ల స్టార్ బౌలర్ అన్ని ఫార్మాట్ల...
సింధుకు మరో అరుదైన గౌరవం
ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధు మరో ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ స్పోర్ట్ ఛానల్ ఈఎస్పిఎన్ ఈ ఏటి మేటి క్రీడాకారిణిగా సింధు నిలిచింది. సింధు ఈఎస్పిఎన్ అత్యుత్తమ...
అవమానపరిచే అట్టహాసం!
ఒకరి పెళ్లి మరొకరి చావుకి వచ్చిందన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆయన అడుగు పెట్టే ప్రాంతాల్లోని పేద సాదల, మురికి వాడల నివాసుల కొంపలు కూల్చుతున్నది. ముఖ్యంగా అహ్మదాబాద్...
నటుడు తపస్పాల్ మృతికి కేంద్రమే కారణం: మమతా బెనర్జీ
కోల్కతా: సినీనటుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు తపస్పాల్ మృతికి కేంద్ర సంస్థల ఒత్తిడి, కక్షసాధింపు రాజకీయాలే కారణమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తపస్ పాల్ భౌతిక కాయాన్ని ప్రజలు నివాళి అర్పించడానికి...
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..
ముంబై: ఐదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరపడమే కాక, హత్య చేయడం క్రూరాతిక్రూరమైన నేరంగా తీర్పు చెబుతూ మహారాష్ట్ర పర్బానీ జిల్లా కోర్టు దోషికి మరణశిక్ష విధించింది. జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ...
లష్కరే కాషాయ కంకణం
26/11 ముంబై దాడులలో సరికొత్త కోణం
హిందూ టెర్రర్గా మలిచేందుకు పాక్ కుట్ర
కసబ్ను సమీర్ చౌదరిగా చూపాలని యత్నం
పట్టుబడ్డ ఉగ్రవాదితో కథ అడ్డం తిరిగింది
మాజీ కమిషనర్ జ్ఞాపకాల సంచలనం...
ప్రముఖ బెంగాలీ నటుడు ‘తపస్ పాల్’ కన్నుమూత
కోల్ కత్తా: బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి తపస్ పాల్(61) మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గుండెపోటుతో కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తన కూతురిని...
ఐపిఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది
ముంబయి: 2020 ఐపిఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఐపిఎల్ నిర్వాహకులు ఆదివారం అధికారిక వెబ్సైట్లో వెల్లడించారు. గతేడాది ఫైనల్లో తలపడిన ముంబై ఇండియన్స్,...
మార్చి 29 నుంచి ఐపిఎల్
ముంబై: ఐపిఎల్ 13వ సీజన్కు మార్చి 29న తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ రప్ చెన్నై సూపర్ కింగ్స్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్తో ఐపిల్ కొత్త సీజన్ ప్రారంభమవుతోంది....
ఆర్థిక ఫెడరలిజం
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఏకైక మార్గం
రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి
కేంద్రం వినూత్న నిర్ణయాలు తీసుకోవాలి
భారీ ప్రాజెక్టుల ఆలోచన చేయాలి
మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ
మౌలిక వసతుల...
విజయవాడలో భారీగా బంగారం పట్టివేత…
అమరావతి: విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి కార్గో కొరియన్ ద్వారా గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 20కేజీల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిఎస్టి, ఇతర పన్నులు...
గ్యాస్ ధరల మంటలు
వంటగ్యాస్ ధర ఒకేసారి రూ. 144.5 పెంపు
అదే సమయంలో రూ. 153.86
నుంచి రూ.291.48కి పెరిగిన
సబ్సిడీ n సబ్సిడీ లేని సిలిండర్
ధర భారీగా పెరుగుదల
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున...
నీట్ నకిలీ అభ్యర్థుల గుట్టు విప్పండి…
చెన్నై: తమిళనాడులో గత ఏడాది నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షలో అసలు అభ్యర్థులకు బదులుగా పరీక్ష రాసిన ఇద్దరు మహిళలతో సహా 10 మంది నకిలీ అభ్యర్థుల ఫోటోలను...
నూతన ప్లాన్ను లాంచ్ చేసిన వొడాఫోన్
ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ రూ.499 నూతన ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజుకు 1.5 జిబి డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉన్నాయి....
‘కాలం’ మారుతోంది!
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సీజన్లు ఆలస్యం
రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం, ఏప్రిల్, మేలో యూవీ సూచీ ‘12’ పాయింట్లు చేరుకునే ప్రమాదం, తగ్గిన ఓజోన్ పొర మందం, నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్న...
వడ్డీ రేట్లలో మార్పులేదు
రెపో రేటు 5.15% కొనసాగింపు, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
2020-21లో జిడిపి 6%గా అంచనా, ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి
ముంబై: ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...
షీనా హత్య కేసు.. పీటర్ ముఖర్జీకి బెయిల్
ముంబై : షీనా బోరా హత్య కేసులో అరెస్టు అయిన మీడియా మాజీ దిగ్గజం పీటర్ ముఖర్జీకి బెయిల్ దక్కింది. కేసు పూర్వాపరాల పరిశీలన తరువాత గురువారం బొంబాయి హైకోర్టు ఆయనకు షరతులతో...
దిగొస్తున్న పసిడి ధర
ముంబై: బంగారం ధరలు దిగువకు చేరుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్లో పసిడి ధర...
హార్స్ రేసింగ్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు
హైదరాబాద్: హార్స్ రేసింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్, కామాటిపుర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.81,000, టివి, సెట్టాప్ బాక్స్, 20మొబైల్ ఫోన్లు,...
వినియోగదారులు ఇవి తెలుసుకోవాలి!
ముంబై: దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రకటనలు చేశారు. టేబుల్వేర్, కిచెన్వేర్ నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుట్వేర్, ఫర్నిచర్, స్టేషనరీ, బొమ్మలు వంటి...