Saturday, May 4, 2024
Home Search

%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D 19 - search results

If you're not happy with the results, please do another search
65002 Covid 19 cases and 996 deaths reported in India

దేశంలో 25లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 65,002 కొత్త కోవిడ్-19 కేసులు, 996 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో...

తెలంగాణలో 88 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,921 కొత్త కోవిడ్-19 కేసులు, 9మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 88,396కి పెరిగాయి....
Will take care to RTC corona victims: Puvvada Ajay

ఆర్‌టిసి కరోనా బాధితులను ఆదుకుంటాం: మంత్రి పువ్వాడ

ఆర్టీసి కరోనా బాధితులను ఆదుకుంటాం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగులు, అధికారులు కోవిడ్19 బారిన పడి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ...
8702 New Corona Cases Registered in AP

ఎపిలో కొత్తగా 9,996 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 55,692 నమూనాలను పరీక్షించగా 9,996 కొత్త కోవిడ్-19 కేసులు, 82 మరణాలు నమోదైనట్టు వైద్య...
2924 new covid 19 cases reported in telangana

దేశంలో కొత్తగా 66,999 మందికి కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 66,999 కొత్త కోవిడ్-19 కేసులు, 942 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ...
AYUSH minister tests positive for covid 19

కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు కరోనా

న్యూఢిల్లీ: కేంద్ర ఆయుశ్ మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు...
oxford vaccine arrives to India for Phase 2 and 3 trials

భారత్‌కు ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్

న్యూఢిల్లీ: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ భారత్‌కు వచ్చేసింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనికా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌పై మనదేశంలో ఫేజ్2, ఫేజ్3 ఔషధ ప్రయోగాలు చేసేందుకు...

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,092 కొత్త కోవిడ్-19 కేసులు, 13 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు...

తెలంగాణలో కొత్తగా 2,012కొత్త కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కరోనా కేసులు డెబ్బై వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 2,012 కొత్త కోవిడ్-19 కేసులు, 13 మరణాలు సంభవించాయని వైద్య...

తెలంగాణలో కొత్తగా 1,891 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,891 కొత్త కోవిడ్ -19 కేసులు 10 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు...

24 గంటల్లో 48,513 కొత్త కేసులు.. 768 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 48,513 కొత్త కోవిడ్-19 కేసులు, 768 మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో...

తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,610 కరోనా పాజిటివ్ కేసులు, 9 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటెన్ విడుదల చేసింది....

దేశంలో 13లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 48,916 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 757 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో...

24 గంటల్లో 49,310 కేసులు.. 740 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా ఒకే రోజు 49,310 కొత్త కోవిడ్-19 కేసులు, 740 మరణాలు నమోదయ్యాయని కేంద్ర...
2384 New Covid 19 Cases in Telangana

ఇండియాలో 12లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కోవిడ్-19 కేసులు అత్యధికంగా 12 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,720 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 1,129...
Almost 1 in 4 Delhiites already Covid 19 infected

ముప్పు ముంగిట దేశ రాజధాని

23.48 శాతం మంది ఢిల్లీ వాసుల్లో కరోనా యాంటీ బాడీస్ : సెరో సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 23 శాతం మందికి పైగా కోవిడ్-19 బారినపడ్డారని ఓ...

24 గంటల్లో 37,148 కొత్త కేసులు..587 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 37,148 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 587 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

24 గంటల్లో 38,902 కరోనా కేసులు.. 543 మరణాలు

  న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 38,902 కొత్త కోవిడ్-19 కేసులు, 543 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
India has reported 18177 new coronavirus cases

10 లక్షలు దాటిన భారత్ కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 కేసులు భారత్ లో 10 లక్షల మార్కును దాటాయి. తాజాగా ఒకే రోజు అత్యధికంగా 34,956 కేసులు, 687 మంది మరణాలు...
18177 New Covid-19 Cases Reported in India

24 గంటల్లో 32,695 కొత్త కేసులు.. 606 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో అత్యధికంగా 32,695 కొత్త కోవిడ్-19 కేసులు, 606 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

Latest News