Monday, June 17, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search

కరోనాపై పోరాటానికి ముందుకు రండి

  ఐదు అంశాలతో సందేశాలు ఇవ్వాలని క్రీడాకారులకు ప్రధాని మోడీ పిలుపు న్యూఢిల్లీ: కరోనా మహమ్మరిని రూపుమాపేందుకు జరుగుతున్న పోరాటానికి క్రీడాకారులు మద్దతుగా నిలువాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. కరోనా రోజు...
Modi

గడువు తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేతపై సలహాలు ఇవ్వండి

  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ముగిసిన తర్వాత దశల వారీగా జనజీవనాన్ని పునరుద్ధరించడానికి తీసుకోవలసిన ఉమ్మడి చర్యలను సూచించవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. లాక్‌డౌన్‌ను...

విద్వేషాలకు ఇది వేళ కాదు

  దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని...
pregnant

8 నెలల గర్భిణి 200 కిలో మీటర్లు ప్రయాణించి….

photo courtesy by Social Media కాన్పూర్: ఎనిమిది నెలల గర్భిణీ నోయిడా నుంచి జలౌన్ కు 200 కిలో మీటర్లు  ప్రయాణించి తన స్వస్థలానికి చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు...

సంపాదకీయం: కరోనా – ఆర్థిక వ్యవస్థలు

 కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. ప్రపంచ జనాభాకు ఇది అనుక్షణ చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ...

గడప దాటొద్దు.. గండం తేవొద్దు

  ఎవరూ.. రోడ్డుపైకి.. రావొద్దు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ అర్ధరాత్రి నుంచే 3 వారాల పాటు దేశమంతా లాక్‌డౌన్ విధిస్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నా బయటకు వెళ్లే ఆలోచన మానుకోవాలి. జనతా కర్ఫూకి...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...

దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి

  కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...

రాష్ట్రంలో 13 కరోనా కేసులు

  ఇండోనేషియా బృందంలో ఏడుగురితో పాటు స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, 12 మందికి ఐసొలేషన్‌లో చికిత్స 40 బస్సులతో ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు కోఠి కమాండ్ సెంటర్...

దొందూ దొందే

  యెస్ బ్యాంకు దివాలాతో దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభ తీవ్రత మరింత నగ్నంగా, భయంకరంగా వెల్లడయింది. పలుకుబడి గల వ్యక్తులు, సంస్థలు బ్యాంకులను దోచుకోడం, భారీగా రుణాలు తీసుకొని ఎగవేయడం, ఆ భారం...

‘నరేగా’ దుస్థితి!

  కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
Modi

భారత్ మాతంటే వొళ్లుమంటా?

మన్మోహన్‌కు మోడీ చురకలు బిజెపిపిపి భేటీలో మంతనాలు ఎంపిలకు ప్రసంగ బుక్‌లెట్లు   న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర...
‘Unmarried women’ now in MPT Act

ఎవరైనా అద్దె తల్లి కావచ్చు

  సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్...

ఈశాన్య ఢిల్లీ హింస

  దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ...

బలపడిన బంధం

  మా భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా చరిత్రలో మిగిలిపోతుంది. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం ఖరారైంది. అపాచీ, ఎంహెచ్60 రోమియో వంటి అత్యధునాతన రక్షణ హెలికాప్టర్లను, సైనిక పరికరాలను భారత్‌కు అందజేయనున్నాం....
Donald-Trump

భారత్‌లో కొనసాగుతున్న ట్రంప్ రెండో రోజు పర్యటన

న్యూఢిల్లీ: భారత్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉదయం 10:30కి రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి ప్రధాని మోడీ, ట్రంప్ నివాళులు అర్పించారు. 11 గంటలకు...

సుప్రీం సూపర్ తీర్పులు

  130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు - అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ లింగపర న్యాయంతోనే అభివృద్ధి కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే ఉగ్రవాద...
modi

ఏక్ చోఖా.. కడక్ చాయ్

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ బుధవారం ఇక్కడి హునార్ హాట్ మేళకు ఆకస్మికంగా వెళ్లారు. రాజ్‌పథ్‌లో హస్తకళాకారుల మేళ సాగుతుంది. తీరికలేకుండా ఉండే ప్రధాని బుధవారం కేబినెట్ భేటీ కాగానే ముందస్తు సమాచారం...
Gujarat people

ట్రంప్ టూర్‌కు సొగసులు.. గాంధీనగర్ స్లమ్స్‌కు ఎసర్లు

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షులు ట్రంప్ వస్తున్నారని పేర్కొంటూ స్ధానిక మురికివాడల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రత్యేకించి ట్రంప్ మోడీలు అట్టహాసంగా పాల్గొనే నమస్తే ట్రంప్ కార్యక్రమం వేదిక మోతేరా స్టేడియం ఇప్పుడు కంచుకోటగా...

అవమానపరిచే అట్టహాసం!

  ఒకరి పెళ్లి మరొకరి చావుకి వచ్చిందన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆయన అడుగు పెట్టే ప్రాంతాల్లోని పేద సాదల, మురికి వాడల నివాసుల కొంపలు కూల్చుతున్నది. ముఖ్యంగా అహ్మదాబాద్...

Latest News

పవర్ పటాకా!