Home Search
ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
మిషన్ భగీరథ నీళ్లు ప్రజలకు వరప్రదాయిని
మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదుల ఉపరితలం నుంచి సరఫరా చేసి అన్ని స్థాయిలలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి అందించే మిషన్ భగీరథ నీళ్ళు ప్రజలకు వరప్రదాయినిగా...
పర్యావరణం.. ప్రజారోగ్యం ఎక్కడ?
ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్లు 2020పై నిపుణుల పెదవి విరుపు
ఏటేటా పెరుగుతున్న వినియోగం.. విషపూరిత మరణాలు
పురుగు మందుల ధరల నియంత్రణ లేదు
ప్రచార ప్రకటనలు నిషేధించాలని సూచించినా పట్టని కేంద్రం
నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం శూన్యం
మన...
ఆసియాలోనే అతిపెద్ద లైఫ్సైన్సెస్ క్లస్టర్గా జీనోమ్ వ్యాలీ
విస్తరణకు 2.0 మాస్టర్ప్లాన్ రెడీ
పరిశ్రమను 50 నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి కృషి
ఈ దశాబ్దంలో 4లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 170 కోట్ల పెట్టుబడితో వస్తున్న సింజీన్ జాతీయ ఫార్మా...
ధూమపానాన్ని నిషేధించలేమా?
21వ శతాబ్దం చివరి నాటికి ఆరు కోట్ల ఇరవై లక్షల మంది ధూమపానం వల్ల ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరు...
చైనాకు సవాలైన కరోనా
ప్రపంచంపై పంజా విసిరిన కొత్త కరోనా వైరస్కు కోవిద్ 19 అని పేరు పెట్టారు. దాదాపు 60 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు, 1369 మంది మరణించారు. ఇప్పుడు కొత్త...
కరోనా వైరస్ కొత్త పేరు ‘కోవిడ్-19’
జెనీవా : ప్రాణాంతక కరోనా వైరస్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కోవిడ్ 19’ అనే కొత్త పేరును అధికారికంగా నిర్ణయించినట్టు ప్రకటించింది. సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ జెనీవాలోని పాత్రికేయులకు ఈ...
బనారస్ చీరలపై చైనా ‘కరోనా’ ఎఫెక్ట్
వారణాసి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బనారస్ చీరలకు కూడా కరోనా వైరస్ బెదద చుట్టుకుంది. వారణాసిలో తరాలుగా నేసే బనారస్ చీరలకు చైనా నుంచి పట్టు దారాన్ని దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ....
మంచి ఆహారమే కేన్సర్కి ఆన్సర్
కేన్సర్ అంటే అందరికీ భయమే. ఈ జబ్బు గురించి అనేక సందేహాలు, అపోహలు..కేన్సర్ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎలా వ్యాపిస్తుంది? దానివల్ల మనకు నష్టమేంటి? కేన్సర్ వస్తే చావు తప్పదా? కుటుంబంలో...
భారత్లో పదిమందిలో ఒకరికి కేన్సర్
డబ్లుహెచ్ఒ, ఐఎఆర్సి నివేదికలు వెల్లడి
ప్రతి పదిహేను మందిలో ఒకరు ఈ వ్యాధితో మృతి
2018 లో కొత్తగా 1.16 మిలియన్ కేన్సర్ కేసులు నమోదు
పురుషుల్లో కొత్తగా 5,70,000 కేన్సర్ కేసులు
మహిళల్లో కొత్తగా 5,87,000 కేన్సర్...
14,562 మందికి కరోనా
25 దేశాలకు వైరస్ వ్యాప్తి
ఢిల్లీకి 323మంది భారతీయులు
ఫిలిపీన్స్లో ఒకరి మృతి
ఇప్పటి వరకు 305 మరణాలు
బీజింగ్/వుహాన్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా బయట...
కరోనా ఎమర్జెన్సీ
అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్ఓ
213కు చేరిన మృతుల సంఖ్య
చైనా అత్యవసర చర్యలు
లోహియా ఆస్పత్రిలో అనుమానితులు
బ్రిటన్లో రెండు కరోనా కేసులు
బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...
దేశంలో తొలి కరోనా కేసు
చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు
ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన
న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
ఆ నలుగురికీ సోకలేదు
కరోనా అనుమానంతో పరీక్షించిన వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు : హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.శంకర్
హైదరాబాద్ : కరోనా వైరస్ రాష్ట్రంలో ఎవరికి సోకలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ...
‘వ్యాయా’మాయం
ప్రతి ఐదుగురిలో వ్యాయామం చేసేవారు ఒక్కరే
బాలుర కంటే బాలికల్లో శారీరక శ్రమ చాలా తక్కువ
డబ్లూహెచ్ఒ ఆధ్వర్యంలోని ది లాన్సెట్ సర్వే నివేదిక వెల్లడి
కౌమార దశలోని పిల్లలకు శారీరక శ్రమపై అవగాహన జరపాలని సూచన
మన...
పన్నులవాతే సంపద సృష్టా?
తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశం మొత్తం మీద సంపద సృష్టి చేయగలిగిన ఆర్ధిక బ్రహ్మగా, బ్రహ్మాండమైన నాయకుణ్ణి నేనేనంటూ చెప్పుకుంటున్న నాయకులు, వారికి వంతపాడే ఆర్ధిక మేధావులు, వారికి బాకాలూదే మీడియా సంస్థల...
జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్ను ప్రారంభించిన జీఈ ఏరోస్పేస్
జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్ను ప్రారంభించినట్లు జీఈ ఏరోస్పేస్ ఇటీవలే ప్రకటించింది. ఇది మునుపటి జీఈ ఫౌండేషన్ 100 సంవత్సరాల పైబడిన వారసత్వంపై రూపొందించిన కొత్త అధ్యాయాన్ని వేడుక చేసుకుంటోంది. జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్...
సంపన్నుల సంపద దేశాభివృద్ధికి దిక్సూచా?
ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సుమారు 3.75 ట్రిలియన్ డాలర్లతో గత ఏడాది 2023లో భారత్ ఆవిర్భవించింది. అంతేకాకుండా 7.2% జిడిపి వృద్ధి కనపడుతుంది అని జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆర్థిక...
‘బ్యాటరీ సబ్స్క్రిప్షన్ మోడల్’ ఎలక్ట్రిక్ 3-వీలర్ ను ప్రకటించిన పియాజియో ఇండియా
పూణే: పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (PVPL), పియాజియో గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ మరియు ప్రముఖ భారతీయ చిన్న వాణిజ్య వాహనాల తయారీ, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ (3EV) మార్గదర్శకులు, దాని Apé...
మోడీ గ్యారెంటీలకు గ్యారెంటీ ఉందా?-2
సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వం నుండి లబ్ధి పొంది తాము సంపాదించిన లాభాలను, సంపదను తిరిగి బ్యాంకులలో దాచుకుంటారనీ, ఆ సొమ్ము నుండి అవసరం ఉన్న సాధారణ ప్రజలకు రుణాలు అందిస్తారనీ ప్రజలంతా...