Home Search
ఆస్పత్రికి - search results
If you're not happy with the results, please do another search
గన్ తో కాల్చుకొని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య..
బెంగళూరు: ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్ తో తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెఎస్ఆర్ పి 8వ బెటాలియన్...
పరీక్ష హాల్లో ప్రసవించిన విద్యార్థిని
చెన్నై: ఇంటర్ పరీక్ష హాల్లో ఓ విద్యార్థిని (16) ప్రసవించిన సంఘటన తమిళనాడులోని నమ్మకల్ జిల్లా నమగిరిపట్టాయ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలిక తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటుంది....
లాక్డౌన్పై నిర్లక్ష్యం: తమ్ముడిని చంపిన అన్న
ముంబయి: కరోనా లాక్డౌన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తమ్ముడిని అన్న హత్య చేసిన సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. నిందితుడు 28 ఏళ్ల రాజేష్ లక్ష్మీఠాకూర్పై పోలీసులు కేసు...
16 ప్రైవేట్ ల్యాబ్ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి
న్యూఢిల్లీ : దేశం లోని మరో పది ప్రైవేట్ ల్యాబ్లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్ ) అనుమతి మంజూరు చేసింది. దీంతో దేశంలో కరోనా నిర్ధారణకు అనుమతి పొందిన...
తెలంగాణలో 36కి చేరిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 36కి చేరింది. తాజాగా ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. విదేశాల నుంచి...
బిర్యానీ కోసం బీభత్సం.. ఇండోనేషియా వాసుల హంగామా
హైదరాబాద్ : కరోనా అనుమానంతో చెస్ట్ ఆస్పత్రిలో క్వారంటైన్ చేసిన ఇండోనేషియాకు చెందిన వారు ఆదివారం రాత్రి బిర్యానీ కోసం నానా హంగామా చేశారు. ఇండోనేషియాకు చెందిన 20మంది బృందం మతప్రచారం కోసం...
చత్తీస్గఢ్లో మావోయిస్టుల కాల్పుల్లో 17మంది పోలీసులు దుర్మరణం
15 మందికి గాయాలు
మృతదేహాలు రాయ్పూర్కు తరలింపు, సిఎం భగేల్ దిగ్భ్రాంతి
మనతెలంగాణ/ కొత్తగూడెం: మావోయిస్టులు మాటువేశారు. ఆపరేషన్ నుంచి తిరిగి వస్తొన్న పోలీసులపై ఛత్తీస్గఢ్లోని సుక్మాజిల్లాలోని చింతగుఫా సమీపంలో శనివారం దాడి చేసి 17మంది...
మహా సరిహద్దు మూత
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్పోస్టులు...
కూకట్ పల్లిలో కరోనా కలకలం..
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి, కెపిహెచ్ బిలో కరోనా కలకలం రేపుతోంది. ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 2లో శనివారం మాధవి అనే 28ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు ఇంట్లో ఉన్న...
కరోనా కట్టడిలో పోలీసుల కీలక పాత్ర
ఇండోనేషియా, వియత్నాం బృందాలపై ఆరా.!
నకిలీ శానిటైజర్ కంపెనీలపై నిఘా
వైరస్పై అవగాహన కోసం పోలీసుల పల్లెబాట
ప్రతి గ్రామానికి ఓ అధికారి నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో...
ఫోన్ ను దొంగలించారని…. ఇద్దరు కూతుళ్లను గన్ తో కాల్చాడు…
ఆగ్రా: సెల్ఫోన్ దొంగతనం చేశారని ఇద్దరు కూతుళ్లను కన్న తండ్రి కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పూరిలో జరిగింది. తండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు...
ఉరివేసుకుని సిఆర్పిఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య..
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యక్తిగత కారణాలతో సిఆర్పిఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని గాయత్రి హిల్స్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని గాయత్రిహిల్స్కు చెందిన భవానీశంకర్(30) సిఆర్పిఎఫ్ ఎస్ఐగా రాజస్థాన్లో పనిచేస్తున్నాడు. ఆరు...
బాలుడి ప్రాణం తీసిన పది రూపాయల పంచాయతీ
అహ్మదాబాద్: పది రూపాయల కోసం 17 ఏళ్ల బాలుడిని చంపిన సంఘటన గుజరాత్లోని అమరాయ్వాడి పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనానికి బ్రేక్స్...
ఇద్దరు బాలికలపై ఐదుగురు అత్యాచారం…
హైదరాబాద్: కామాటిపురాలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన ఐదుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి...
9 నెలల గర్భిణికి బదులు 7 నెలల గర్భిణికి ఆపరేషన్.. బిడ్డ మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో ఓ గర్భిణికీ చేయాల్సిన ఆపరేషన్ ను డాక్టర్లు మరో గర్భిణికీ చేశారు. తొమ్మిది నెలల గర్భిణి భవానీకి చేయాల్పిన ఆపరేషన్ ఏడు నెలల...
108 వాహనంలో ప్రసవం..
మన తెలంగాణ/వనపర్తి: గర్భిణికి పురటి నొప్పులు రావడంతో 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తుండగా మార్గమధ్యలో 108 అంబులెన్స్ వాహనంలో గర్భవతి ప్రసవించిన సంఘటన వనపర్తి జిల్లా పానగల్ మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం...
కోడలిపై మామ అత్యాచారయత్నం… తండ్రిని చంపిన తనయుడు
అమరావతి: కోడలిని లైంగికంగా వేధించిన మామను కన్న కుమారుడు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ప్రస్తుతం కుమారుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పిర్ల...
ప్రియుడి కళ్లలో కారం కొట్టి…. ముక్కలు, ముక్కలుగా నరికి
చెన్నై: మాజీ ప్రియుడు వేధిస్తున్నాడని అతడిని ప్రియురాలు ముక్కలు ముక్కలుగా నరికిన సంఘటన తమిళనాడులోని బోడినాయక్నూర్ ప్రాంతంలో జరిగింది. దీంతో ప్రియురాలును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల...
చనువుగా ఉంటుందని గర్ల్ఫ్రెండ్ను చంపి… పిఎస్లో లొంగిపోయిన ప్రియుడు
డైరా: దుబాయ్లో దారుణం చోటుచేసుకుంది. గర్లఫ్రెండ్ను చంపి అనంతరం పోలీస్ స్టేషన్లో ఇండియన్ లొంగిపోయిన సంఘటన దుబాయ్లోని డైరాలోని మురాకాబ్బత్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భారత్కు చెందిన 27...
మెదక్ లో బస్సు-డిసిఎం ఢీ: ఐదుగురు మృతి
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగాయిపేట దగ్గర ఆర్టిసి బస్సు-డిసిఎం ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా...