Home Search
ఇంటర్నెట్ - search results
If you're not happy with the results, please do another search
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు నాబార్డ్ ముందుకు రావాలి: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు నాబార్డుకు ఉన్న అవకాశాలను మంత్రి కెటిఆర్ వివరించారు. నాబార్డ్ సిజిఎంవైకె రావుతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సంరద్భంగా కెటిఆర్ మీడియాతో...
చైనా యాప్స్పై సంధించిన బాణం
జూన్ 29, రాత్రి 9 గంటలకు భారతదేశంలో చైనా యాప్స్ పై చర్చలు మొదలయ్యాయి. భారత ఐటి మంత్రిత్వ శాఖ 59 యాప్స్ను నిషేధించింది. ఈ యాప్స్ను నిషేధించడానికి కారణం ఇవి భారత...
టి-ఫైబర్ గ్రిడ్తో డిజిటల్ విప్లవం
త్వరలో రైతు వేదికలను టి.ఫైబర్తో అనుసంధానం
ప్రస్తుత ఐటి నెట్వర్క్, స్టేట్ డేటా సెంటర్ను కూడా టి..ఫైబర్ కిందకు తీసుకురావాలని ఆదేశం
దీని ద్వారా పౌర సేవల్లోనూ గణనీయమైన మార్పులు
సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని...
ఐటిలో తెలంగాణ మేటి
ఆరేళ్ళలో అద్భుత ప్రగతి
పారిశ్రామిక, ఆర్ధిక వృద్ధి రంగాల్లో దేశానికే దిక్సూచి
పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంస్కరణలతో దూసుకుపోతున్న మన తెలంగాణ
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) లో తెలంగాణ దూసుకుపోతున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం...
సరికొత్త తరగతి గదులు!
చదువులలో నూతన గాలులు
ఇక ముందు తరగతిలో కిక్కిరిసిన విద్యార్థులు ఉండరు. తరగతిలో విద్యార్థుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. పాఠ్యాంశాలు రెట్టింపవుతాయి. విద్యార్థులు ఇంటర్నెట్ పై గడిపే సమయం మూడింతలు పెరుగుతుంది. ఇది...
ఫేస్బుక్ మరో భారీ డీల్
జిఫీని సొంతం చేసుకొంటున్న సోషల్ మీడియా దిగ్గజం
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లో వాటా దక్కించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గ్జం ఫేస్బుక్ మరో ప్రముఖ వెబ్సైట్ను...
ఏడాదికి 15 రోజులు ఇంటినుంచే పని
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ ఆమలు
ముసాయిదాలో ప్రతిపాదించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇకపై ప్రభుత్వ అధికారులు ఏడాదికి 15 రోజులు ఇంటినుంచి పని చేసేలా సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డిఓపిటి) ముసాయిదాను సిద్ధం చేసినట్లు...
ఎలాన్ మస్క్ కొడుకు పేరులా ఉండాలి
ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్పై ట్విట్టర్లో ఎస్బిఐ సూచన
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ కుమారుడి పేరు వైరల్గా మారింది. కారణం మస్క్ తన కొడుకు పేరును విభిన్నంగా X AE A-12 పెట్టడమే....
హిజ్బుల్కు చావుదెబ్బ
టాప్ కమాండర్ నైకూ హతం
ఉగ్రవాదంపై పోరులో సైన్యం భారీ విజయం
ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉగ్రవాదం వైపు...
కశ్మీర్ లోయలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
శ్రీనగర్: ఉగ్రవాదంపై పోరులో మన భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని...
ఈ సంక్షోభాన్ని సానుకూలంగా మలుచుకుందాం
ఐటి అనుబంధ సంస్థలపై మార్గదర్శనం జరగాలి
పారిశ్రామికవేత్తలు, మేధావులతో జాతీయస్థాయిలో వ్యూహ బృందాలను ఏర్పాటు చేయండి
తెలంగాణకు రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు కేటాయించండి
వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్కు పలు విలువైన సూచనలు చేసిన...
క్రరోనాపై ఇది జనతాపోరు
మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
ప్రపంచానికి భారత్ ఆదర్శం
మన ఘన విజ్ఞానానికి ప్రచారం
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ...
జమ్మూకశ్మీర్ లో 4జీ సేవలపై సమాధానం ఇవ్వాలి: సుప్రీం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో 4జీ ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించాలని వేసిన పిటిషన్ పై గురువారం సుప్రీం కోర్టులో విచరాణ జరింగింది. 4జీ ఇంటర్నెట్ లేకపోవడంతో పలు సేవలు అందట్లేదని పిటిషనర్ తరుఫున న్యాయవాది...
బి.టెక్ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
మూడు నెలల పాటు ఉచితం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కొయెంప్ట్ ఎడు టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆన్లైన్ పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చింది....
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
నారాయణపేట జిల్లాలో డిజిటల్ యాత్ర
హైదరాబాద్ : నారాయణపేట జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన డిజిథాన్, డిజిటల్ యాత్ర విజయవంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రత్యక్ష పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సహకారంతో రెండు రోజులపాటు విద్యార్థులకు శిక్షణ...
గూగులమ్మలు టెక్నాలెడ్జిలోనూ తీసుపోరు
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
దేవుడు వరమిస్తాడని ఎవరైనా అంటే అదొక నమ్మకం. ఏదైనా వెతికి కావాల్సిందల్లా పొందాలనుకోవడం ఒక ప్రయత్నం. ఆ నమ్మకంలో దేవుడుంటాడో లేదో కానీ ఈ ప్రయత్నంలో టెక్నాలజీనే దేవుడు....
సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు ఇద్దరు సిఐలకు ఆహ్వానం
హైదరాబాద్ : పిల్లలు, మహిళలపై సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు సునీత, విశ్వేశ్వర్లకు ఆహ్వానం అందింది. బాలలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికి యునిసెఫ్...
వినియోగదారులకు స్విగ్గీ హెచ్చరిక
హైదరాబాద్ : సురక్షిత ఇంటర్నెట్ డే, 2020 సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన వినియోగదారులకు కస్టమర్ కేర్ స్కాంలపై హెచ్చరికలు జారీ చేసింది. స్విగ్గీ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా...
టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు
నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన
త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం
హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...