Saturday, May 18, 2024
Home Search

కోవిడ్-19 కేసులు - search results

If you're not happy with the results, please do another search
Medical Shops close at 7pm

రాత్రి 7 గంటలకు మెడికల్ షాపులు బంద్

  మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో రాత్రి ఏడు గంటల వరకే మందుల దుకాణాలు తెరవాలని హైదరాబాద్ పశ్చిమ మండల ఔషధ దుకాణాల అసోసియేషన్ నిర్ణయించింది. హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నందున అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం...
International flights canceled till july 25

అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు…

  హైదరాబాద్ : కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తాజాగా రైల్వే బోర్డ్ రెగ్యులర్ రైళ్ల రాకపోకలను ఆగస్ట్ 12 వరకు రద్దు చేసిన విషయం...
57982 Covid 19 cases and 941 deaths reported in India

24 గంటల్లో 15,968 మందికి సోకిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 465 మరణాలు, అత్యధికంగా 15,968 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
Prime Minister Lee recommendation for repeal of Government

సింగపూర్ ప్రభుత్వం రద్దుకు ప్రధాని లీ సిఫార్సు

  సింగపూర్ : కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఐదేళ్ల పాటు కొత్త ప్రభుత్వం కొలువుతీరేందుకు వీలుగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సింగపూర్ ప్రధాని లీ సీన్...

కాంగ్రెస్ నేత విహెచ్‌కు కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హెచ్ హనుమంతరావు కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం...
1 in every 4 corona deaths in the world is in India

ఒక్కరోజే 2003 కరోనా మరణాలు

  మహారాష్ట్రలో అత్యధికంగా 1409 మంది మృత్యువాత ఢిల్లీలో కొత్తగా మరో 437 మంది బలి తాజాగా 10,974 పాజిటివ్ కేసులు నమోదు దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు: 3,54,065 న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటిసారి అత్యధికంగా 2003 కరోనా...
978 new covid 19 cases reported in Telangana

ఎపి కరోనా హెల్త్ బులిటెన్ విడుదల

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,188 శాంపిళ్లను పరీక్షించగా 275 మందికి కొత్తగా కోవిడ్-19 సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో మరో ఇద్దరు...
India has reported 18177 new coronavirus cases

దేశంలో కొత్తగా 9,996 మందికి సోకిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,996 కొత్త కోవిడ్-19 కేసులు, 357 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
Tv5 crime reporter Manoj Died with corona in Hyderabad

కరోనాతో తెలుగు జర్నలిస్ట్ మృతి

హైదరాబాద్: తెంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయపెడుతోంది. ఆదివారం ఉదయం కరోనాతో ఓ తెలుగు జర్నలిస్ట్ మృతి చెందాడు. ప్రముఖ టి.వి ఛానల్ లో క్రైమ్ రిపోర్టర్ గా...
Corona Containment zones in GHMC Limits

కంటైన్మెంట్ జోన్లలో టెన్షన్

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేస్తుండటంతో కంటైన్‌మెంట్ ప్రాంతాలలో నివసించే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఏ రూపంలో మహమ్మారి సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే బయపడిపోతున్నారు. రెండురోజుల క్రితం...
Strict Lockdown in Utnoor Adilabad District

ఉట్నూరులో కఠినంగా లాక్‌డౌన్ అమలు

ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరులో కరోనా వైరస్ ప్రజలను భయపెడుతోంది. తాజాగా ఉట్నూరులో ఐదుగురికి కరోనా పాజిటిట్ వచ్చింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్నారు అధికారులు. వ్యాపార సంస్థలు, కూరగాయల దుకాణాలను...
13586 new covid 19 cases and 336 deaths in india

ఇండియా కరోనా మరణాలు @6,075

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,304 కొత్త కోవిడ్-19 కేసులు, 260 మరణాలు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
India has reported 18177 new coronavirus cases

కరోనా విజృంభణతో ఇండియా ఉక్కిరి బిక్కిరి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 6,535 కొత్త కోవిడ్-19 కేసులు, 146 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటివారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. జూన్ 3న పరిస్థితిని సమీక్షించి నివేధిక ఇవ్వాలని...
Covid-19

ఎపిలో మరో 48 మందికి కరోనా పాజిటివ్

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,628 శాంపిళ్లను పరీక్షించగా 48 మందికి కరోనా పాజిటివ్, ఒక మరణం నమోదయినట్టు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ...
Corona

24 గంటల్లో 3,970 మందికి సోకిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,970 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
Covid-19

ఎపిలో మరో 57 మందికి సోకిన కరోనా

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 102 మందికి కరోనా మహమ్మారి సోకినట్లు ఆంధ్రప్రదేశ్...

ఎపిలో కొత్తగా 33మందికి కరోనా పాజిటివ్

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 10,730 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 33 మందికి కోవిడ్-19 సోకినట్లు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ హెల్త...
6 BSF Jawans have tested COVID-19 positive

ఆరుగురు బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటీవ్..

  న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. భారత సైన్యంలోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో ఆరుగురు బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఇందులో...

ఖాకీలను వెంటాడుతున్న కరోనా

  ఆరుగురు సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి ఏకంగా మహారాష్ట్రలో 714 మందికి వైరస్ రాష్ట్రంలో పోలీసుల అప్రమత్తం మనతెలంగాణ/హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తూ దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు....

Latest News