Monday, June 17, 2024
Home Search

ఆస్పత్రికి - search results

If you're not happy with the results, please do another search

ఫస్ట్ నెగిటివ్, సెకండ్ పాజిటివ్

  వివాదాస్పదంగా కొత్తగూడెం డిఎస్‌పి డిశ్చార్జ్ మళ్లీ ఆసుపత్రికి పోలీస్ అధికారి మొదటిసారి నెగిటివ్, రెండోసారి పాజిటివ్ అప్పటికే కొత్తగూడెం వెళ్లిపోయిన డిఎస్‌పి మళ్లీ తిరిగి హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రికి రప్పించిన అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్/ కొత్తగూడెం : కరోనా వైరస్‌తో చికిత్స...
Narsing Yadav

కామెడీ విలన్ నర్సింగ్ యాదవ్ పరిస్థితి విషమం..

  హైదరాబాద్: తెలుగు సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నిన్న(గురువారం) ఇంట్లో ఉన్నటుండి కుప్పకూలడంతో ఆయనను వెంటనే సోమాజిగూడాలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని,...

ధూమపానం వద్దన్నందుకు… ప్రాణాలు వదిలాడు

  చెన్నై: సిగరెట్ తాగడం మానుకోవాలని భార్య మందలించినందుకు భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శాలిగ్రామం మదియళగణ్‌కు చెందిన నరసింహన్ (72) తమిళనాడు ప్రభుత్వ రవాణా...
Etela Rajender

ఏప్రిల్ 22 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ: ఈటెల రాజేందర్

  హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 18 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల వెల్లడించారు. ఈ రోజు 665 శాంపిల్స్ లో 18 మందికి పాజిటీవ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో...
Corona

మాదాపూర్ లో మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా పాజిటీవ్..

  హైదరాబాద్:నగరంలోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. మాదాపూర్ లో సాయినగర్ లోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా పాజిటీవ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెడికల్...
Shanthi

అనుమానస్పదంగా యాంకర్ శాంతి మృతి

  హైదరాబాద్: బుల్లితెర నటి శాంతి అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలో శాంతి చనిపోవడంతో పొరుగింటివారు పోలీసులకు...
rape

మూడేళ్ల పాపపై అఘాయిత్యం

  శ్రీనగర్: మూడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసిన సంఘటన జమ్ము కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
bondalu

పురుగుల మందు కలిపిన బోండాలు తిని.. దంపతుల మృతి

  చెన్నై: తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లాలో ఓ దంపతులు పొరపాటున నూనెకు బదులుగా పురుగుల మందు మైదా పిండిలో కలిపి బోండాలు తయారు చేశారు. ఆ బోండాలు తినడంతో దంపతులు మృతి చెందారు....
CP Anjani Kumar

ఇలాంటి పరిస్థితులను నా జీవీతంలో చూడలేదు: సిపి అంజనీకుమార్

  హైదరాబాద్: కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్ల సేవలు అభినందనీయమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కింగ్ కోఠిలోని కరోనా ఐసెలేషన్ ఆస్పత్రిని బుధవారం ఆయన...

అన్నయ్య అవుతాడు… వద్దన్నందుకు… ప్రియుడితో కలిసి అక్కను చంపిన చెల్లి

  చెన్నై: వరసకు అన్నయ్య అవుతాడని అతనితో సంబంధం వద్దని చెప్పినందుకు... అక్కను తన ప్రియుడితో కలిసి చెల్లెలు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని నామక్కల్ ప్రాంతంలో జరిగింది. దీంతో ప్రియుడు, ప్రియురాలిని పోలీసులు...
Journalist

క‌రోనాతో భార‌త సంత‌తి విలేకరి మృతి

  న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్‌తో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధి బ్రహ్మ కంచిబొట్ల (66) చనిపోయాడు.  కరోనాతో బ్రహ్మ ఐసియులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్ యునైటెడ్ న్యూస్ ఆఫ్...
Corona

చికెన్ అమ్మే వ్యక్తికి కరోనా…. గాజువాక ప్రజల్లో ఆందోళన

  అమరావతి: చికెన్ అమ్మే వ్యక్తికి కరోనా సోకడంతో వైజాగ్‌లోని గాజువాక ప్రాంతం కుంచమాంబలో ప్రజలు ఆందోళన గురవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్ర వరకు సదరు వ్యాపారి షాపులో కూర్చొని చాలా మందికి...
corona test

సూర్యాపేటలో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు..

  సూర్యాపేట: జిల్లాలో సోమవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన...
Corona

500 కిలో మీటర్లు ప్రయాణించి… పండంటి బిడ్డకు జన్మనిచ్చి….

  భోపాల్: తొమ్మిది నెలల గర్భవతి 500 కిలో మీటర్లు నడిచి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన మధ్య ప్రదేశ్ లోని పన్నాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... దేశంలో కరోనా వైరస్...

రాష్ట్రంలో ఆరు హాట్‌స్పాట్‌లు

  1. భైంసా 2. నిర్మల్ 3. నిజామాబాద్ 4. హైదరాబాద్ (పాతబస్తీ) 5. గద్వాల 6. మిర్యాలగూడ ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినం మర్కజ్ యాత్రికులు సంచరించిన ప్రాంతాలపై నిఘా మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
corona test

మెదక్ లో కరోనా కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా

  మెదక్‌: జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపుతుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తిని పరీక్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అనుమానంతో అతని కుటుంబ సభ్యులను పరీక్షించగా.....

పాదచారులపైకి దూసుకెళ్లిన పాల వ్యాన్

హైదరాబాద్: పాల వ్యాన్ ఢీకొని ముగ్గురు పాదచారులు గాయపడిన సంఘటన హైదరాబాద్‌లోని నందిగామా పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకగూడ శివారు ప్రాంతం నాట్కో ఫార్మా దగ్గర జరిగింది. మహబూబ్ నగర్ నుంచి మేకగూడకు...

వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: తలసాని

  హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి హేయమైన చర్య అని, వైద్యులపై ఎవరైన దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గురువారం మంత్రి తలసాని...
Carentine

క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి కత్తిపీటపై పడి మృతి

  అమరావతి: హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి కత్తిపీటపై పడిపోవడంతో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భారత్ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో చింతలపూడి మండలం రాఘవాపురం...

నవ దంపతుల ఆత్మహత్య

  లక్నో: నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... 2020 జనవరి 18న ప్రియా (20), గోపాల్(21) అనే యువతి యువకుడు...

Latest News