Home Search
ఫార్మా కంపెనీ - search results
If you're not happy with the results, please do another search
చైనాకు చెక్
ఎఫ్డిఐ నిబంధనలు కఠినతరం
భారత కంపెనీల్లో పొరుగు దేశాలు వాటాలు చేజిక్కించుకోకుండా కీలక నిర్ణయం
పెట్టుబడులకు ఇక ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతర దేశాలు భారత కంపెనీలో వాటాలు...
బయటకు రావొద్దు.. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: అవసరంలేకున్నా బయట తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు.గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయకుమార్తో కలిసి ఆయన...
రోజంతా హెచ్చుతగ్గుల్లో..
లాభాలతో మొదలు ఆఖరికి నష్టాల్తో ముగింపు...
సెన్సెక్స్ 810 పాయింట్లు పతనం
230 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
60 శాతం పెరిగిన యస్ బ్యాంక్ షేరు
ముంబై: బుల్స్కు ఇప్పట్లో ఉపశమనం సూచనలు కనిపించడం లేదు....
తెలంగాణ పారిశ్రామిక విధానాలు భేష్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావుతో ప్రముఖ ఫార్మా దిగ్గజం కంపెనీ సనోఫి అంతర్జాతీయ భాగస్వామ్యాల అధిపతి ఫ్యాబ్రిస్ జియోఫ్రాయ్ (Fabrice Geoffroy), అన్నపూర్ణ దాస్ ఇండియా, సౌత్ ఏషియా...
నష్టాలు ఆగడం లేదు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
స్టార్టప్లకు సలాం
కొత్త కంపెనీలకు విశేష ప్రోత్సాహం అందిస్తాం
వైద్యపరికరాల ఉత్పత్తిని గణనీయంగా పెంచదలిచాం
80% పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం
- బయోఆసియా ముగింపు సభలో కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ ః వైద్య పరికరాలు ఉత్పత్తి గణనీయంగా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
ఆసియాలోనే అతిపెద్ద లైఫ్సైన్సెస్ క్లస్టర్గా జీనోమ్ వ్యాలీ
విస్తరణకు 2.0 మాస్టర్ప్లాన్ రెడీ
పరిశ్రమను 50 నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి కృషి
ఈ దశాబ్దంలో 4లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 170 కోట్ల పెట్టుబడితో వస్తున్న సింజీన్ జాతీయ ఫార్మా...
బయోఆసియాతో మరిన్ని పెట్టుబడులు
హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి లైఫ్సైన్సెస్ కంపెనీలు
నేటి నుంచి మూడు రోజుల పాటు హెచ్ఐసిసిలో జరగనున్న బయోఆసియా సదస్సు ఇందుకు తోడ్పడుతుంది : మంత్రి కెటిఆర్
పాల్గొననున్న 37 దేశాలకు చెందిన 2వేల...
ఆర్థిక ఫెడరలిజం
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఏకైక మార్గం
రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి
కేంద్రం వినూత్న నిర్ణయాలు తీసుకోవాలి
భారీ ప్రాజెక్టుల ఆలోచన చేయాలి
మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ
మౌలిక వసతుల...
పోయిందంతా వచ్చేసింది..
సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం
271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు
రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది
2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్
న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...
విషవాయువు పీల్చి కార్మికుడు మృతి
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: రసాయానాలను ఓ డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి మార్చుతుండగా వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చి ఆస్వస్థతకు గురైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన...
కుప్పకూలాయ్
నిరాశపర్చిన బడ్జెట్
వెల్లువెత్తిన అమ్మకాలు
1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
నిఫ్టీ 300 పాయింట్లు పతనం
ఊతమిచ్చే ప్రకటనలు లేకపోవడమే కారణం: నిపుణులు
ముంబై: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020 మార్కెట్లకు రుచించలేదు. ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించిన శనివారం...
భవన నిర్మాణాలకు టిఎస్ బిపాస్
మరి 20 ఏళ్లు ఇదే వేగంతో హైదరాబాద్ అభివృద్ధి
రూపాయి లంచం లేకుండా సులభంగా అనుమతులు
దేశానికే ఆదర్శం కానున్న కొత్త విధానం త్వరలో...
130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో హైదరాబాద్
రాష్ట్రంలో...
టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ
హైదరాబాద్లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్పిచాయ్
బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్కార్, రాక్వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...
మల్లేపల్లి ఐటిఐలో 25న మినీ జాబ్ మేళా
హైదరాబాద్: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 25న మల్లేపల్లి బాలురు ఐటిఐ క్యాంపస్ సమీపంలోని ఉపాధి కార్యాలయం లో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి...
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింగ్ హైదరాబాద్
హైదరాబాద్ యువతే భారత్కు బలం
ఐదు దిగ్గజ కంపెనీల భాగ్యనగరం
హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ కు చేరుకున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పలువురు...
దావోస్లో కెటిఆర్
నేటి నుంచి 24 వరకు జరిగే 50వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్న మంత్రి
సదస్సును ప్రారంభించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
ప్రిన్స్ చార్లెస్, జర్మనీ చాన్స్లర్ ఎంజెలా...
దక్షిణాది కారిడార్ ఏర్పాటు చేయండి
పీయూష్ గోయల్కు కెటిఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్: నాలుగు దక్షిణాది రాష్ట్రాల మధ్య పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ...
ఏరోస్పేస్లో ఎదురులేని తెలంగాణ
ఐదేళ్ళలో రాష్ట్రానికి పెద్దఎత్తున వచ్చిన పెట్టుబడులు
ఏయిరోస్పేస్ రంగంలో మరిన్ని మౌలిక వసతులు
డ్రోన్ పాలసీ ఉన్న తొలి రాష్ట్రం తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దేశంలోని ప్రగతి శీల రాష్ట్రాల్లో ఒకటని రాష్ట్ర...